మరో సారి భీష్మ కాంబినేషన్ రిపీట్..
యంగ్ హీరో నితిన్ హిట్ రుచి చూసి చాలా కాలం అయ్యింది. అప్పుడెప్పుడో భీష్మ సినిమాతో మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ఆరెంజ్ హిట్ అందుకోలేక పోయాడు నితిన్. మధ్యలో రంగ్ దే సినిమా మంచి టాక్ అందుకున్నా.. సూపర్….
యంగ్ హీరో నితిన్ హిట్ రుచి చూసి చాలా కాలం అయ్యింది. అప్పుడెప్పుడో భీష్మ సినిమాతో మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ఆరెంజ్ హిట్ అందుకోలేక పోయాడు నితిన్. మధ్యలో రంగ్ దే సినిమా మంచి టాక్ అందుకున్నా.. సూపర్….
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ స్కామ్లో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. బుధవారం నాడు రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన నేతలు.. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంలో పారదర్శకంగా విచారణ జరిగేలా చర్యలు….
ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్లో వాట్నెక్స్ట్? ఇప్పటికే 3 సార్లు సుదీర్ఘంగా ప్రశ్నించిన ఈడీ..మళ్లీ ఎప్పుడు రావాలన్నది చెప్పలేదు. అటు సుప్రీంలో కవిత వేసిన పిటిషన్ 24న విచారణకు రానుంది. మరి కోర్టు ఏం చెబుతుంది?ఆ తర్వాత ఏం జరుగుతుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్…..
దివంగత నటుడు ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక విషయాన్ని వెల్లడించింది. వంద రూపాయల నాణెం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై తాజాగా అధికారిక గెజిట్ జారీ చేసింది. 44 మిల్లీమీటర్లు చుట్టుకొలతతో ఉండే ఈ నాణెంలో సుమారు….
రీఎంట్రీ తర్వాత కొన్నేళ్లు నెమ్మదిగాన కనిపించాడు మెగాస్టార్ చిరంజీవి. కానీ తర్వాత స్పీడు పెంచారు.2022 వేసవితో మొదలుపెట్టి 10 నెలల వ్యవధిలో మూడు సినిమాలు రిలీజ్ చేశాడు మెగాస్టార్. వీటిలో ఆచార్య నిరాశపరిచినా.. గాడ్ ఫాదర్ ఓ మోస్తరుగా ఆడింది. వాల్తేరు….
స్కూళ్లకు వెళ్లే చిన్నారులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం జగనన్న గోరు ముద్దు పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏపీ ప్రభుత్వం గోరుముద్ద పథకంలో భాగంగా ప్రతి రోజూ మెనూ మార్చి బలవర్ధకమైన, మెరుగైన, రుచికరమైన, నాణ్యమైన పౌష్టికాహారం….
అతడు, ఖలేజా సినిమాలకి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఈ రెండు సినిమాలు ఎప్పుడు టెలికాస్ట్ అయినా టీవీకి అతుక్కుపోతారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు….
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 10 గంటలకు పైగా సాగిన విచారణలో కీలక ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. అయితే, తాను ఫోన్లను ధ్వంసం చేసినట్లు ప్రచారం జరిగిన నేపథ్యంలో సదరు ఫోన్లు ఇవే….
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఇష్యూ తెలంగాణలో పొలిటికల్ హీట్ని పెంచుతోంది. ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్న రాజకీయ నేతలకు సిట్ నోటీసులు కాక రేపుతున్నాయి. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్ దూకుడు పెంచింది. లీకేజీ వ్యవహారంలో సిట్ దర్యాప్తుని ముమ్మరం చేసింది. ఓ….
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై సిట్ దూకుడు పెంచింది. దర్యాప్తుని ముమ్మరం చేసింది. నిన్న రేవంత్ రెడ్డికి నోటీసులు జారీచేసిన సిట్.. ఈ రోజు ఏకకాలంలో మూడు చోట్ల సిట్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు….