Category: World

పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయం ఓ ప్రకటన విడుదల

ఇస్లామాబాద్: భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. జాబిల్లిపై తన అసలు పనికి ఇప్పుడే శ్రీకారం చుట్టింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ నుంచి ఇదివరకే బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. తన….

చంద్రయాన్-3, చంద్రయాన్-2 మధ్య తేడాలివే..!

చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ ల్యాండింగ్ కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది. కాగా 2019లో చంద్రయాన్-2 మిషన్ లో భాగంగా పంపిన ఆర్బిటర్ తో విక్రమ్ ల్యాండర్ అనుసంధానం చేశారు. దీంతో ల్యాండర్‌ మాడ్యుల్‌ను సంప్రదించేందుకు బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్‌,….

సుదీర్ఘ విరామమే కొంప ముంచింది.. లూనా25 విఫలమవడంపై యూరీ బోరిసోవ్ స్పందన..

ఆగస్టు 21న లూనా-25 స్పేస్‌క్రాఫ్ట్ దాని ఇంజిన్‌లు సరిగ్గా షట్ డౌన్ చేయడంలో విఫలమవడంతో చంద్రుడిపై కూలిపోయిన విషయం తెలిసిందే. అయితే దీనిపై రోస్కోస్మోస్ డైరెక్టర్ జనరల్ యూరీ బోరిసోవ్ స్పందించారు. ఈ దుర్ఘటనకు దేశం దశాబ్దాలపాటు చంద్రుని అన్వేషణలో విరామమే….

గూఢచర్యంలో ఆరితేరిన అందగత్తె.. నియంత హిట్లర్‌కు నమ్మిన బంటు..!

గూఢచర్యం.. నాటికాలంలో సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడంతో శత్రుదేశాల రహస్యాలను తెలుసుకునేందుకు రాజులు గూఢచారులను నియమించుకునేవారు. ఇతర పనులు చేసుకుంటూనే శత్రుదేశాల రహస్యాలు సేకరించేవారు. ఇప్పుడు హనీట్రాప్‌కూడా దాదాపు ఇలాంటిదే. అయితే ప్రపంచంలో ఎంతో పేరుగాంచిన గూఢచారిగా నిలిచింది మాతా హారీ.. తన….

. ఈజిప్షియన్ల కళానైపుణ్యానికి ప్రతీక

ఈజిప్ట్‌.. పురాతన నాగరికతకు, చారిత్రక నిర్మాణాలకు, కళలకు, ఎన్నో చారిత్రక రహస్యాలకు నిలయం. మమ్మీలు, పిరమిడ్‌లు ఈజిప్షియన్ల కళా నైపుణ్యానికి అద్దం పడతాయి. వీటి పేర్ల చెప్పగానే ఇవి ఈజిప్షియన్ల నిర్మాణాలని చెప్పేస్తారు. అంతలా విశ్వవ్యాప్తంగా ఖ్యాతిని గడించాయి. అయితే ఈ….

అమెరికా ఎకానమీకి ఒక ఊపు ఇస్తున్న సింగర్‌.

సంగీతానికి రాళ్లయినా కరుగుతాయి అంటారు పెద్దలు. అది ఎంత వరకు నిజమో తెలియదు గానీ.. పాశ్యాత్య దేశాల్లో ఓ మైకేల్‌ జాక్సన్‌, షకీరా, మడోనా, లేడీ గాగ… వంటి వారు పాడితే ప్రపంచమే మారుమోగింది. మిస్సమ్మ సినిమాలో భూమిక పాడినట్టు.. వారు….

శక్తివంతమైన 25 దేశాల్లో మూడో స్థానం..!

సరిగ్గా ఏడాది క్రితం (ఆగస్టు 16, 2022) బ్రిటన్, ఫ్రాన్స్‌లను వెనక్కి నెట్టి భారత్‌ 5వ అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. కొనుగోలు శక్తి సమానత్వంలో, భారతదేశం యొక్క జీడీపీ 10.51 ట్రిలియన్లు, జపాన్, జర్మనీలను మించిపోయింది. అమెరికాకు చెందిన….

బియ్యం కోసం అమెరికాలో ప్రవాసుల హాహాకారాలు

అగ్రరాజ్యంలో ఆకలికేకలు వినిపిస్తున్నాయి. ప్రవాస భారతీయులకు ఇష్టమైన ఆహారానికి తీవ్ర కొరత ఏర్పడింది. బియ్యం దొరకక అవస్థలు పడుతున్నారు. షాపుల్లో నో స్టాక్ బోర్డులు ఏర్పాటుచేశారు. దీంతో అమెరికాలో స్థిరపడిన ప్రవాస భారతీయుల కుటుంబాల్లో వృద్ధులు, చిన్నారులు అసౌకర్యానికి గురవుతున్నారు. రొట్టెలు,….

నేపాల్‌లోనే ఎక్కువ విమాన ప్రమాదాలు.. కారణం తెలుసా?

నేపాల్‌.. హిమాలయ పర్వత శ్రేణుల్లోల ఉన్న చిన్న దేశం.. కేవలం మూడు కోట్ల జనాభా ఉన్న నేపాల్‌లో ఒకే ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. అయితే ఆధ్యాత్మిక నియమైన నేపాల్‌ పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది. దీంతో విదేశీయులు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. అయితే….

ప్రియుడి కోసం పాకిస్థాన్ వెళ్లిన భారతీయ యువతి

పబ్‌జీ గేమ్‌లో పరిచయైమైన యువకుడి కోసం ఇటీవల సీమా అనే మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి ఇండియా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మళ్లీ అలాంటి ఘటనే చోటుచేసుకుంది. అయితే ఈసారి పాకిస్థాన్ నుంచి కాదు.. భారత్ నుంచే….