Category: TELANGANA

గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై తెలుగు మరియు తమిళం బాషలలో సంచలన విజయం

గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలై తెలుగు మరియు తమిళం బాషలలో సంచలన విజయం సాధించిన చిత్రం ‘విక్రమ్’.చాలా కాలం నుండి సరైన హిట్టు లేకుండా ఇబ్బంది పడుతున్న కమల్ హాసన్ కి మరోసారి పూర్వ వైభవం తెచ్చిపెట్టింది ఈ….

ఐటీలో కొత్త ఉద్యోగాలు లేనట్టే..

మూలిగే నక్కపై తాటిపండు పడినట్టయింది ఐటీ ఉద్యోగుల పరిస్థితి. లేఆఫ్ లతో సతమతం అవుతున్నవారికి ఇతర సంస్థల్లో కొత్త ఉద్యోగాలు లేవు, లేదా ఖాళీగా ఉన్న పోస్ట్ ల భర్తీ ఉండదు అనేది షాకింగ్ న్యూస్ గా మారింది. క్వైట్ హైరింగ్….

కవిత రేపో మాపో తీహార్ జైలుకి :ఎంపి ధర్మపురి

మాదన్నపేట్‌ః ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కల్వకుంట్ల కవిత తీహార్ జైలుకు వెళ్లడం ఖాయమని నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ అన్నారు. ఆదివారం రాత్రి ఐఎస్‌సదన్ డివిజన్ వినయ్‌నగర్ కాలనీలో ప్రజా గోస బిజెపి భరోసా కార్యాక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి….

కుక్క దాడిలో ఇద్దరు చిన్నారులకు గాయాలు

సిటీ బ్యూరో ః నగరంలో కుక్కల స్వైర విహారం కొనసాగుతూనే ఉంది. సోమవారం బోరబండ, మధురానగర్‌లో మరో ఇద్దరు చిన్నారులను కుక్క కాటుకు గురైన సంఘటన చోటు చేసుకుంది. అయితే ఈసారి స్థానిక పెంపుడు కుక్క ఆ చిన్నారులపై దాడి చేసి….

తెలంగాణలో పలు ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ

తెలంగాణలో పలు ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటు ద్వారా వాయు మార్గ అనుసంధానత కోసం అవసరమైన డెవలప్‌మెంట్ చేసివ్వాలని కేంద్రం ప్రభుత్వం కోరుతోందని, అయితే దీనిపై….

AP

జిందాల్ వాళ్ళతో జగన్ రెడ్డి రహస్య ఒప్పందం ఏంటి?

రాష్ట్రంలో జగన్ రెడ్డి ప్రభుత్వం భయంకరమైన పాలనను, తీవ్రమైన ఆర్ధిక సంక్షోభాన్ని సృష్టించిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు వస్తారు అన్నారు. ఏపీలో పెట్టుబడుల గురించి….

కేసీఆర్ కుటుంబం తెలంగాణకు పట్టుకున్న శని, శాపం : కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి

కేసీఆర్ కుటుంబం తెలంగాణకు పట్టుకున్న శని, శాపం అని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి విమర్శించారు. రెండుసార్లు కల్వకుంట్ల కుటుంబాన్ని గెలిపించుకున్నప్పటికీ.. తొమ్మిదేళ్లలో అమరవీరుల ఆంక్షాలు నెరవేరలేదని, ఇచ్చిన వాగ్దానాలను మర్చిపోయారని మండిపడ్డారు. సికింద్రాబాద్‌లోని వారాసిగూడ చౌరస్తాలో ‘ప్రజా గోస-బీజేపీ భరోసా’….

హైదరాబాద్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు

హైదరాబాద్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఫార్ములా ఈ రేసింగ్ పోటీలు ముగిశాయి. ఇందులో జీన్ ఎరిక్ వెర్నె విజేతగా నిలిచాడు. నిక్ క్యాసిడ్ రెండో స్థానంలో నిలవగా ఆంటోనియో డీ కోస్టా మూడో ప్లేస్‌ను సొంతం చేసుకున్నాడు. జీన్ ఎరిక్….

గిరిజనులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్

గిరిజనులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు. భూమిలేని గిరిజన బిడ్డలకు త్వరలో గిరిజన బంధు ప్రారంభిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలులేని గిరిజన కుటుంబాలను ఆదుకుంటామన్నారు. పోడు భూముల సమస్యపై అసెంబ్లీలో మాట్లాడిన కేసీఆర్.. ఈ మేరకు హామీ ఇచ్చారు…..

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు విపరీతమైన స్పందన వస్తోంది

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్రకు విపరీతమైన స్పందన వస్తోంది. బీజేపీ బండి సంజయ్ పాదయాత్రకు, వైఎస్ షర్మిల పాదయాత్రకు రాని జనాలు.. రేవంత్ కు మాత్రం తెగ వచ్చేస్తున్నారు. ఇటీవల సర్వేల్లో కూడా బీఆర్ఎస్ తర్వాత రెండో స్థానంలో కాంగ్రెస్….