పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో భారీ బాంబు పేలుడు
ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో భారీ బాంబు పేలుడు సంభవించింది. ఓ మసీదు ప్రాంగణంలో జరిగిన ఈ ఆత్మాహుతి దాడిలో కనీసం 52 మంది మరణించినట్లు పాకిస్థాన్ మీడియా కథనాలు వెల్లడించాయి. మరో వందమందికిపైగా గాయపడినట్లు తెలిపింది. మృతుల్లో ఓ పోలీసు….










