Latest Posts

విదేశీయులకు మన ‘పద్మా’లు..!

పద్మ అవార్డులను పద్మ విభూషణ్‌, పద్మ భూషణ్‌, పద్మశ్రీ అనే మూడు కేటగిరీల్లో అందిస్తున్నారు. కళలు, సమాజ సేవ, ప్రజా సబంధాలు, సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు తదితర రంగాల్లో సేవలు అందించినవారికి గుర్తింపుగా ఈ….

రేవంత్‌ను అంత మాట అనేశాడా? కేటీఆర్‌ ట్వీట్‌ వైరల్‌..!

కేటీఆర్‌ శుక్రవారం ఉదయం తన ట్విట్టర్‌ ఖాతాలో ఓ సుమతి శతకాన్ని పోస్ట్‌ చేశారు. దానికి పెద్ద వాళ్లు ఎప్పుడో చెప్పారు అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. ఆ పోస్టులో ‘కనకపు సింహాసనమున శునకమును గూర్చుండబెట్టి’ అనే పద్యం పుస్తకంలోనిది కనిపిస్తుంది. ఈ….

కాళేశ్వరం పై కాగ్ నివేదికలో సంచలన ప్రకటన..

గోదావరి నదిపై గత ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు వారికి నిజంగా ఏటీఎంలా మారిందని కాగ్‌ తన నివేదికలో పేర్కొంది. గతేడాది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నిర్వహించిన ఆడిట్‌లో ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావించింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ మార్గదర్శకాల….

AP

వైసీపీలో చేరిన ఆ నలుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు.. .

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశం వెలుగులోకి రావడం గమనార్హం. టిడిపిలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు నలుగురిపై అనర్హత వేటు వేయాలని వైసిపి నాయకత్వం కోరిన సంగతి తెలిసిందే. మరోవైపు వైసీపీలో చేరిన నలుగురు టిడిపి ఎమ్మెల్యేలపై….

AP

టిడిపితో బ్రేకప్.. ఢిల్లీకి పవన్..

చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా రా కదలిరా పేరిట ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. 25 పార్లమెంటు స్థానాల్లో.. ఒక్కో అసెంబ్లీ స్థానంలో ఈ సభలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా చంద్రబాబు కొన్నిచోట్ల పరోక్షంగా టిడిపి అభ్యర్థులు విషయమై సంకేతాలు….

మణుగూరు 100 పడకల ఆసుపత్రిలో బయటపడ్డ లంచగొండి వ్యవహారం…

💥 #మణుగూరు 100 పడకల ఆసుపత్రిలో బయటపడ్డ లంచగొండి వ్యవహారం..   🔹 గత ప్రభుత్వం లో పాలకుల తాలూకా అవినీతి బుద్దులు ఉద్యోగులు నేటికీ కొనసాగింపు..🤷‍♂️   👉 గర్భిణీ స్త్రీలు #చెక్అప్ కి వచ్చిన, #డెలివరీ అయినా వారివద్ద….

AP

మణుగూరులో ఓసి ఫోర్ దుర్గ ఓ బి కంపెనీ లో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు జరగడం జరిగింది..

మణుగూరులో ఓసి ఫోర్ దుర్గ ఓ బి కంపెనీ లో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు జరగడం జరిగింది. యాజమాన్యం మేనేజర్ రాజు భాయ్ మరియు అలీ మరియు లేస్ భాయ్ ఎన్ టి యు సి కార్యకర్తలు కార్మికులు పాల్గొనడం….

AP

ప్రశంసా పత్రం అందుకున్న తుళ్లూరి..

ప్రశంసా పత్రం అందుకున్న తుళ్లూరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కల్లెక్టర్ ప్రియాంక ఆల గారి చెతులమీదుగా ప్రశంసాపత్రం అందుకున్న జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య గారు.ఈ సందర్భంగా ఎంపీపీ ముత్తినేని సుజాత….

AP

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు..

🇮🇳🇮🇳గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు🇮🇳🇮🇳   తేదీ 26-1-2024 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుక్రవారం మణుగూరులోని ప్రజాభవన్ (ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం) మాంటిస్సోరి పాఠశాలలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జాతీయ….

అయోధ్యలో రాముడు మారిపోయాడా..? శిల్పి సంచలన వ్యాఖ్యలు..

అద్భుతమైన రూపం, చిరు దరహాసంతో దర్శనమిచ్చిన అయోధ్య రాముడిని చూసేందుకు భక్తులు భారీగా అయోధ్యకు తరలివస్తున్నారు. అయోధ్య రామ మందిరం, గర్భగుడిలో కొలువైన బాల రాముడు ఫోటోలతో సోషల్ మీడియా మారుమోగుతోంది . ఈ క్రమంలోనే అనేక రకాల వీడియోలు, ఫోటోలు….