Latest Posts

AP

కాంగ్రెస్ లోకి వివేకా కుమార్తె సునీత..?

ఏపీలో వైఎస్ వివేకానందరెడ్డి పేరు చెప్తే గుర్తుకొచ్చే పార్టీ కాంగ్రెస్. సోదరుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేసిన చరిత్ర కలిగిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య తర్వాత ఆయన కుటుంబ సభ్యులెవరూ ఆ పార్టీలో….

AP

బెజవాడలో వైసీపీకి మరో షాక్..!

విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీపై అసంతృప్తితో తాజాగా పార్టీని వీడారు. వైఎస్ జగన్ ను కలిసి వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో తన రాజీనామాతో కృష్ణాజిల్లాలో టీడీపీ అంతా ఖాళీ అవుతుందని చెప్పుకొచ్చారు. అయితే కేశినేని రాజీనామా చేసి….

AP

పొత్తుల వేళ బిజెపి ట్విస్ట్… చంద్రబాబు, పవన్ మైండ్ బ్లాక్..

ఏపీలో పొలిటికల్ హీట్ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా అన్ని రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే అధికార వైసిపి ఒంటరి పోరుకు సిద్ధమైంది. పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతోంది. మరోవైపు జగన్ ను ఎలాగైనా కట్టడి చేయాలని టిడిపి,జనసేన….

నేడు కృష్ణా జలాల వివాదంపై కీలక భేటీ.

నాగార్జునసాగర్ డ్యామ్ వివాదం నేపథ్యంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఇవాళ కీలక భేటీ జరగనుంది. ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖల ఉన్నతాధికారులతో జలశక్తి శాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ ఈ సమావేశం నిర్వహించనున్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యామ్ ల….

మోడీ సర్కార్‌పై దమ్ము చూపిస్తున్న కవిత….

ఇక లిక్కర్‌ కుంభకోణంలో తనను ఈడీ విచారణకు పిలవడం, రాత్రి వరకు విచారణ చేయడంపై కవిత సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఆ కేసు విచారణ దశలో ఉంది. ఈ నెలలో విచారణకు వచ్చే అవకాశం ఉంది. కానీ, అసెంబ్లీ ఎన్నికలకు ముందు….

వస్త్రపరిశ్రమకు ఏమైంది.. కేటీఆర్‌ ట్వీట్‌ అందుకేనా..?

బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోగానే.. ఆ పార్టీ ఆధ్వర్యంలో నడిచే నమస్తే తెలంగాణ పత్రిక ఉద్యోగులకు జీతాల కొరత వచ్చింది… ఒకటో తారీఖున ఇవ్వాల్సిన వేతనాలు 10వ తేదీన చెల్లించారు. అధికారం పోతే అంతా అయిపోయింది అన్నట్లుగా వ్యవహరించింది నమస్తే తెలంగాణ యాజమాన్యం…..

AP

కడప ఎంపీగా షర్మిల పోటి? టిడిపి, జనసేన మద్దతు?..

వైఎస్ షర్మిల ఎంపీగా పోటీ చేయనున్నారా? కడప పార్లమెంట్ స్థానం నుంచి బరిలో దిగనున్నారా? క్షేత్రస్థాయిలో కసరత్తు ప్రారంభించారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. ఇటీవల షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి….

AP

ఈ ఎన్నికల్లో ఉనికి.. టార్గెట్ 2029.. కాంగ్రెస్ స్కెచ్..!

ఏపీ పై కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో బలం పెంచుకోవాలని చూస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతింది. ఒకప్పుడు 30 శాతం కంటే అధిక ఓట్లతో బలంగా ఉంటే ఆ పార్టీ.. కిందకి పడిపోయింది…..

AP

ఏపీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా మరోకీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ పీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. వైఎస్ షర్మిల ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరగా.. ఆమెకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతున్న వేళ గిడుగు రుద్రరాజు….

పండగపూట ప్రెస్‌మీట్ పెట్టించారు: కేటీఆర్‌పై మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్..

పండగపూట తనతో ప్రెస్‌మీట్ పెట్టించారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అసహనం వ్యక్తం చేశారు రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. కొల్లాపూర్ నియోజకవర్గంలో మల్లేశ్ హత్యను రాజకీయంగా వాడుకోవడం కేటీఆర్ స్థాయికి దగదని హితవు పలికారు. కాంగ్రెస్….