Category: TELANGANA

కేసీఆర్‌‌‌పై చేతబడి…?ఇంటి వద్ద క్షుద్రపూజలు..

లోక్‌సభ ఎన్నికలకు గడువు సమీపిస్తోన్న కొద్దీ తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. 17 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 13వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల కమిషన్. ఒకే విడతలో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడుతాయి…..

AP

ఏపీ, తెలంగాణా ఎన్నికల సమరం..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఇప్పటికే ఎన్నికల సమరానికి సిద్ధమైన ప్రధాన పార్టీల నాయకులు ఇప్పటికే ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఇక ఎన్నికల్లో మరో అంకానికి త్వరలో తెర లేవబోతుంది. నామినేషన్ల పర్వం ఎల్లుండి నుండి ప్రారంభం కానుంది. ఏపీ,….

సోదరి కోసం రామన్న ఢిల్లీ బాట.. సీబీఐ ఆఫీస్ లో కేటీఆర్..!

మద్యం కుంభకోణంలో అరెస్టయిన సోదరి, ఎమ్మెల్సీ కవిత కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారు. సీబీఐ ప్రధాన కార్యలయంలో కవితను కలిశారు. కవితన కలిసిన వారిలో కేటీఆర్ తో పాటు కవిత భర్త, న్యాయవాది మోహిత్ రావు….

ఉప ఎన్నికలకు సిద్ధంకండి.. రాజయ్యతో కేసీఆర్, కీలక బాధ్యతలు..

మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య ఆదివారం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా స్టేషన్‌ ఘన్‌పూర్‌ బీఆర్ఎస్ఇంఛార్జీగా రాజయ్యకు బాధ్యతలు అప్పగించారు పార్టీ అధినేత కేసీఆర్. అంతేగాక, వరంగల్‌లో పార్టీ ఎంపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని….

315 కోట్ల అవినీతి కేసు.. మెఘా ఇంజినీరింగ్ కంపెనీపై సీబీఐ కేసు..

ప్రముఖ నిర్మాణ సంస్థ మెఘా ఇంజినీరింగ్ కంపెనీపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కేసు నమోదు చేసింది. జగదల్పూర్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పనులకు సంబంధించి మెఘా ఇంజినీరింగ్ కు చెందిన రూ. 174 కోట్ల బిల్లులను క్లియర్ చేయడంలో….

దళితులతో కలిసి అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా చేస్తా: కేసీఆర్ హెచ్చరిక ..

తాను బతికున్నంత వరకు ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజలను ప్రలోభపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ప్రజలకు మేలు చేయాలనే చిత్తశుద్ధి ఈ ప్రభుత్వంలో కనిపించడం లేదని విమర్శించారు. ప్రభుత్వం మెడలు వంచి….

లైసెన్స్ రద్దు చేస్తాం.. ట్రేడర్లకు సీఎం రేవంత్ హెచ్చరిక..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ట్రేడర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించకుండా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులను….

కవిత సీబీఐ కస్టడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్..!!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. సిబిఐ అభ్యర్థన మేరకు రౌస్ అవెన్యూ కోర్టు ఆమెకు 3 రోజుల కస్టడీ విధించింది. దీంతో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న కవితను సీబీఐ తమ కస్టడీలోకి తీసుకుని….

రోజురోజుకు కుంగుతున్నా మేడిగడ్డ ప్రాజెక్టు..

మేడిగడ్డ ప్రాజెక్టు రోజురోజుకు కుంగుతూ ఆందోళన కలిగిస్తోంది. బ్యారేజ్ 20వ పిల్లర్ ఇప్పటివరకు 5 అడుగులకుపైగా కుంగిపోయి ప్రమాదకర పరిస్థితిలో ఉంది. పిల్లర్ మధ్యలో పగుళ్లు రోజురోజుకూ విస్తరిస్తున్నాయి. మట్టికట్ట కింద నుంచి వాటర్ లీక్ అవుతోంది. 7వ బ్లాకుపై ఉన్న….

కవితకు మరో షాక్…!

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో గత నెలలో అరెస్టయిన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. తీహార్ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నారు. మధ్యంతర బెయిల్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆమెను పలు దఫాలుగా ఎన్ ఫోర్స్….