Latest Posts

సైనిక స్కూళ్లలో ప్రవేశాలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం

సైనిక స్కూళ్లలో ప్రవేశాలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం 2023-24 విద్యా సంవత్సరానికి 6, 9 తరగతులలో ప్రవేశం దేశవ్యాప్తంగా 33 స్కూళ్లలో మొత్తం 4786 సీట్లు దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 30   కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో….

చెన్నై లో అట్టహాసంగా ఐజేయు 10వ జాతీయ మహాసభలు ప్రారంభం

చెన్నై లో అట్టహాసంగా ఐజేయు 10వ జాతీయ మహాసభలు ప్రారంభం అనంత, సత్యసాయి జిల్లాల నుంచి గుత్తా ప్రభాకర్ నాయుడు, అయ్యన్నగారి శ్రీనివాస్ హాజరు.. చెన్నై: ఐ.జే.యు. 10 వ ప్లీనరీ (జాతీయ మహాసభలు) శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రారంభసభ 30….

హాలోవీన్ వేడుకల్లో అపశ్రుతి.. తొక్కిసలాటలో 149 మంది మృతి

హాలోవీన్ వేడుకల్లో అపశ్రుతి.. తొక్కిసలాటలో 149 మంది మృతి దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో ఘటన జనం ఇరుకైన వీధిగుండా వెళ్తుండగా తొక్కిసలాట 150 మందికిపైగా గాయాలు కొనసాగుతున్న సహాయక చర్యలు వేడుకకు హాజరైన లక్ష మంది దక్షిణ కొరియా రాజధాని….

భారతీయుల ప్రశాంతతను దూరం చేస్తున్నవి ఇవే..?

భారతీయుల ప్రశాంతతను దూరం చేస్తున్నవి ఇవే..? * వాట్ వర్రీస్ ది వరల్డ్ పేరిట జరిగిన సర్వేలో. సంచలన వాస్తవాలు నిరుద్యోగం, ఆర్థిక, రాజకీయ అవినీతి గురించి పట్టణ ప్రాంత భారతీయులు ఎక్కువగా కలవరం చెందుతున్నారట. అలాగే 10 మందిలో ఇద్దరు….

అమెరికాలో ఘోర అగ్నిప్రమాదం

అమెరికాలో ఘోర అగ్నిప్రమాదం * 8 మృతదేహాలు లభ్యం * హత్యలా? ఆత్మహత్యలా ఆన్న కోణంలో విచారణ అమెరికాలో మంటల్లో తగలబడిపోతున్న ఇంట్లో 8 మృతదేహాలు లభ్యమయ్యాయి. వారిలో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ఒక్లహామా రాష్ట్రంలోని బ్రోకెన్ యూరో పట్టణంలో జరిగిందీ….

నవంబర్‌లో బ్యాంకులకు సెలవులివే…వివిధ రాష్ట్రాలలో అత్యధిక సెలవులు

  దీపావళి పండుగ ముగిసింది.. దాంతోపాటు ఈ ఏడాది అక్టోబర్‌ నెల కూడా మరో మూడు రోజుల్లో కాలగర్భంలో కలిసిపోనున్నది. అక్టోబర్‌లో అధిక రోజులు బ్యాంకులు పని చేయలేదు. వచ్చే మంగళవారం నుంచి నవంబర్‌ నెల రానున్నది. వారాంతపు సెలవులతోపాటు పలు….

రాజధానిలో 900.97 ఎకరాలలో పేదలకు ఇళ్ళు

రాజధానిలో 900.97 ఎకరాలలో పేదలకు ఇళ్ళు 5 గ్రామాల పరిధిలో భూమి ఇళ్లస్థలాలకు వినియోగం.. సీఆర్‌డీఏ మాస్టర్‌ప్లాన్‌ జోన్లలో మార్పు డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ జారీచేసిన ప్రభుత్వం.. నవంబర్‌ 11 వరకు అభ్యంతరాలు, సలహాల స్వీకరణ.. అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతంలో ఆర్థికంగా వెనుకబడిన….

AP

నవంబర్ 1 నుండి SSD టోకెన్లు తిరుమల విఐపి బ్రేక్ టైమింగ్స్‌లో మార్పు

నవంబర్ 1 నుండి SSD టోకెన్లు తిరుమల విఐపి బ్రేక్ టైమింగ్స్‌లో మార్పు డిసెంబరు ఒకటి నుంచి అమలు నవంబర్ 1 నుంచి ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని టీటీడీ పునఃప్రారంభించనున్నట్లు డిసెంబర్ 1 నుంచి వీఐపీ బ్రేక్ దర్శన వేళలను ప్రయోగాత్మకంగా….

AP

తిరుమల శ్రీవారి సర్వదర్శనం కోసం టైమ్ స్లాట్ టోకెన్ల జారీకి టీటీడీ చర్యలు

తిరుమల శ్రీవారి సర్వదర్శనం కోసం టైమ్ స్లాట్ టోకెన్ల జారీకి టీటీడీ చర్యలు తీసుకుంటోంది. నవంబరు 1 నుంచి సర్వదర్శనం టోకెన్ల ప్రక్రియను తిరుపతిలో షురూ అవుతుందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. ఇక, వీఐపీ బ్రేక్ దర్శనాలను ఉదయం….

బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు ప్రధాని మోడీ ఫోన్‌ ట్రేడ్‌ డీల్‌పై కీలక నిర్ణయం

బ్రిటన్‌ ప్రధానిగా రిషి సునాక్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఫోన్‌ చేసి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు. ముందుగా ఆయనకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా భారత్- యూకేల మధ్య స్వేచ్ఛా- వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)ను త్వరలో ముగించాల్సిన అవసరంపై….