Latest Posts

కాంగ్రెస్ నుంచి వచ్చిన ముగ్గురు నేతలకు కీలక పదవులు.. బీజేపీలో పదవుల జాతర..

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఇంకా ఒకటిన్నర సంవత్సరాల సమయం ఉన్నా.. బీజేపీ ఇప్పటి నుంచే సన్నాహాలు ఇప్పటి నుంచే ప్రారంభించింది. ఇతర పార్టీల నుంచి నేతలను తమ పార్టీలోకి చేర్చుకుంటూ మరింత బలం పెంచుకుంటోంది. మరోవైపు ఇటీవలె కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో….

జూబ్లీహిల్స్ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపుల మీద పెద్ద ఎత్తున విమర్శలు

జూబ్లీహిల్స్ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపుల మీద పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్న క్రమంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వివరణ ఇచ్చారు. అసలు జూబ్లీహిల్స్ ప్రాంతంలో ప్రయాణ మార్గలను మార్పు చేయవలసిన అవసరం ఏమిటి? అని అంటూ మొదలు పెట్టి సుదీర్ఘ వివరణ….

AP

చిత్రావతి రిజర్వాయర్‌లో విహారం…బోటులో సీఎం జగన్ మోహన్ రెడ్డి షికారు..

సీఎం జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటించారు. లింగాల మండలం పార్నపల్లి గ్రామ సమీపంలో ఉన్న చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో పర్యాటకులను ఆకర్షించే విధంగా రూ.4.1….

పాక్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో ఆడేందుకు టీమిండియా విముఖత

పాకిస్థాన్‌లో వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్ వివాదం ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. పాక్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో ఆడేందుకు టీమిండియా విముఖత చూపిస్తోంది. మరోపక్క దాయాది దేశం కూడా భారత్ తమ దేశంలో వచ్చి ఆడకుంటే.. తాము కూడా ఇండియాలో….

AP నుంచి తెలంగాణకు.. అమర్ రాజాకు కేటీఆర్ స్వాగతం

ఏపీలో జగన్ సర్కార్ వల్ల బాధితుడిగా మారిన అమర్ రాజా కంపెనీ అధినేత, గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా తన కంపెనీని తెలంగాణకు మార్చేశాడు. ప్రత్యర్థి పార్టీ ఎంపీ కంపెనీ అని జగన్ సర్కార్ పర్యావరణ నిబంధనలతో ‘అమర్ రాజా’ కంపెనీకి….

గ్రూప్ 4లో 9168 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణ నిరుద్యోగులకు మరో శుభవార్త.. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగం చేసింది. గ్రూప్ 4లో 9168 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇటీవలే గ్రూప్‌ 4 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తాజాగా టీఎస్పీఎస్సీ ఈ ఉద్యోగాలకు….

దేశ అత్యున్నత న్యాయస్థానం ఇద్దరు మహిళా న్యాయమూర్తులతో ప్రత్యేక ధర్మాసనం

సుప్రీంకోర్టు చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇద్దరు మహిళా న్యాయమూర్తులతో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటు చేసింది. ఈ బెంచ్ ఇవాళ 10 బెయిల్ పిటీషన్లు, పది పెళ్లి వివాదాల పిటీషన్లను విచారించింది. సుప్రీంకోర్టులో మూడోసారి మహిళా న్యాయమూర్తుల….

దామరచర్ల లో అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్

నల్లగొండలో 12 స్థానాలను గెలిచిన చరిత్ర ఏ పార్టీకి లేదని.. గతంలో ఎన్నడూ లేనంతగా ఉమ్మడి జిల్లా ప్రజలకు టీఆర్ఎస్‌కు పట్టం కట్టారని మంత్రి కేటీఆర్ అన్నారు. మునుగోడును గెలిపిస్తే నియోజకవర్గాన్ని గుండెళ్లో పెట్టుకుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారని.. ప్రజలు ఇంతలా….

AP

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పంపిణీపై పెనాల్టీ

ప్లాస్టిక్ కారణంగా పర్యావరణానికి, జంతు జీవాలకు, మానవాళికి ఎంత ప్రమాదముందో అందరికీ తెలిసిందే. అందుకే ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించగా..ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది…..

అసహనానికి విజయ్ దేవరకొండ

ఏదో సామెత చెప్పినట్టు లైగర్ మూవీతో విజయ్ దేవరకొండకు శని పట్టింది. ఆ మూవీతో అట్టర్ ప్లాప్ ఖాతాలో వేసుకున్న ఈ రౌడీ హీరో న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లైగర్ దర్శక నిర్మాతలు పూరి జగన్నాథ్, ఛార్మిలను ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)….