Latest Posts

సీఈఓ ఎలాన్ మాస్క్ కీలక ప్రకటన.. ఇకపై ట్విట్టర్‌లో లే ఆఫ్స్​ ఉండవు..

ప్రపంచ కుబేరుడు ఎలాన్​ మస్క్ (Elon Musk)​ సంచలన నిర్ణయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. ట్విట్టర్‌ను (Twitter) హస్తగతం చేసుకున్న తర్వాత అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్నాడు. పనితనం సరిగ్గా లేని ఉద్యోగులను లే ఆఫ్స్ (Layoffs)​ పేరుతో ఇంటికి సాగనంపడమే….

లోకనాయకుడు కమల్ హాసన్..కళాతపస్వి కె.విశ్వనాథ్‌ను కలిసి ఆశీస్సులు

లోకనాయకుడు కమల్ హాసన్..కళాతపస్వి కె.విశ్వనాథ్‌ను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. వీరిద్దరి కలయికలో ‘స్వాతిముత్యం’ , ‘సాగరసంగమం’, ‘శుభసంకల్పం’ వంటి క్లాసికల్ చిత్రాలు వచ్చి పలు అవార్డ్స్ అందుకున్నాయి. ఇప్పటికి ఈ సినిమాలు బుల్లితెర ఫై ప్రసారమైతే ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ….

70 ఏళ్లు దాటిన వృద్ధులు మెంతులను వాడకపోవడమే ఉత్తమం

మనల్ని వేధిస్తున్న షుగర్ వ్యాధిని తగ్గించుకోవడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. వాటిలో మెంతుల వాడకం కూడా ఒకటి. మెంతులను వాడడం వల్ల షుగర్ వ్యాధి నియంత్రణలో ఉంటుందని నిపుణులు చెప్పడంతో ప్రతి ఇంట్లో మెంతుల వాడకం ఎక్కువైంది. ప్రతిరోజూ….

జూనియర్ సినిమాలు మాస్ ప్రేక్షకులకు బాగా ఎంటర్ టైన్

జూనియర్ ఎన్టీఆర్ అంటే మాస్.. మాస్ అంటే జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ సినిమాలు మాస్ ప్రేక్షకులకు బాగా ఎంటర్ టైన్ చేస్తుంటాయి. సాధారణంగా ఎన్టీఆర్ కామన్ లుక్స్ కూడా మాస్ అప్పీలును తెలియజేస్తాయి. ఒకేరకంగా కనిపిస్తున్నానమో.. మరో కారణమో తెలియదు కానీ……

బుల్లెట్ ట్రైన్ వెనుక కథ

చీమను చూసి పొదుపు ఎలా చేయాలో మానవుడు నేర్చుకున్నాడు.. పక్షిని చూసి గాలిలో ఎలా ఎగరాలో తెలుసుకున్నాడు. చేపను చూసి ఎలా ఈదాలో తర్ఫీదు పొందాడు. అలాగే సాంకేతికతను ప్రపంచానికి కొత్తగా పరిచయం చేసిన జపాన్ కింగ్ ఫిషర్, గుడ్లగూబను ఆదర్శంగా….

దక్షిణ తెలంగాణ చెందిన ఇద్దరు ముగ్గురు ప్రజాప్రతినిధుల పై ఐటీ అధికారులు ఫోకస్

అనుకున్నదే అయింది. బిజెపి ఏం చెబుతుందో అదే చేస్తోంది. కెసిఆర్ ను వరుసబెట్టి గోకుతోంది. అది కూడా మామూలు స్థాయిలో కాదు. అటు చికోటి ప్రవీణ్.. ఇటు ఢిల్లీ లిక్కర్ స్కాం.. మధ్యలో ఈడీ, ఐటీ.. టీఆర్ఎస్ మొయినాబాద్ ఫామ్ హౌస్….

AP

పవన్ తీవ్రస్థాయిలో REACT

జనసేన ఆవిర్భావ సభ నిర్వహణకు 50 ఎకరాల స్థలం ఇచ్చారని ఇప్పటం గ్రామాన్ని వైసీపీ సర్కారు నేలమట్టం చేసినంత పనిచేసింది. ఆ సభకు భూములిచ్చారన్న ఆగ్రహంతో 53 మంది ఇళ్లను ఆక్రమణల పేరిట తొలగించారు. ప్రభుత్వ యంత్రాంగమంతా ఆ గ్రామంపై మోహరించి….

ఐటీసోదాలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం

ఐటీసోదాలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ కక్షలతోనే ఈ సోదాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఐటీ సోదాల సమయంలో మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న మల్లారెడ్డి హుటాహుటిన సూరారంలోని ఆస్పత్రికి బయల్దేరి వెళ్లారు…..

ఆంక్షల కారణంగా క్రూడ్‌ ఆయిల్‌ డిమాండ్‌ తగ్గవచ్చని వార్తలు

చైనాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని, ఆంక్షల కారణంగా క్రూడ్‌ ఆయిల్‌ డిమాండ్‌ తగ్గవచ్చని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో క్రూడ్‌ ధరలు భారీగా క్షీణించాయి. ఇవాళ ఒక్క రోజూ బ్రెంట్‌ కూడా 5 శాతంపైగా క్షీణించి 83 డాలర్ల వద్ద….

భోళా శంకర్ కు ‘జైలర్’ ఛాలెంజ్!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, తమిళ్ సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమాలు ఒకేసారి విడుదలైతే అభిమానులకు పండుగ లాంటిదే. ఇప్పటి వరకు రజనీ, చిరంజీవి సినిమాలు పోటీగా విడుదల కాలేదు. కానీ 2023లో మాత్రం ఇది తప్పేలా లేదు. భోళా శంకర్….