Category: National

చిరంజీవి సీఎం అయ్యుంటే బాగుండేది: కేంద్ర మాజీమంత్రి చింతా మోహన్

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయాలపై వ్యాఖ్యలు చేసిన ఆయన జగన్ ప్రభుత్వం ఏపీ ప్రజలకు చేసింది శూన్యం అంటూ ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని….

AP

మరోసారి ప్లాట్ల అమ్మకానికి సిద్ధమైన హెచ్‌ఎండీఏ.. గజానికి రూ.10 వేల నుంచి ప్రారంభం..

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని బాచుపల్లి, ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్), మేడిపల్లి లేఅవుట్‌ల సమీపంలోని 218 ప్రైమ్ ప్లాట్‌ల ఈ-వేలం వచ్చే సోమవారం చేపట్టారు. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) చేపట్టారు. బాచుపల్లి ప్లాట్‌లకు చ.గజానికి రూ.25వేలు, మేడిపల్లి ప్లాట్‌లకు చ.గజానికి రూ.32వేలుగా….

పోటెత్తిన పెద్ద నోట్లు- తలపట్టుకుంటోన్న జొమాటో

హైదరాబాద్: దేశంలో 2,000 రూపాయల నోట్ల చలామణిని ఉపసంహరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కలకలం రేపుతోంది. ఈ నోటు వాడకంలోనే ఉందని, రద్దు కాలేదంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించినప్పటికీ- దీన్ని స్వీకరించడానికి వ్యాపార సంస్థలు పెద్దగా ముందుకు….

సమ్మర్ కోసం IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజ్

వేసవి సెలవులు వచ్చేశాయి. పాఠశాలలకు, కళాశాలలకు సెలవులివ్వడంతో ఇంట్లో పిల్లలంతా ఒకటే గొడవ. నాలుగు రోజులు సెలవుపెట్టి పిల్లల్ని ఏవైనా కొత్త ప్రాంతాలు తిప్పి చూపిద్దాం అనే ఆలోచన అందరు తల్లిదండ్రుల్లో కలుగుతుంది. అటువంటివారిని దృష్టిలో ఉంచుకొని ఇండియన్ రైల్వే క్యాటరింగ్….

వెలుగులోకి నయా మోసం. కార్డు, ఓటీపీ వివరాలేమి లేకుండానే బ్యాంకు ఖాతా ఖాళీ

ప్రస్తుతం బ్యాంకింగ్ రంగం టెక్నాలజీపరంగా చాలా బాగా అభివృద్ధి చెందింది. దీంతో ప్రజలు కూడా సొమ్మును ఇంట్లో ఉంచుకోకుండా బ్యాంకు ఖాతా దాచుకుంటున్నారు. గతంలో మన దగ్గర ఉన్న సొమ్మును ఖాజేసే బందిపోటు దొంగలు ఉన్నట్లే తాజాగా సైబర్ మోసగాళ్లు అంటే….

ట్రాక్టర్ నడిపిన అమితాబ్ బచ్చన్ మనవరాలు.. వీడియో వైరల్‌.!

అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్య నవేలి నందా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ పర్సనాలిటీ. ఆమె బిగ్ బి, మిగిలిన బచ్చన్ కుటుంబం వలె నటి కాదు. వ్యాపారంలో రాణిస్తుంది. నవ్య.. ఆరా హెల్త్ అనే మహిళా కేంద్ర ఆరోగ్య సంస్థకు….

విద్వేషంపై ప్రేమ గెలిచింది : రాహుల్ గాంధీ

బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, మంత్రులుగా 8 మంది ప్రమాణ స్వీకారం చేశారు.   ఆ తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడారు. కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం స్వచ్ఛమైన, అవినీతి రహిత….

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హెచ్ఎంటీవీపై దాడి.. హెచ్చరించిన జనసేన

వివేకా హత్యకేసు విచారణలో వరుసగా రెండోసారి అవినాష్ రెడ్డి ముఖం చాటేశారు. శుక్రవారం విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులిచ్చింది. దీంతో అనుచరులతో పులివెందుల నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. అయితే తల్లి ఆరోగ్యం బాగాలేదని హైదరాబాద్ నుంచి తిరిగి పులివెందుల వచ్చేశారు…..

కర్నాటకం ఎఫెక్ట్.. పులిలాంటి బీజేపీ పిల్లి అయ్యింది.

ఒక్క కర్నాటక ఫలితం దేశ వ్యాప్తంగా రాజకీయ సమీకరణలనే మార్చేసింది. ఓటమి అన్న నైరాశ్యంలో కూరుకుపోయిన కాంగ్రెస్ కు జవసత్వాలు నింపింది. రాజకీయ యవనికపై కాంగ్రెస్ ను నిలబెట్టింది. జైత్రయాత్ర చేస్తున్న బీజేపీకి గట్టి షాకిచ్చింది. ఇప్పుడు బీజేపీ ప్రత్యర్థులతో పాటు….

రూ.2 వేల నోటుపై ఆర్బీఐ సంచలన నిర్ణయం

మరో సంచలన నిర్ణయానికి ఆర్బీఐ తెరతీసింది. రూ.2 వేల నోట్లు వెనక్కి తీసుకోవాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. బ్యాంకుల్లో నోట్లు మార్చుకోవచ్చని సూచించింది. ఇందుకు సెప్టెంబరు 30 వరకూ గడువు ఇచ్చింది. గత….