Latest Posts

ఈ-కామర్స్ వేదికలపై జీఎస్టీ తగ్గింపులపై కేంద్రం పర్యవేక్షణ..!

కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన జీఎస్టీ సంస్కరణల ఫలితంగా నిత్యావసర వస్తువుల నుంచి బైకులు, కార్ల వరకు అన్ని రకాల వస్తువుల ధరలు తగ్గాయి. పన్ను శ్లాబులను 5 శాతం, 18 శాతానికి పరిమితం చేయడం ద్వారా వినియోగదారులకు ధరల తగ్గింపు….

AP

బ్యాంకర్లకు ఏపీ సీఎం చంద్రబాబు కీలక వినతి..

అమరావతిలో ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించాలని, రాజధానిలో చేపట్టే వివిధ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని పలు బ్యాంకుల ఛైర్మన్‌లు, ఎండీలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. లోక్‌సభ సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ సమావేశంలో భాగంగా విజయవాడ వచ్చిన పలు బ్యాంకుల….

AP

ఏపీ సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసు పంపిన సీఐ..

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో పులివెందుల సీఐగా పనిచేసిన జె. శంకరయ్య, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పరువునష్టం దావా నోటీసు పంపడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.   తన ప్రతిష్ఠకు భంగం కలిగేలా చంద్రబాబు….

ప్రధాని మోదీ రిటైర్ అయ్యేది అప్పుడే.. కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు..

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల 75వ వసంతంలోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా చాలామంది ఆ సందర్భాన్ని ఆనందంగా జరుపుకున్నారు, మరికొంతమంది ఆయన రిటైర్మెంట్ టైమ్ దగ్గరపడినట్టేనని వ్యాఖ్యానించారు. మోదీ రిటైర్మెంట్ వార్తలపై ఆ పార్టీ నేతలు కూడా స్పందించాల్సిన పరిస్థితి….

హైవే ప్రాజెక్టులపై.. సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష..

తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు, హైవే అభివృద్ధి ప్రాజెక్టులపై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులు, జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. రీజనల్ రింగ్ రోడ్డులో ఉత్తర, దక్షిణ భాగాలతో పాటు రేడియల్ రోడ్ల నిర్మాణంపై సీఎం వివిధ అధికారులకు మార్గదర్శక సూచనలు చేశారు…..

సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్..

ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ తో నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. గోదావరి నదిపై నిర్మించనున్న సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్వోసీ ఇవ్వాలని కోరారు. అందుకు విష్ణు దేవ్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు…..

AP

టిడ్కో ఇళ్లపై ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! మంత్రి నారాయణ కీలక ప్రకటన..!

గ‌త వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లలో అనేక అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్పడింద‌ని ఏపీ పుర‌పాల‌క శాఖ మంత్రి నారాయ‌ణ ఆరోపించారు. వ‌చ్చే జూన్ నెలాఖ‌రు లోపు టిడ్కో ఇళ్లను పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామ‌ని తెలిపారు. రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల ప‌రిస్థితి, ల‌బ్దిదారుల‌కు ఇళ్ల….

AP

మండలిలో అధికార-విపక్షాల మధ్య మాటలయుద్ధం..! బొత్స vs లోకేష్..!

ఏపీలో మండలి సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. మాజీ సీఎం జగన్ శాసనసభకు రాకపోయినా, ఆ పార్టీ ఎమ్మెల్సీలు అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మంగళవారం ఉదయం మండలి సమావేశాలు ప్రారంభంలో మంత్రి నారా లోకేష్-వైసీపీ ప్రతిపక్ష నేత….

నేను ఏ పార్టీలో ఉన్నానో స్పీకరే తేలుస్తారు: కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు..

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలో ఉన్నానో అసెంబ్లీ స్పీకర్ చెప్పాలని వ్యాఖ్యానించారు. హన్మకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఒక విలేకరి “మీరు ఏ పార్టీలో ఉన్నారు?” అని ప్రశ్నించగా ఆయన పైవిధంగా….

ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలపై ఈసీ వేటు..! 474 పార్టీలను తొలగించిన కేంద్ర ఎన్నికల సంఘం..

దేశంలో కేవలం కాగితాలకే పరిమితమైన రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కొరడా ఝళిపించింది. నిబంధనలను పాటించని వందలాది పార్టీలపై కఠిన చర్యలు తీసుకుంది. గత రెండు నెలల వ్యవధిలోనే ఏకంగా 808 రిజిస్టర్ అయి గుర్తింపు లేని రాజకీయ….