Latest Posts

కబ్జా చేసిన బీఆర్ఎస్ నేతలపై ఉక్కుపాదం.. రంగంలోకి సిట్‌..

సింగరేణి రిటైర్డ్‌ ఉద్యోగి భూమి కబ్జా.. సింగరేణి రిటైర్డ్‌ ఉద్యోగి కొత్త రాజిరెడ్డికి చెందిన భూమి విషయంలో బీఆర్‌ఎస్‌ నాయకులు చీటి రామారావుతోపాటు కొంతమంది నాయకులు జోక్యం చేసుకుని మూడేళ్లుగా ముప్పు తిప్పలు పెడుతున్నారు. మూడేళ్లుగా తన భూమి తనకు దక్కకుండా….

తెలంగాణ రైతుకు ప్రధాని కితాబు.. వర్చువల్ గా మాట్లాడిన మోదీ.

భారత ప్రధాని నుంచి కరీంనగర్‌ జిల్లా చొప్పదండి రైతుకు ప్రశంసలు దక్కాయి. వికసిత భారత్‌ సంకల్ప యాత్రలో భాగంగా కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మార్కెట్‌ యార్డు రోడ్డులో అధికారులు గురువారం సభ నిర్వహించారు. వర్చువల్‌గా ప్రధాని మోదీ మండలంలోని పెద్దరూర్మపల్లి గ్రామానికి….

AP

బొత్స కోటకు బీటలు.. టిడిపిలోకి భారీగా చేరికలు..

మంత్రి బొత్స సత్యనారాయణకు షాక్ తగిలింది. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గంలో టిడిపిలో చేరికలు భారీగా పెరుగుతున్నాయి. ఇన్నాళ్లు బొత్స నీడలో ఉన్న నాయకులు సైతం టిడిపిలో చేరుతుండడం విశేషం. రాజకీయంగా పేరు మోసిన కుటుంబాల సైతం తెలుగుదేశం పార్టీ….

AP

విపక్ష నేతలను తిట్టడమే టికెట్ దక్కించుకునేందుకు కొలమానమా..?

మొన్న ఆ మధ్యన ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి విషయంలో జగన్ చేసిన కామెంట్స్ అంటూ ఒక రకమైన ప్రచారం జరుగుతోంది. టికెట్ కావాలంటే రూ.180 కోట్లు డిమాండ్ చేశారని టాక్ నడిచింది. పైగా ఐదు సంవత్సరాల పాటు చంద్రబాబు,….

అయోధ్య రామాలయం.. కేంద్రం మరో వరం..

అయోధ్య రామాలయంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం దగ్గర పడుతోంది. జనవరి 22న సోమవారం మధ్యాహ్నం 12:29:08 గంటలకు అభిజిత్‌ లగ్నంలో రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్టకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే బాలరాముడి విగ్రహం బుధవారం అయోధ్యకు చేరుకుంది…..

రేవంత్ సంచలన నిర్ణయం.. తెలంగాణ నిరుద్యోగుల్లో హర్షాతిరేకాలు..

కొన్ని సంవత్సరాల క్రితం తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ సంఘం అధ్యక్షురాలు వంకాయలపాటి మమత భర్త ప్రభుత్వ ఉద్యోగిగా పదవి విరమణ చేశారు. అయితే కొద్ది రోజులకే ఆయన సర్వీస్ పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది. విద్యుత్ శాఖలో రిటైర్డ్….

కవిత తిరుగుబాటు…

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ మరొకసారి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చింది. గతంలో రెండు మార్లు విచారించిన ఈడీ.. కవిత సుప్రీంకోర్టుకు వెళ్లడంతో తదుపరి చర్యలు తీసుకోకుండా సైలెంట్ అయిపోయింది. తెలంగాణ ఎన్నికల సమయంలో కవితను….

AP

తీయించేయ్.. ఎన్టీఆర్ పై బాలయ్యకు ఎందుకంత కోపం..?

నందమూరి కుటుంబ సభ్యుల మధ్య మరోసారి విభేదాలు బయటపడ్డాయి. నందమూరి తారక రామారావు వర్ధంతి కార్యక్రమంలో వెలుగు చూశాయి . గత కొంతకాలంగా నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఎన్టీఆర్….

AP

జనసేనలోకి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహిత నేత..!

కొణతాల రామకృష్ణ ది కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ చరిత్ర. అయితే ఆయనను గుర్తించింది మాత్రం వైయస్ రాజశేఖర్ రెడ్డి. ప్రజా సమస్యలపై పోరాటంతో కొణతాలకు గుర్తింపు లభించింది. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 1989లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి….

కొర్బెవ్యాక్స్ టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి..

కొర్బెవ్యాక్స్ వ్యాక్సిన్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అత్యవసర జాబితా కింద ఆమోదించింది. ఈ వ్యాక్సిన్‌ను హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్ ఇ లిమిటెడ్ (బీఈ) కంపెనీ తయారు చేసింది. ప్రొటీన్ సబ్యూనిట్ ప్లాట్‌ఫారమ్‌లో దేశీయంగా తయారు చేసిన తొలి కరోనా వ్యాక్సిన్….