Latest Posts

AP

దివంగ‌త న‌టుడు ఎన్టీఆర్ శ‌త జ‌యంతి సంద‌ర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.వంద రూపాయల నాణెం ఎన్టీఆర్ బొమ్మ విడుదల…

దివంగ‌త న‌టుడు ఎన్టీఆర్ శ‌త జ‌యంతి సంద‌ర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక విషయాన్ని వెల్లడించింది. వంద రూపాయల నాణెం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై తాజాగా అధికారిక గెజిట్ జారీ చేసింది. 44 మిల్లీమీటర్లు చుట్టుకొలతతో ఉండే ఈ నాణెంలో సుమారు….

మెగాస్టార్ భోళా శంకర్ సినిమా రిలీజ్ డేట్ ఖరారు..

రీఎంట్రీ త‌ర్వాత కొన్నేళ్లు నెమ్మ‌దిగాన క‌నిపించాడు మెగాస్టార్ చిరంజీవి. కానీ త‌ర్వాత స్పీడు పెంచారు.2022 వేస‌వితో మొద‌లుపెట్టి 10 నెలల వ్య‌వ‌ధిలో మూడు సినిమాలు రిలీజ్ చేశాడు మెగాస్టార్. వీటిలో ఆచార్య నిరాశ‌ప‌రిచినా.. గాడ్ ఫాద‌ర్ ఓ మోస్త‌రుగా ఆడింది. వాల్తేరు….

ఏపీ ప్రభుత్వం జగనన్న గోరు ముద్దు పథకంలో భాగంగా రాగిజావా..

స్కూళ్లకు వెళ్లే చిన్నారులకు పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం జగనన్న గోరు ముద్దు పథకాన్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏపీ ప్రభుత్వం గోరుముద్ద పథకంలో  భాగంగా ప్రతి రోజూ మెనూ మార్చి బలవర్ధకమైన, మెరుగైన, రుచికరమైన, నాణ్యమైన పౌష్టికాహారం….

మహేష్ — త్రివిక్రమ్ సినిమా నుండి క్రేజీ అప్డేట్…

అతడు, ఖలేజా సినిమాలకి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఈ రెండు సినిమాలు ఎప్పుడు టెలికాస్ట్ అయినా టీవీకి అతుక్కుపోతారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు….

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది….

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగిసింది. దాదాపు 10 గంటలకు పైగా సాగిన విచారణలో కీలక ప్రశ్నలు వేసినట్లు తెలుస్తోంది. అయితే, తాను ఫోన్లను ధ్వంసం చేసినట్లు ప్రచారం జరిగిన నేపథ్యంలో సదరు ఫోన్లు ఇవే….

టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీలో బండి సంజయ్‌కి సిట్ నోటీసులు…

టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ ఇష్యూ తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ని పెంచుతోంది. ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్న రాజకీయ నేతలకు సిట్‌ నోటీసులు కాక రేపుతున్నాయి. టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీపై సిట్ దూకుడు పెంచింది. లీకేజీ వ్యవహారంలో సిట్‌ దర్యాప్తుని ముమ్మరం చేసింది. ఓ….

టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీపై సిట్ దూకుడు…

టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీపై సిట్ దూకుడు పెంచింది. దర్యాప్తుని ముమ్మరం చేసింది. నిన్న రేవంత్‌ రెడ్డికి నోటీసులు జారీచేసిన సిట్‌.. ఈ రోజు ఏకకాలంలో మూడు చోట్ల సిట్ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్‌ లీకేజీ కుంభకోణంలో ప్రధాన నిందితుడు….

బన్నీ అభిమానులకు ట్రీట్..

పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద పుష్ప చిత్రం సృష్టించిన సంచలనం గురించి చెప్పక్కర్లేదు. సౌత్ లోనే కాదు… నార్త్ లోనూ ఈ చిత్రానికి భారీ రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. డైరెక్టర్ సుకుమార్ పేరు పాన్ ఇండియా….

తెలంగాణలో సంచలనం రేపిన TSPSC పేపర్ లీకేజీ లో సిట్ విచారణ..

రాష్ట్ర స్టేట్‌ పబ్లిక్‌ సర్వి స్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) పేపర్ లీకేజ్ కేసు రేపటి కి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. పేపర్ లీకేజ్ కేసు పిటిషన్‌ను మంగళవారం నాటికి వాయిదా వేయాలని బల్మూరి వెంకట్ తరపు న్యాయవాది కోరడంతో కోర్టు….

తెలంగాణ గవర్నర్‌ దగ్గర బిల్లుల పెండింగ్‌ అంశంపై సుప్రీం కోర్టులో వాడీవేడిగా వాదనలు..

తెలంగాణ గవర్నర్‌ దగ్గర బిల్లుల పెండింగ్‌ అంశంపై సుప్రీం కోర్టులో వాడీవేడిగా వాదనలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఈ పిటిషన్‌ ఇవాళ విచారణకు వచ్చింది. గవర్నర్‌కు నోటీసులు ఇవ్వొద్దని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్ మెహతా న్యాయస్థానాన్ని కోరారు. రాజ్యాంగ….