దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం: జూనియర్ విద్యార్థులపై సీనియర్ల దాడి
పల్నాడు జిల్లా దాచేపల్లి నగరంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ర్యాగింగ్ ఉదంతంగా మారింది. కళాశాలలో చదువుతున్న కొంతమంది సీనియర్ విద్యార్థులు, జూనియర్లపై పెత్తనం చలాయించే క్రమంలో వారిని వేధించినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇరు వర్గాల….










