Latest Posts

కాంగ్రెస్‌లోకి 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..కోమటిరెడ్డి సంచలన ప్రకటన..

లోక్‌సభ ఎన్నికల తర్వాత 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్లొండ కలెక్టరేట్‌లో నిన్న నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ….

AP

రూపాయి వేతనం పెంచకుండానే.. ఏపీలో అంగన్వాడీల సమ్మె విరమణ.. ఎలా సాధ్యమైందంటే..?

ఏపీలో అంగన్వాడీలు సమ్మె విరమించారు. ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. వేతనాలు పెంచాలని, గ్రాడ్యుటి ఇవ్వాలని తదితర డిమాండ్లతో గత 42 రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేపట్టారు. ఒకానొక దశలో ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. నిన్న….

టీఎస్.పీఎస్సీ చైర్మన్ గా మాజీ డిజిపి…

పేపర్ లీకులు.. పరీక్షల వాయిదాలు.. ప్రతిపక్షాల ఆందోళనలు.. హైకోర్టులో కేసులు.. సిట్ బృందాల దర్యాప్తులు.. ఇవే కదా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో మొన్నటిదాకా జరిగినవి.. అయితే పరిణామాలు కూడా భారత రాష్ట్ర సమితి అధికారం కోల్పోవడానికి కారణమయ్యాయి…..

AP

రోజాకు సొంత పార్టీ నేతలే ఝలక్..

వైసీపీలో మంత్రి రోజాకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోంది. ఆమెను సొంత పార్టీ శ్రేణులు టార్గెట్ చేసుకుంటున్నాయి. సరిగ్గా ఎన్నికల ముంగిట తమ స్వరం వినిపిస్తున్నారు. ఏకకాలంలో ముప్పేట దాడి చేస్తుండడంతో.. రోజా వెనుక ఏదో జరుగుతోందన్న అనుమానం పెరుగుతోంది. ఈ ఎన్నికల్లో….

బాల రాముడి ప్రాణ ప్రతిష్ట…

సోమవారం అయోధ్యలోని రామాలయంలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట అనంతరం ఆయన అక్కడ విశేషమైన పూజలు నిర్వహించారు. సుమారు రెండు గంటలపాటు జరిగిన క్రతువులో ఆయన పాల్గొన్నారు. పూజ సందర్భంగా కూడా ఆయన ఎటువంటి ఆహారం తీసుకోలేదు. అయునప్పటికీ ఎంతో….

ధరణి పోర్టల్ లో ప్రారంభం నుంచే లోపాలు..

ధరణి పోర్టల్‌లో ప్రారంభం నుంచే చాలా లోపాలు ఉన్నాయని… దీంతో చాలామంది రైతులు భూహక్కును కోల్పోయారని కోదండరెడ్డి నేతృత్వంలోని ధరణి కమిటీ వెల్లడించింది. ధరణి పోర్టల్‌పై కోదండరెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిన సంగతి విదితమే. సోమవారం ఈ కమిటీ….

మేడిగడ్డ నిర్మాణంలో భారీ స్కామ్: విజిలెన్స్..

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో భారీ స్కాం జరిగినట్లు విజిలెన్స్ విచారణలో తేలింది. నిర్మాణం పేరుతో రూ.3200 కోట్ల ప్రజాధానం వృథా చేసినట్లు గుర్తించింది. వారం రోజుల్లో ప్రభుత్వానికి ఈ మేరకు నివేదిక ఇవ్వనుంది. అలాగే నిర్మాణంలో భాగస్వాములైన….

AP

జనంలోకి పవన్.. ఇక తగ్గేదేలే..

ప్రతిరోజు మూడు సభలకు పవన్ హాజరు కానున్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాలను కవర్ చేసేలా పవన్ పర్యటనలు ఉండబోతున్నాయి. దీనిపై జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ పార్టీ శ్రేణులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలో బహిరంగ సభలు….

AP

ఎన్నికల వేళ జగన్ కొత్త వరాలు పనిచేస్తాయా..?

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. రెండోసారి అధికారంలోకి రావాలని జగన్ కసిగా ప్రయత్నిస్తున్నారు. అటు సంక్షేమ పథకాలతో పాటు గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను శత శాతం అమలు చేసినట్లు చెప్పుకొస్తున్నారు. తాను వస్తేనే సంక్షేమం కొనసాగుతుందని.. చంద్రబాబు అధికారంలోకి వస్తే….

రామాలయానికి ఉగ్రవాదుల బెదిరింపులతో అయోధ్యలో హైఅలర్ట్ నెలకొంది..

రామాలయానికి ఉగ్రవాదుల బెదిరింపులతో అయోధ్యలో హైఅలర్ట్ నెలకొంది. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. జైషే మహ్మద్ గ్రూపు హెచ్చరికలతో భద్రతా దళాలు అప్రమత్తం అయ్యాయి.   జనవరి 22న అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి….