Category: TELANGANA

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్..

సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు పెను సంచలనంగా మారింది. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైకోర్టు న్యాయమూర్తి సురేష్ ఈడీకి ఫిర్యాదు చేశారు.   ఫోన్ ట్యాపింగ్….

భాగ్యనగరానికి డేంజర్‌ బెల్స్‌… మరో బెంగళూర్‌ కాబోతుందా..?

వేసవి వచ్చేసింది. మార్చిలోనే మాడు పగిలేలా ఎండలు దంచికొట్టాయి. ఏప్రిల్‌లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సీయస్‌కుపైగా నమోదవుతున్నాయి. ఇంకా మే నెల మిగిలే ఉంది. రోహిణి కార్తెలో రోకళ్లు పగిలేలా ఎండలు కొట్టడం ఖాయం. మరోవైపు వాతావరణ శాఖ ఇప్పటికే….

మణుగూరు డివి రాయల్ ఫంక్షన్ హాల్ ప్రెస్ మీట్ లో పాల్గొన్న మంత్రి ధనసరి సీతక్క, మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్,పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు,ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్ తుల్లూరి బ్రహ్మయ్య…మంత్రి సీతక్క కి శాలువా తో సత్కరించిన స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు…

మణుగూరు డివి రాయల్ ఫంక్షన్ హాల్ ప్రెస్ మీట్ లో పాల్గొన్న మంత్రి ధనసరి సీతక్క, మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్,పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు,ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్ తుల్లూరి బ్రహ్మయ్య…మంత్రి….

తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు దనసరి. అనసూయ సీతక్క గారిని మణుగూరు లోని దొబ్బల. వెంకటప్పయ్య గారి ఫంక్షన్ హాల్లో జరిగిన ప్రెస్ మీట్లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచం ఇచ్చిన ఎం పి టి సి ల ఫోరమ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపూడి. కోటేశ్వరరావు…

తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు దనసరి. అనసూయ సీతక్క గారిని మణుగూరు లోని దొబ్బల. వెంకటప్పయ్య గారి ఫంక్షన్ హాల్లో జరిగిన ప్రెస్ మీట్లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచం ఇచ్చిన ఎం….

AP

క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..

తెలుగు సంవత్సరం ప్రారంభంలో మొదటి రోజు మనం ఉగాది జరపుకుంటారు. రాబోయే రోజుల్లో ప్రజలు తప్పనిసరిగా అన్ని రుచులను అనుభవించాలని… జీవితంలోని మంచితనాన్ని పొందాలని ఉగాది పండుగ సూచిస్తుంది. ఉగాది ప్రాముఖ్యతపై బిగ్‌టీవీ నెట్ యూజర్స్‌కు స్పెషల్‌.   ఉగాది హిస్టరీలోకి….

కేసీఆర్‌కు “కరెంట్ షాక్” తప్పదా..?

కేసీఆర్‌ ప్రభుత్వ అవినీతిపై సైలెంట్‌గా మరో విచారణ ప్రారంభమైంది. ఇప్పటికే కాళేశ్వరం నిర్మాణంలో అవినీతిపై విచారణకు రిటైర్డ్‌ జడ్జిని నియమించింది. తాజాగా విద్యుత్‌ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌ ఒప్పందాల్లో అవకతవకల్ని బయటపెట్టేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీ పని మొదలుపెట్టింది. గత ప్రభుత్వం….

ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గెస్ట్ హౌస్ లోనే అన్నీ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.

గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి రోజుకొక సంచలన విషయంలోకి వస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీస్ అధికారులను అరెస్టు చేశారు.. రాధా కిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు….

రేవంత్ vs కేసీఆర్..

తెలంగాణలో తిట్ల దండకం మళ్లీ మొదలైందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో కేసీఆర్‌ ఒక్కరే ఈ పనిచేసేవారని, ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ కూడా కేసీఆర్‌తో పోటీ పడుతన్నాయని అంటున్నారు. చూస్తుంటే తెలంగాణలో తిట్ల దండకం పోటీ నడుస్తున్నట్లు కనిపిస్తోందని….

మెట్రో ప్రయాణికులకు షాక్‌.. వేసవి సెలవుల వేళ ఆ కార్డులు రద్దు..?

మరో పక్షం రోజుల్లో పాఠశాలలకు వేసవి సెలవులు రాబోతున్నాయి. ఇప్పటికే ఇంటర్‌ కళాశాలలకు సెలవులు వచ్చాయి. మార్చి 31 నుంచి మే 31 వరకు రెండు నెలలపాటు సెలవులను ఇంటర్మీడియెట్‌ బోర్డు ప్రకటించింది. ఏప్రిల్‌ 25 నుంచి పాఠశాలలకు సెలవులు. జూన్‌….

పార్లమెంటు ఎన్నికల ముందు రేవంత్ కు గుడ్ న్యూస్.. ఇక ఓట్ల పంట పండినట్టే..

“అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీ ల పేరుతో ప్రజలను మోసం చేసింది. ఒక గ్యారెంటీ అయినా ఇప్పటివరకు అమలు చేసిందా? వంద రోజుల్లో అన్ని చేస్తామని చెప్పి.. ఇప్పటివరకు ఒక్కటి కూడా చేయలేదు……