Latest Posts

AP

ఏపీ విషయంలో బిజెపి నిర్ణయం దేనికి సంకేతం..?

ఇప్పటివరకు నేషనల్ మీడియా సంస్థలు ఏపీలో సర్వేలు చేశాయి. మెజారిటీ సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. కొన్ని సంస్థలు అయితే ఏకపక్షంగా వైసిపి గెలుపొందుతుందని తేల్చి చెప్పాయి. అయినా సరే బీజేపీ టిడిపి పొత్తుకు ఒప్పుకుందంటే సాహసం అనే చెప్పాలి. పైగా….

AP

భీమవరం నుంచే పవన్ పోటీ..

గత ఎన్నికల్లో పవన్ గాజువాక తో పాటు భీమవరం నుంచి పోటీ చేశారు. రెండు చోట్ల ఓడిపోయారు. అయితే ఈ ఎన్నికల్లో ఆ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారా? లేక ఒక అసెంబ్లీ స్థానానికే పరిమితం అవుతారా? పోటీ చేస్తే….

సిఏఏకు కేంద్రం నోటిఫికేషన్.. ..

సి ఏ ఏ స్థూలంగా చెప్పాలంటే పౌరసత్వ సవరణ చట్టం.. దీనిని కేంద్ర ప్రభుత్వం 2019లో రూపొందించింది. దీని అమలుకు నడుం బిగిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేశాయి. అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా దీనికి అడ్డు చెప్పారు…..

నిజామాబాద్ పసుపు పంటకు ఆల్ టైమ్ రికార్డ్ ధర..

నిజామాబాద్ పసుపు పంటకు రోజు రోజుకు మరింత మంచి ధర లభిస్తోంది. తాజాగా, ఆల్ టైమ్ రికార్డు ధర పలికింది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో క్వింటా రూ. 18,299 పలకడం విశేషం. పెర్కిట్‌కు చెందిన తీగల గంగారెడ్డి అనే రైతుకు….

కరీంనగర్‌ నుంచే మళ్లీ కేసీఆర్‌ కదనభేరి..

కేసీఆర్‌ సెంటిమెంట్లను బాగా నమ్ముతారు. ఎన్నికల వేళ మరీ ఎక్కువ సెంటిమెంటు ఉంటుంది. అందుకే తనకు బాగా అచ్చివచ్చిన కరీంనగర్‌ నుంచి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం ప్రారంభిస్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో 2014, 2018, 2023 ఉమ్మడి కరీనంగర్‌ జిల్లా పరిధిలోని….

AP

వైసీపీ నుంచి సొంత గూటికి.. టీడీపీలోకి కీలక నేత..!

గత ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఉన్న మాగుంట శ్రీనివాసుల రెడ్డి టిడిపి నుంచి వైసీపీలోకి చేరారు. జగన్ ఆయనకు ఒంగోలు ఎంపీ సీటు ఇచ్చారు. జగన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన ఎంపీగా గెలిచారు. జగన్ కు అత్యంత ఆత్మీయుడుగా మారారు. గత….

AP

చంద్రబాబుపై సీఐడీ ఛార్జ్‌షీట్..

గత ఏడాది స్కిల్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడుని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. చార్జ్ షీట్ దాఖలు చేసి విచారణ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచారు. చాలా రోజులపాటు చంద్రబాబు నాయుడు జైల్లోనే ఉన్నారు. ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి….

AP

మణుగూరు లో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా దీవెన మహాసభకు బూర్గంపహాడ్ మండల కేంద్రం నుండి భారీ ఎత్తున మోటార్ సైకిల్ పై మణుగూరు కి బయలుదేరిన యువజన కాంగ్రెస్ నాయకులు..యువకులు..

మణుగూరు లో పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రజా దీవెన మహాసభకు బూర్గంపహాడ్ మండల కేంద్రం నుండి భారీ ఎత్తున మోటార్ సైకిల్ పై మణుగూరు కి బయలుదేరిన యువజన కాంగ్రెస్ నాయకులు..యువకులు. కాంగ్రెస్ అభిమానులు..నాయకులు🇨🇮✋✋✋✋✋✋✋

మోడీ సర్కార్ రూ.3 లక్షల రుణం.. దరఖాస్తుల వెల్లువ..

పీఎం విశ్వకర్మ యోజన కింద 18 వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరనుంది. దీనిద్వారా ఐదేళ్లలో 30 లక్షల మంది చేతివృత్తుల వారికి రూ.13 వేల కోట్లు రుణసాయం అందించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద ఇచ్చే రుణాలకు ఎలాంటి….

AP

వైసీపీలో చేరుతున్నట్టు ముద్రగడ సంచలన ప్రకటన..ఏపీ రాజకీయాలు ఎలా మారనున్నాయి..?

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రాజకీయ నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన కాపు ఉద్యమాన్ని చేపట్టారు. టిడిపి ప్రభుత్వ హయాంలో పతాక స్థాయికి తీసుకెళ్లగలిగారు. ఒకానొక దశలో ఉద్యమం….