Category: World

ఇరాక్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 113 మంది మృతి..

ఇరాక్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఉత్తర నినెవే ప్రావిన్స్‌లో వివాహ వేడుకలో జరిగిన అగ్నిప్రమాదంలో 100 మందికి పైగా మరణించారు. 150 మందికి పైగా గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 113 మంది మరణించినట్లు నినెవే డిప్యూటీ….

చంద్రుడిపై నిగూఢ రహస్యాలు

చంద్రుడిపై నిగూఢ రహస్యాలు కనుగొనేందుకు ఈ ఏడాది భారత అంతరిక్ష సంస్ధ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ కథ ముగిసినట్లే కనిపిస్తోంది. భూమిపై నుంచి ప్రయోగించిన తర్వాత 40 రోజుల పాటు ప్రయాణం చేసి ఆగస్టు 23న చంద్రుడిపై సురక్షితంగా….

ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని బ్రిటన్ శాస్త్రవేత్తలు వెల్లడి

ప్రపంచానికి మరో మహమ్మారి ముప్పు పొంచి ఉందని బ్రిటన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. డిసీజ్ ఎక్స్ (Disease X) రూపంలో ప్రపంచానికి మరో పెను ప్రమాదం పొంచి ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి పునరావృతమయ్యే నేపథ్యంలో యూకే లోని….

అమెరికాలోని సోమవారం సౌత్ కరోలినాలో కూలిపోయిన F-35బీ ఫైటర్ జెట్

అమెరికాలోని సోమవారం సౌత్ కరోలినాలో కూలిపోయిన F-35బీ ఫైటర్ జెట్ నుంచి శిధిలాలను కనుగొన్నట్లు US మిలిటరీ తెలిపింది. F-35B లైట్నింగ్ II జెట్ పైలట్ ఆదివారం మధ్యాహ్నం విమానం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. “జాయింట్ బేస్ చార్లెస్టన్, @MCASBeaufortSC నుంచి….

న్యూఢిల్లీ: భారత్- కెనడా మధ్య చిచ్చు

న్యూఢిల్లీ: భారత్- కెనడా మధ్య చిచ్చు రగిలింది. విబేధాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఈ రెండు దేశాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు సంధించుకుంటోన్నాయి. ఈ విషయంలో భారత్ ఓ అడుగు ముందే ఉంది. ఏకంగా భారత్‌లోని ఆ దేశ హైకమిషనర్‌కు సమన్లను జారీ చేసింది…..

ఒమన్ లో ఉంటున్న హైదరాబాద్ వాసి జాక్‍పట్

ఒమన్ లో ఉంటున్న హైదరాబాద్ వాసి జాక్‍పట్ కొట్టాడు. 45 ఏళ్ల నరేష్ కుమార్ బిగ్ టికెట్ అబుదాబి వీక్లీ డ్రాలో 100,000 దిర్హామ్ (రూ. 22,63,680) గ్రాండ్ ప్రైజ్‌ని గెలుచుకున్నాడు. నరేష్ కుమార్, 141484 నంబర్ టికెట్‌ని కొనుగోలు చేశాడు…..

AP

అమెరికాలోని అట్లాంటాలో సెప్టెంబర్ 9న జరిగిన ఆటా బోర్డు సమావేశంలో అమెరికన్ తెలంగాణ సొసైటీ ఆటాలో విలీనం

అమెరికాలోని అట్లాంటాలో సెప్టెంబర్ 9న జరిగిన ఆటా బోర్డు సమావేశంలో అమెరికన్ తెలంగాణ సొసైటీ ఆటాలో విలీనం చేశారు. ఈ సమావేశంలో అధ్యక్ష బృంద సభ్యులు, ధర్మకర్తల మండలి, అడ్వైజరీ కమిటీ, సుమారు 100 మంది బోర్డు సభ్యులు, అడ్హాక్ టీం,….

పాకిస్థాన్ లో ఓ దారుణ ఘటన వెలుగులోకి

వచ్చింది. కరాచీలోని ఓ ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ మహిళా టీచర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అయితే ఒక్కరా ఇద్దరా అని కాదు.. ఏకంగా 45 మంది మహిళా టీచర్లపై లైంగింకంగా వేధించాడని అక్కడి పోలీసులు తెలిపారు. వారిని బెదిరించి లైంగికంగా లొంగదీసుకున్నాడని….

జీ 20 సదస్సు వేళ దిల్లీలో ఆంక్షలు

దిల్లీ : జీ 20 (G20- summit) అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న భారత్ (India).. శిఖరాగ్ర సదస్సు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. భద్రతా ఏర్పాట్ల రీత్యా ట్రాఫిక్‌ ఆంక్షలను అమలు చేస్తున్నందున సెప్టెంబర్ 8-10 తేదీల్లో ఆన్‌లైన్‌ ఫుడ్‌….

హైకూయ్ తుపాను.. అనేక రైళ్లు రద్దు, పాఠశాలలు మూసివేత

హైకూయ్ తుపాను మంగళవారం చైనాలోని ఆగ్నేయ తీరం వెంబడి తీరం దాటే అవకాశం ఉన్నందున అనేక రైళ్లు రద్దు చేయబడ్డాయి. కొన్ని పాఠశాలలు నిలిపివేయబడ్డాయి. ఈ మేరకు చైనా ఆధారిత గ్లోబల్ టైమ్స్ నివేదించింది. సోమవారం జాతీయ వాతావరణ కేంద్రం (NMC)….