Latest Posts

AP

ఏపీలో మద్యం స్కాంపై ఈడి ఎంట్రీ.. జగన్ కు చిక్కులే..?

చిన్నపాటి దుకాణాల్లో సైతం డిజిటల్ పేమెంట్లు నిర్వహిస్తున్న రోజులు ఇవి. కానీ కోట్లాది రూపాయల క్రయవిక్రయాలు జరిగే మద్యం అమ్మకాల్లో మాత్రం డిజిటల్ లావాదేవీలు చేయడం లేదు. మొదట మూడు సంవత్సరాలు పేమెంట్స్ తీసుకోలేదు. మధ్యలో ఒక ఆరు నెలల పాటు….

అతడి ఆచూకీ చెబితే అక్షరాల 10 లక్షలు మీవే..

ఇక ఈ పేలుడుకు పాల్పడిన వ్యక్తి ఆచూకీ గురించి పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఆ నిందితుడికి సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.. ఒకవేళ ఆ నిందితుడికి సంబంధించి ఆచూకీ తెలిసినవారు సమాచారం అందిస్తే 10 లక్షల రివార్డు….

200 యూనిట్లు దాటితే కరెంట్ బిల్లు కాట్టాలా..?

గృహజ్యోతి పథకం అమలవుతుండగా ఈమేరకు ప్రభుత‍్వం జారీ చేసిన మార్గదర్శకాలపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానాలను విద్యుత్ శాఖ అధికారి సూపరిడెంట్ ఇంజినీర్ గంగాధర్ నివృత్తి చేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌కు బిలో పావర్టీ వారే….

కేసీఆర్‌లో తీవ్ర నైరాశ్యం.. ..

ఎన్నికల ఓడిపోయిన వారం పది రోజుల్లోనే కేసీఆర్‌ తన ఫాం హౌస్‌లో జారిపడ్డాడు. తుంటి ఎముక విరిగింది. దీంతో మూడు నెలలు బయటకు రాలేదు. దీంతో క్యాడర్‌లో మరింత నిరుత్సాహం నెలకొంది. ఇప్పుడిప్పుడే కేసీఆర్‌ బయటకు వస్తున్నారు. కానీ ఆయన కారును….

AP

జగన్ వెన్నుపోటు.. కంటతడి పెట్టిన వైఎస్ షర్మిల..

ఈ కార్యక్రమాలకు సంబంధించి సన్నాహక సమావేశం మంగళగిరిలో గురువారం నిర్వహించారు. షర్మిల ప్రత్యేక హోదాపై మాట్లాడుతూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. తాను వ్యక్తిగత కారణాలతో ఏపీ రాజకీయాల్లోకి అడుగు పెట్టలేదని.. అలా అనుకుంటే 2019లో ఇక్కడ పోటీ చేసి ఉండే దానినని….

AP

ముద్రగడ యూటర్న్.. బిజెపిలోకి..?

కాపు ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన ముద్రగడ గత కొద్ది రోజులుగా రాజకీయాలకు దూరంగా ఉన్నారు. టిడిపి ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆయన వైసీపీకి అనుకూలంగా పనిచేశారని విమర్శ ఉంది. అందుకు….

‘8 శాతానికి చేరువలో భారత్ జీడీపీ’..

ఈ ఆర్థిక సంవత్సరం భారత్ జీడీపీ 8 శాతానికి చేరువలో ఉండొచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అంచనా వేశారు. ప్రస్తుత ఆర్థిక వృద్ధి చూస్తే 4వ త్రైమాసికంలో తాము అంచనా వేసిన 5.9 శాతం కంటే ఎక్కువ వృద్ధి నమోదవ్వొచ్చన్నారు…..

మేడారం హుండీ లెక్కింపు పూర్తి..

మేడారం సమ్మక్క-సారక్క జాతర హుండీ లెక్కింపు పూర్తయింది. హన్మకొండలో ఉన్న టీటీడీ కల్యాణ మండపంలో ఫిబ్రవరి 29న ప్రారంభమైన హుండీ లెక్కింపు ప్రక్రియ మార్చి 6వ తేదీన ముగిసింది. మొత్తం 540 హుండీలను లెక్కించేందుకు వారంరోజుల సమయం పట్టింది. ఈ హుండీల….

ఏనుగుతో దోస్తీ.. కారు పార్టీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా..

పార్లమెంట్ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ వాది పార్టీతో కలిసి పోటీ చేస్తామని కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో.. భారత రాష్ట్ర సమితిలో కలకలం భారత రాష్ట్ర సమితిలో కలకలం నెలకొంది. కెసిఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కుమురం భీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గం మాజీ….

AP

ఆంధ్రా భవిష్యత్తు తేల్చే ఎన్నిక..

ఏపీ సీఎం జగన్ విశాఖను అభివృద్ధి చేస్తానని చెప్పుకొస్తున్నారు. మరోసారి అధికారంలోకి వస్తే విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తానని తేల్చి చెబుతున్నారు. అయితే విశాఖను కొత్తగా అభివృద్ధి చేసేందుకు ఏమీ లేదు. ఇప్పటికే అది అభివృద్ధి చెందిన నగరం. అయితేఅభివృద్ధి కంటే జగన్….