Latest Posts

రంగంలోకి కేసీఆర్ – టార్గెట్ రేవంత్, భారీ స్కెచ్..!!

తెలంగాణలో రాజకీయం మరోసారి వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తరువాత కేసీఆర్ ప్రజల్లోకి రాలేదు. తుంటికి ఆపరేషన్ తో విశ్రాంతిలో ఉన్నారు. ఇక, ఇప్పుడు కేసీఆర్ రంగంలోకి దిగేందుకు ముహూర్తం ఖరారైంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని కేసీఆర్….

కోదండరాంకు రేవంత్ రెడ్డి ఏ పదవి ఇచ్చాడో తెలుసా..?

కోదండరామ్, మీర్‌ అలీఖాన్‌కు.. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవులకు ప్రభుత్వ ప్రొఫెసర్‌ కోదండరామ్, మీర్‌ అలీఖాన్‌ను ఎంపిక చేసింది. గవర్నర్‌ నామినేట్‌ చేసిన వెంటనే తమిళిసై ఆమోదం తెలిపారు. దీంతో మూడు నెలలుగా ఖాళీగా ఉంటున్న గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవులు….

AP

షర్మిలపై వైసీపీ వ్యూహం..

మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు, పవన్ లకు మీడియా ప్రాధాన్యం లేకుండా చేసేందుకు.. మరో వ్యూహంలో భాగంగానే షర్మిల కామెంట్స్ ను తిప్పి కొడుతున్నారు. అది కూడా ఒక పద్ధతి ప్రకారం విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్….

AP

కుటుంబంలో చీలికకు జగనే కారణం.. షర్మిల సంచలన వ్యాఖ్యలు..

వైఎస్ షర్మిల డోసు పెంచారు. పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆమె వైసీపీని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. రోజురోజుకు ఆమె విమర్శల డోసు పెంచుతున్నారు. సోదరుడు జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. తన కుటుంబంలో చీలికకు కాంగ్రెస్….

వ్యవసాయ సమ్మెకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు…

దేశంలో పంటలకు కనీస మద్దతు ధర(Minimum Support Price) హామీ కల్పించే చట్టం అమలు కోసం బంద్ పాటించాలని రైతు సంఘాలు తీర్మానించాయి. ఈ మేరకు ఫిబ్రవరి 16న భారత్ బంద్‌కు పిలుపునిచ్చినట్లు భారతీయ కిసాన్‌ యూనియన్‌ జాతీయ ప్రతినిధి రాకేశ్….

తెలంగాణలో కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌….

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్‌ పర్యటన ముగించుకుని రెండు రోజుల క్రితమే వచ్చారు. ఆయనను మెదక్‌ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు మంగళవారం కలిశారు. నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, జహీరాబాద్‌….

రేవంత్‌ మైండ్‌గేమ్‌.. బీఆర్‌ఎస్‌ ఉక్కిరిబిక్కిరి..

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన 50 రోజుల తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి మైండ్‌గేమ్‌ మొదలు పెట్టారా..? ఆరు గ్యారంటీల అమలుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న బీఆర్‌ఎస్‌ టార్గెట్‌గా ముఖ్యమంత్రి పావులు కదుపుతున్నారా? బీఆర్‌ఎస్‌ను డిఫెన్స్‌లో పడేసే వ్యూహం అమలు చేయబోతున్నారా? అంటే….

AP

చంద్రబాబుకి షాక్ ఇచ్చిన జగన్..

సార్వత్రిక ఎన్నికల ముంగిట ఏపీ సీఎం జగన్ చంద్రబాబుకు షాక్ ఇచ్చారు. గంటా శ్రీనివాసరావు రాజీనామాని ఆమోదించారు. ఎప్పుడో మూడేళ్ల కిందట విశాఖ స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. రాజీనామా ఆమోదం కోసం నేరుగా స్పీకర్….

AP

మంగళగిరిలో లోకేష్ ను ఓడించే బిగ్ ప్లాన్..

తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు పోటీ చేసే నియోజకవర్గాలపై వైసీపీ ఫోకస్ పెట్టింది. చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్ లు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం, హిందూపురం, మంగళగిరి నియోజకవర్గాల్లో ఎలాగైనా వారిని ఓడించాలని డిసైడ్ అయ్యింది. ఆ బాధ్యతలను వైసిపి ముఖ్య నేతలకు….

ఆ హాలీవుడ్ మూవీ లాగే మహేష్ సినిమా… అసలు విషయం లీక్ చేసిన విజయేంద్ర ప్రసాద్..!

ఇటీవల మహేష్ బాబు గుంటూరు కాలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ….