Latest Posts

పనులు ఆపండి.. కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టు ఎంట్రీ..

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం హైకోర్టుకు చేరింది. ఆ 400 ఎకరాల భూమిని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలని వట ఫౌండేషన్, HCU స్టూడెంట్స్ పిటిషన్ వేయగా.. కోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. పిటిషనర్ తరఫున ఖరీదైన లాయర్ నిరంజన్‌రెడ్డి వాదించారు. ఆయనకు….

తెలంగాణకు మరో ఎయిర్‌పోర్టుకు గ్రీన్ సిగ్నల్..!

తెలంగాణ రాష్ట్రానికి ఇది మరో బిగ్ గుడ్ న్యూస్. ఆరు నెలల క్రితం వరంగల్ ఎయిర్ పోర్టుకు అనుమతులు వచ్చిన విషయం తెలిసిందే. ఇంతలోనే మరో ఎయిర్ పోర్టు ఏర్పాటకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ కు కేంద్రం….

AP

జగన్ 2.O ఎలా ఉంటుందో చూపిస్తా..!

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాది పూర్తి కాలేదు. మరో నాలుగేళ్లకు పైగానే ప్రభుత్వం ఉంటుంది. కానీ జగన్ మాత్రం పదే పదే మూడేళ్లకే ప్రభుత్వం మారిపోతుందని అంటున్నారు. ఒకటీ రెండు సార్లు కాదు, ఎప్పుడు జనంలోకి వచ్చినా, నాయకులతో….

లోక్ సభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు..!

పార్లమెంట్ మరోసారి దద్దరిల్లనుంది. వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లును కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. దీంతో.. విపక్షాలు కూడా కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. నిన్న ఇండియా కూటమి పార్టీల నేతలు కీలక సమావేశం నిర్వహించారు. ఈ….

మంత్రివర్గ విస్తరణలో ట్విస్ట్..? లిస్ట్ లోకి కొత్త పేర్లు..?

షడ్రుచుల సమ్మేళనం ఉగాది నాడు ఆరుగురు మంత్రులెవరా? అన్నది తేలాల్సింది. కానీ జస్ట్ మిస్ అయ్యింది. ఇప్పుడా ఆరు మంత్రి పదువులు ఎవరికి కేటాయించినట్టు? ముందు వరుసలో ఉన్న వారులెవరు? ఎవరి పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది? వారి వారి డిమాండ్లేంటి?….

హెచ్‌సీయూ వివాదంపై కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ కీలక ఆదేశాలు..

హైదరాబాద్ కంచె గచ్చిబౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూములపై తక్షణమే నివేదికను పంపాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ సంబంధిత శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. కొద్దిసేపటి క్రితం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో….

AP

వక్ఫ్ సవరణ బిల్లులో టీడీపీ నయా మార్క్..!

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఇప్పుడు దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. ఈ బిల్లును ఎలాగైనా ఆమోదింపజేయాలని కేంద్రం ప్రభుత్వం, దాన్ని అడ్డుకోవాలని ప్రతిపక్ష ఇండియా కూటమి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అధికార ఎన్డీఏ కూటమిలో కీలక పార్టనర్‌గా టీడీపీ ఈ బిల్లుకు సంబంధించి….

AP

ఏపీలో మరోసారి బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం..! ఒకరు మృతి..!

ఏపీలో మరోసారి బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం రేగింది. వైరస్ కారణంగా తొలి మరణం సంభవించింది. పల్నాడు జిల్లా నరసరరావుపేటకి చెందిన రెండేళ్ల చిన్నారి బర్డ్‌ఫ్లూ వైరస్ కారణంగానే మృతి చెందిందని భారత పరిశోధన వైద్య మండలి నిర్ధారించింది.   గత….

మయన్మార్ కు మరింత సాయం అందించిన భారత్..

భారీ భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్‌కు అంతర్జాతీయ సహాయం అందించడంలో భారత్ ముందువరుసలో ఉంది. బాధిత దేశానికి యుద్ధ ప్రాతిపదికన సహాయ సామాగ్రి అందజేసేందుకు ‘ఆపరేషన్ బ్రహ్మ’ పేరిట భారత్ హుటాహుటిన రంగంలోకి దిగింది.   శుక్రవారం మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించగా,….

AP

పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో ట్విస్ట్.!

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు ప్రమాదమా? పన్నాగమా? అనే మిస్టరీపై ఒక్కొక్కరు ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తున్నారు. అయితే, ఈ కేసును పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ నుంచి రాజమండ్రి….