గుజరాత్ అల్లర్ల దోషి కుమార్తెకు టికెట్, సమర్ధించుకున్న బీజేపీ
గుజరాత్ ఎన్నికల్లో వేడి పెరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్, ఆప్ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు పెరుగుతుంటే..నరోదా అసెంబ్లీ స్థానం విషయంలో బీజేపీ ఇరకాటంలో పడుతోంది. అయితే బీజేపీ ఆ నిర్ణయాన్ని సమర్ధించుకుంటోంది.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు వేడెక్కుతున్నాయి. ఈ ఎన్నికల్లో 2002….










