Latest Posts

AP

శ్రీశైలంలో అటవీ అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే దాడి..!

నంద్యాల జిల్లా శ్రీశైలంలో అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు ప్రభుత్వ ఉద్యోగులపై దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బి. రాజశేఖర రెడ్డి, ఆయన అనుచరులు తమను కిడ్నాప్ చేసి, గంటల తరబడి దాడి….

AP

పార్టీ ఎమ్మెల్యేల వ్యవహారం సీఎం చంద్రబాబుకు తలనొప్పిగా మారిందా..? మరో ఎమ్మెల్యే పై ఫైర్..!

పార్టీ ఎమ్మెల్యేల వ్యవహారం టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు తలనొప్పిగా మారిందా? ఎమ్మెల్యేలు మారడం లేదా? తాము సేవకులం అనే విషయాన్ని మరిచిపోతున్నారా?  పార్టీని డ్యామేజ్ చేస్తున్నారా? ట్రాక్ తప్పిన ఎమ్మెల్యేలపై కొరడా ఝులిపించాల్సిన సమయం ఆసన్నమైందా? అవుననే సంకేతాలు బలంగా….

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెలుగు తేజం..!

ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎవరనేదానిపై ఉహాగానాలకు ఇండియా కూటమి తెరదించింది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేసింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మన తెలుగోడు కావడంతో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.   సుదర్శన్ ఎప్పుడు ఎక్కడ….

వేములవాడ అమ్మవారికి అరుదైన కానుక..! అగ్గిపెట్టెలో ఇమిడిపోయే సుగంధ పట్టుచీర..

చీర అంటేనే స్త్రీల అలంకారానికి అగ్రస్థానం. అందులోనూ పట్టు చీర అయితే విలాసానికి ప్రతీక. కానీ ఒక చేనేత కళాకారుడు తన ప్రతిభతో పట్టు చీరను అగ్గిపెట్టెలో ఇమిడిపోయేంత సన్నగా, అందంగా, పరిమళించేలా తయారు చేశాడని వింటే ఎవరికైనా ఆశ్చర్యమే కలుగుతుంది….

చంద్రబాబు, కేసీఆర్‌కు CM రేవంత్ కీలక విజ్ఞప్తి..

ఇండియా కూటమి నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి పేరును ఖరారు చేసిన విషయం తెలిసిందే. వైస్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ గా తెలంగాణకు చెందిన సుదర్శన్ రెడ్డి పేరును ప్రకటించడం అభినందనీయమని సీఎం రేవంత్….

AP

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు నేడు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే బెయిల్‌పై ఉన్న నిందితుల విషయంలో ఏం చేయాలో స్పష్టత ఇవ్వాలని సీబీఐకి ఆదేశించింది. ముఖ్యంగా, ఎంతమంది నిందితుల బెయిల్స్ రద్దు చేయాలన్నది, ఇంకా ముందుకు….

AP

తిరుమల కొండపైకి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..!

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ అమలవుతోంది. ఈ విషయంలో మరో తీపి కబురు చెప్పింది ప్రభుత్వం. ఈ సదుపాయాన్ని తిరుమల కొండ వరకు విస్తరించినట్టు చెప్పారు ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ. ఇందుకు కొన్ని రూల్స్ పెట్టారు. ఘాట్ రోడ్డు….

ఆ మూడు పాటిస్తేనే సంబంధాలు.. చైనా విదేశాంగ మంత్రికి జైశంకర్ సూటి సందేశం..

భారత్, చైనా మధ్య సంబంధాలు ముందుకు సాగాలంటే నిజాయతీతో కూడిన నిర్మాణాత్మక వైఖరి అవసరమని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చైనాకు స్పష్టం చేశారు. పరస్పర గౌరవం, సున్నితత్వం, ప్రయోజనాల (3ఎం) ఆధారంగానే ఇరు దేశాల బంధం కొనసాగాలని ఆయన….

కూకట్‌పల్లి బాలిక హత్య కేసులో కీలక మలుపు..! వెలుగులోకి కీలక విషయాలు..

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో జరిగిన బాలిక హత్య కేసు దర్యాప్తులో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. లైంగిక దాడికి విఫలయత్నం చేయగా బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతోనే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనకు సంబంధించి కీలక….

కాళేశ్వరం ప్రాజెక్టు నీటిపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన..

కాళేశ్వరం ప్రాజెక్టులో నీరు లేకపోయినా, మేడిగడ్డ ఆనకట్ట కుంగినా, అన్నారం, సుందిళ్లలో నీటిని నిల్వ చేయలేకపోయినప్పటికీ, రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి బేసిన్‌‍లోని ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయని తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి ప్రాజెక్టులు నిండటంతో ఉత్తర….