Latest Posts

AP

టీడీపీ, బీజేపీ, జనసేనల ఉమ్మడి మేనిఫెస్టోలో ఏం ఉండనుంది..?

ఇప్పటికే సిద్ధం పేరిట ఎన్నికల ప్రచారానికి జగన్ తెర తీశారు. ఇప్పటివరకు నాలుగు సభలను పూర్తి చేశారు. లక్షలాదిమంది జన సమీకరణ చేశారు. దానికి ధీటుగా ఎన్నికల ప్రచార సభలు నిర్వహించాలని చంద్రబాబుతో పాటు పవన్ భావిస్తున్నారు. మూడు పార్టీల నేతలతో….

కజిరంగ నేషనల్ పార్క్ లో ప్రధాని మోడీ..

కజిరంగ నేషనల్ పార్క్ ను ఐక్యరాజ్యసమితి ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది. ఈ అభయారణ్యం ఖడ్గం మృగాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఏనుగులు, జంకలు, పులులు, అడవి దున్నలు, ఇతర జంతువులు విస్తారంగా ఉంటాయి. ఈశాన్య రాష్ట్రంలో అద్భుతమైన జీవవైవిధ్యానికి నిదర్శనంగా….

ఫేక్ కంపెనీకి 800 ఎకరాలు.. బాబు విజన్ ను బట్టబయలు చేసిన తెలంగాణ హైకోర్టు..

చంద్రబాబు ప్రభుత్వం.. 2003లో ఐఎంజి భారత అనే కంపెనీ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో అత్యద్భుతమైన క్రీడా మైదానాలు నిర్మిస్తామని చెప్పడంతో.. ఓకే చెప్పింది. ఒలంపిక్ క్రీడలు నిర్వహించేలాగా మైదానాలను తీర్చి తిద్దుతామని ఐఎంజీ భారత సంస్థ అధినేత అహోబిలరావ్ అలియాస్ బిల్లీ….

తెలంగాణ రైతులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌.. 20 వేల మందికి లబ్ధి..!

వ్యవసాయానికి సోలార్‌ పవర్‌ అందించేందుకే కేంద్రం పీఎం కుసుమ్‌ యోజన పథకం అమలు చేస్తోంది. ఈ ఏడాది తెలంగాణలో ప్రయోగాత్మకంగా 20 వేల వ్యవసాయ మోటార్లకు సౌర విద్యుత్‌ ఏర్పాటుకు రాయతీ కల్పిస్తామని కేంద్రం తెలిపింది.   29 లక్షల వ్యవసాయ….

AP

పవన్ అక్కడి నుంచి పోటీ.. కేంద్ర పెద్దల ఆదేశం..

గత ఎన్నికల్లో రెండు చోట్ల అసెంబ్లీకి పోటీ చేసిన పవన్ ఓడిపోయారు. గాజువాక తో పాటు భీమవరం లో బరిలోకి దిగి రెండో స్థానంలో నిలిచారు. అయితే ఈసారి పక్కాగా చట్టసభల్లో అడుగు పెట్టాలని పవన్ భావిస్తున్నారు. పొత్తులో భాగంగా క్రియాశీలకంగా….

AP

టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఏపీలో అధికారం దక్కిస్తుందా..?

వైసీపీ సర్కార్ పై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉందని టిడిపి, జనసేన భావిస్తున్నాయి. గత నాలుగున్నర సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సర్కార్ నుంచి జగన్ కు అంతర్గత సహకారం అందడం వల్లే ఎటువంటి ఇబ్బంది రాలేదని.. ఇప్పుడు బిజెపి….

రాజ్యసభకు సుధా మూర్తి.. మోడీ అనూహ్య నిర్ణయం కారణం ఇదే..

మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్యాస్ సిలిండర్ పై 100 రూపాయల తగ్గిస్తున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ ఎక్స్ వేదికగా ప్రకటించారు. అలా ప్రకటించిన కొంతసేపటికే.. మరొక సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్….

తొలి డబుల్ డెక్కర్ కారిడార్ కు నేడే శంకుస్థాపన..

జంట నగరాలతో పాటు నార్త్ తెలంగాణలోని 5 జిల్లాల్లోని ప్రజలు, వాహనదారుల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం కృషిచేస్తోంది. ఈ క్రమంలోనే నేషనల్ హైవే 44పై రూ.1580 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 5320 కిలోమీటర్ల కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి….

ప్రణీత్‌రావు పాపం పండుతోంది.. ప్రభుత్వానికి కీలక నివేదిక..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గత డిసెంబర్‌ 3న వెలువడ్డాయి. అదేరోజు రాత్రి ప్రణీత్‌రావు తన కార్యాలయంలోని సీసీ కెమెరాలు ఆఫ్‌ చేసి 45 హార్డ్‌ డిస్క్‌లు ధ్వంసం చేసినట్లు గుర్తించారు. ఎస్‌ఐబీలోని కీలక ఫైల్స్‌ కూడా మాయం చేసినట్లు ధ్రువీకరించారు…..

AP

పొత్తులో బిజెపికి ఎన్ని..?

పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు, మూడు పార్లమెంట్ స్థానాలు కేటాయించిన సంగతి తెలిసిందే. అయితే బిజెపికి మరో ఆరు వరకు అసెంబ్లీ, ఐదు వరకు పార్లమెంట్ స్థానాలు కేటాయించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆ రెండు పార్టీలకు….