Latest Posts

AP

విశాఖకు రాజధాని తరలింపుపై జగన్ లాస్ట్ ఛాన్స్..

ఏపీలో గత మూడున్నరేళ్లుగా రాజధాని ఇష్యూ చూపినంత ప్రభావం మరి దేనికీ లేదు. జగన్ సర్కారు అధికారం చేపట్టాక అప్పటివరకూ ఉన్న అమరావతికి కాదని.. మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు. అది మొదలైంది ఇప్పటివరకూ ఎండ్ కార్డుపడడం లేదు. రాజధాని లేని….

నాడు ఇందిర తొక్కి పారేసింది..ఇప్పుడు మోడీ అలా చేయగలడా?

బిబిసి.. దాని పేరులోనే బ్రిటిష్ అని ఉంది కాబట్టి.. అది ఏ ప్రయోజనాల కోసం పనిచేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఎవరి కోసం మద్దతుగా నిలుస్తుందో వివరించాల్సిన పనిలేదు.. దాని వెస్ట్రన్ పోకడలు, సో కాల్డ్ పరిశోధనలు, పరిశోధనలు ఈ….

రాహుల్‌ జోడో యాత్రతో జోష్‌ కొంతే.. ప్రతిపక్ష నేతగానూ గుర్తించని దేశం!

దేశంలో నానాటికీ పతనమవుతూ ఒక్కో రాష్ట్రంలో అధికారం పోగొట్టుకుంటూ వచ్చిన కాంగ్రెస్‌ పార్టీలో జోష్‌ తెచ్చేందుకు ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు. గాంధీ కుటుంబ వారసుడు రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర చేపట్టారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు సాగిన 4….

దేశంలోని పలు రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరుపై ఏడాదిగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం

దేశంలోని పలు రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరుపై ఏడాదిగా వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఈ సెగ తెలంగాణ గవర్నమెంట్‌కూ తగిలింది. గణతంత్ర వేడుల సందర్భంగా కేసీఆర్‌ సర్కార్‌ తీరును రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం తప్పు పట్టడం,….

తారకరత్న గుండె మళ్ళీ కొట్టుకోవడం మొదలైందా!..వైద్య చరిత్రలోనే ఒక అద్భుతం

గత రెండు రోజుల క్రితం నందమూరి తారక రత్న ఆరోగ్యం గురించి సోషల్ మీడియా లో రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి..గుండెపోటు వచ్చి ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న తారకరత్న చికిత్స పొందుతూ మరణించాడని..లోకేష్ పాదయాత్ర కి అడ్డంకి ఉండకూడదనే ఉద్దేశ్యం….

కేసీఆర్‌కు సడెన్‌గా గాంధీ ఎందుకు గుర్తొచ్చాడు?

తాను దండం పెట్టించుకోవడం తప్ప.. తాను ఒకరికి దండం పెట్టడం కేసీఆర్‌కు పెద్దగా నచ్చదు. స్వాతంత్య్ర సమరయోధులు, జాతీయ నేతల విషయంలోనూ ఆయన ఆలాగే వ్యవహరిస్తారు. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్, భగత్‌సింగ్, జగ్జీవన్‌రామ్, బాలగంగాధర్‌ తిలక్‌తోపాటు తెలంగాణ ఉద్యమ నేతలు అయిన….

దేశంలో రాజ్యాంగ వ్యవస్థ, శాసన వ్యవస్థ రెండు కూడా జోడు గుర్రాలు..

దేశంలో రాజ్యాంగ వ్యవస్థ, శాసన వ్యవస్థ రెండు కూడా జోడు గుర్రాలు.. ఇవి సక్రమంగా పనిచేస్తేనే వ్యవస్థలు బాగా పనిచేస్తున్నట్టు లెక్క.. దేశం అభివృద్ధి పథంలో సాగుతున్నట్టు లెక్క.. అయితే వీటికి అపరిమితమైన అధికారాలు ఉండటంవల్ల ఒక్కోసారి ఆహలు దెబ్బతింటాయి.. అవే….

దక్షిణ భాతర దేశంలో అధికారంలోకి వచ్చే అవకాశం

దక్షిణ భాతర దేశంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న రాష్ట్రంగా తెలంగాణను గుర్తించి బీజేపీ హైకమాండ్‌ ఆ దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చన భావిస్తున్న పార్టీ హైకమాండ్‌ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టిపెట్టింది. ఫిబ్రవరి 10….

AP

కలకలం : జగన్ విమానం అత్యవసర ల్యాండింగ్..

కాంగ్రెస్ ను ఒంటిచేత్తో అధికారంలోకి తీసుకొచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం ఇంకా పచ్చిగానే ఉంది. ఆయన చనిపోయారని చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వైఎస్ఆర్ కనుక బతికి ఉంటే కాంగ్రెస్ కు ఈ పరిస్థితి వచ్చేది కాదు.. అసలు తెలంగాణనే….

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31న ప్రారంభం

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31న ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌ నుంచి జాతీయ పార్టీగా మారిన బీఆర్‌ఎస్‌కు ఎంతో ప్రత్యేకం. 20 ఏళ్లుగా పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌కు ప్రాతినిధ్య వహించిన ఎంపీలు ఈ సమావేశాల్లో బీఆర్‌ఎస్‌ ప్రతినిధులుగా….