విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై కొత్త ఛైర్మన్ను రేవంత్ రెడ్డి సర్కార్ నియమించనుంది..!
విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంపై కొత్త ఛైర్మన్ను రేవంత్ రెడ్డి సర్కార్ నియమించనుంది. తెలంగాణ హైకోర్టు, సుప్రీంకోర్టులకు చెందిన మాజీ న్యాయమూర్తులు ఉన్నట్లు సమాచారం. నేడు గానీ రేపుగానీ కొత్త ఛైర్మన్ను ఎంపిక చేయనుంది ప్రభుత్వం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో….










