Latest Posts

నాపై ఎన్నో కుట్రలు జరిగాయి..! కవిత సంచలన వాఖ్యలు..

తన వెనక ఏ జాతీయ పార్టీ లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.. తాను 20 ఏళ్లు బీఆర్ఎస్ కోసం కష్టపడ్డానని తెలిపారు. దురదృష్టకర పరిస్థితుల్లో గత ఏడాది బతుకమ్మ సంబరాలకు దూరంగా ఉన్న తాను ఈ….

AP

ఏపీలో నవంబర్ నుంచి విద్యుత్ ఛార్జీలు తగ్గింపు..!

విద్యుత్ బిల్లులు తగ్గింపుపై సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారులకు మేలు జరిగేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోనే తొలిసారి ట్రూడౌన్ తో విద్యుత్ ఛార్జీల భారం తగ్గించనున్నట్లు సీఎం చంద్రబాబు ఎక్స్ లో పోస్టు పెట్టారు…..

AP

ఏపీలో ఆ పథకం మళ్ళీ ప్రారంభం..!

ఎన్టీఆర్ బేబీ కిట్ స్కీమ్‌ని పథకాన్ని మళ్లీ మొదలు పెట్టనుంది చంద్రబాబు సర్కార్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన తల్లులకు ఎన్టీఆర్ కిట్ ను అందజేస్తారు. తాజాగా సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆ కిట్‌లోకి రెండు వస్తువులు చేరాయి. ఆ కిట్ విలువ….

పీవోకేలో భారీ ఆందోళనలు… హక్కుల కోసం వెల్లువెత్తిన నిరసనలు..

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. దశాబ్దాలుగా పాకిస్థాన్ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజకీయ, ఆర్థిక అణచివేతను నిరసిస్తూ జనం పెద్దఎత్తున రోడ్లపైకి వచ్చారు. సోమవారం నుంచి ‘షట్టర్ డౌన్, వీల్ జామ్’ పేరుతో నిరవధిక బంద్‌కు పిలుపునివ్వడంతో పీవోకే….

AP

ఏపీలో డ్వాక్రా మహిళలకు కొత్త పథకాలు..

ఏపీలో మహిళలకు కోసం రకరకాల పథకాలను కూటమి ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. తాజాగా రెండు పథకాలకు రూపకల్పన చేసింది. ఒకటి ఎన్టీఆర్‌ విద్యాలక్ష్మి కాగా, మరొకటి ఎన్టీఆర్‌ కల్యాణలక్ష్మి పథకాలు అయితే దీపావళికి లేకుంటే తర్వాత ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. ఇంతకీ….

AP

వైసీపీ ‘డిజిటల్ బుక్‌’కు తొలి షాక్.. మాజీ మంత్రి రజనిపై ఫిర్యాదు..

వైసీపీ అధినేత జగన్ ఇటీవలే ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘డిజిటల్ బుక్’ యాప్.. ఇప్పుడు ఆ పార్టీకే ఇబ్బందికరంగా మారింది. వైసీపీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఫిర్యాదు చేసేందుకు తీసుకొచ్చిన ఈ వేదికపై, ఏకంగా ఆ పార్టీ మాజీ మంత్రి విడదల….

హైదరాబాద్‌లో ఇందిరమ్మ క్యాంటీన్లు ప్రారంభం.. ఐదు రూపాయలకే బ్రేక్ ఫాస్ట్-భోజనం

హైదరాబాద్‌ సిటీలో ఇందిరమ్మ క్యాంటీన్‌లు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం మోతీనగర్‌లో ఇందిరమ్మ క్యాంటీన్ ప్రారంభించారు మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. ఇకపై ఇందిరమ్మ క్యాంటీన్‌లలో ఐదు రూపాయలకే బ్రేక్‌ఫాస్ట్, భోజనం లభించనుంది. ఒక్కసోమవారం 12 ఇందిరమ్మ క్యాంటీన్‌ల ప్రారంభించారు…..

తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు.. ఈసీ షెడ్యూల్ రిలీజ్..

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. సోమవారం తెలంగాణ ఈసీ రాని కుముదిని ఆ షెడ్యూల్ ను ప్రకటించారు. 31 జిల్లాల్లోని 565 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఐదు విడతలుగా ఎన్నికలు….

నటుడు విజయ్ ప్రచార సభలో తొక్కిసలాట.. పలువురు మృతి..

ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ సభలో తోపులాట, తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో పలువురు మృతి చెందగా, మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో పార్టీ కార్యకర్తలతో పాటు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ విషాద….

ఫ్యూచర్ సిటీపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్..! రేపే శంకుస్థాపన..

రేపు సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మకమైనది. మొదటి దశలో రాష్ట్ర ప్రభుత్వం 30వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేయనుంది. ఫస్ట్ ఫేజ్….