Latest Posts

సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్ఓసీ.. ఛత్తీస్‌గఢ్ సీఎంను ఒప్పించిన మంత్రి ఉత్తమ్..

ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణు దేవ్ తో నీటి పారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. గోదావరి నదిపై నిర్మించనున్న సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు ఎన్వోసీ ఇవ్వాలని కోరారు. అందుకు విష్ణు దేవ్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపారు…..

AP

టిడ్కో ఇళ్లపై ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..! మంత్రి నారాయణ కీలక ప్రకటన..!

గ‌త వైసీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్లలో అనేక అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్పడింద‌ని ఏపీ పుర‌పాల‌క శాఖ మంత్రి నారాయ‌ణ ఆరోపించారు. వ‌చ్చే జూన్ నెలాఖ‌రు లోపు టిడ్కో ఇళ్లను పూర్తి చేసేలా ముందుకెళ్తున్నామ‌ని తెలిపారు. రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల ప‌రిస్థితి, ల‌బ్దిదారుల‌కు ఇళ్ల….

AP

మండలిలో అధికార-విపక్షాల మధ్య మాటలయుద్ధం..! బొత్స vs లోకేష్..!

ఏపీలో మండలి సమావేశాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. మాజీ సీఎం జగన్ శాసనసభకు రాకపోయినా, ఆ పార్టీ ఎమ్మెల్సీలు అధికార పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మంగళవారం ఉదయం మండలి సమావేశాలు ప్రారంభంలో మంత్రి నారా లోకేష్-వైసీపీ ప్రతిపక్ష నేత….

నేను ఏ పార్టీలో ఉన్నానో స్పీకరే తేలుస్తారు: కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు..

స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఏ పార్టీలో ఉన్నానో అసెంబ్లీ స్పీకర్ చెప్పాలని వ్యాఖ్యానించారు. హన్మకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఒక విలేకరి “మీరు ఏ పార్టీలో ఉన్నారు?” అని ప్రశ్నించగా ఆయన పైవిధంగా….

ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలపై ఈసీ వేటు..! 474 పార్టీలను తొలగించిన కేంద్ర ఎన్నికల సంఘం..

దేశంలో కేవలం కాగితాలకే పరిమితమైన రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) కొరడా ఝళిపించింది. నిబంధనలను పాటించని వందలాది పార్టీలపై కఠిన చర్యలు తీసుకుంది. గత రెండు నెలల వ్యవధిలోనే ఏకంగా 808 రిజిస్టర్ అయి గుర్తింపు లేని రాజకీయ….

తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ కుంభకోణం..! మరో ఏడుగురు అరెస్ట్..!

తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) నిధుల దుర్వినియోగం కేసులో తాజాగా మరో ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ పోలీసులు శుక్రవారం వెల్లడించారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. నిందితులందరూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందినవారని పోలీసులు తెలిపారు.  ….

AP

దాదాపు నాలుగున్నర గంటల పాటు భూమనను విచారించిన పోలీసులు..

టీటీడీ మాజీ ఛైర్మన్‌, వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డిని తిరుపతి తూర్పు పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులు దాదాపు నాలుగు గంటల పాటు విచారించారు. డీఎస్పీ భక్తవత్సలం ఆధ్వర్యంలో ఈ విచారణ జరిగింది.   శనీశ్వరుడి విగ్రహంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి….

AP

అనుమతులు లేకపోయినా ‘చలో మెడికల్ కాలేజీ’ .. 40 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు..

మాజీ మంత్రి పేర్ని నాని సహా పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై మచిలీపట్నం పోలీసులు కేసులు నమోదు చేశారు. అనుమతి లేకుండా నిరసన కార్యక్రమం చేపట్టారన్న ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. దాదాపు 40 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలపై….

AP

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నుంచి మొదలుకానున్నాయి…!

ఏపీ అసెంబ్లీ సమావేశాలు నుంచి మొదలుకానున్నాయి. ఈసారి వైసీపీ ఎమ్మెల్యేలు.. ముఖ్యంగా మాజీ సీఎం జగన్ సమావేశాలకు హాజరవుతారా? గతంలో మాదిరిగా డుమ్మాకొడతారా? అదే జరిగితే ఎమ్మెల్యేల సాలరీలు ఆగిపోతాయా? ఇవే ప్రశ్న చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలను వెంటాడుతోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో….

కేరళలో కొత్త వైరస్..! మెదడు తినే అమీబా..!

అమీబా ఒక రకమైన సూక్ష్మజీవి, ఇది ప్రపంచవ్యాప్తంగా మట్టిలో, వెచ్చని మంచినీటి వనరులలో ఉంటుంది. ఇది ఒక ఫ్రీ-లివింగ్ అమీబా, అంటే స్వతంత్రంగా జీవించే ఒక కణ జీవి. ఇది మానవులకు సంక్రమించినప్పుడు అనే తీవ్రమైన వ్యాధిని కలిగిస్తుంది.   కేరళలో….