కూటమి సర్కార్ బ్లాక్ మార్కెటింగ్ను ప్రోత్సహిస్తుంది..-:జగన్..
ఏపీలో కూటమి సర్కార్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ సీఎం జగన్. కమిషన్ల కోసం కావాలనే ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ను ప్రొత్సహిస్తోందని ఆరోపించారు. ఉల్లి విషయంలో రైతుకు ఇచ్చేది కేవలం ఆరు రూపాయలు మాత్రమేనని, అదే ఉల్లి హెరిటేజ్లో రూ.35 లకు అమ్ముతున్నారని….









