రంగంలోకి కేసీఆర్ – టార్గెట్ రేవంత్, భారీ స్కెచ్..!!
తెలంగాణలో రాజకీయం మరోసారి వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తరువాత కేసీఆర్ ప్రజల్లోకి రాలేదు. తుంటికి ఆపరేషన్ తో విశ్రాంతిలో ఉన్నారు. ఇక, ఇప్పుడు కేసీఆర్ రంగంలోకి దిగేందుకు ముహూర్తం ఖరారైంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని కేసీఆర్….










