Category: National

సెంటు భూములు. పేదల జీవితాలతో చెలగాటం అవసరమా?

వైసీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా అంగీకరించడం లేదు కనుక సీఆర్డీఏ పరిధిలోని నిడమర్రు, కృష్ణరాయపాలెం, నవులూరు, ఐనవోలు, మందడం, కురగల్లు, యర్రబాలెం, పిచ్చుకలపాలెం, బోరుపాలెం, నెక్కల్లు, అనంతవరంలో భూములను ఒక్కో సెంటు చొప్పున ప్లాట్లుగా వేసి నేడు 50,793 మంది మహిళల….

పదివేల కోట్లు బుగ్గన ఘనతేనట. అందరూ షాక్ అయ్యారట!

ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక పరిస్థితి గురించి కొత్తగా చెప్పుకోవలసిన అవసరం లేదు. జీతాలు, డీఏ బకాయిల కోసం ఆందోళన చేస్తున్న ప్రభుత్వోద్యోగులను, ఉపాధ్యాయులే చెపుతున్నారు. పెండింగ్ బిల్లుల కోసం కోర్టులో కేసులు వేస్తున్న కాంట్రాక్టర్లని అడిగితే చెపుతారు. నిధులు, అప్పుల కోసం ఢిల్లీలోనే….

సెంట్రల్ ఢిల్లీలో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష

నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై సెంట్రల్ ఢిల్లీలో సమీక్ష జరగనుంది. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని విపక్ష పార్టీలు బహిష్కరించడంతో పాటు జంతర్….

ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తో ఢిల్లీ సీఎం..

ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయ్యారు. ఢిల్లీలో పాలనా అధికారాలపై కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ తో పాటు గవర్నర్ వ్యవస్థపై శరద్ పవార్ తో చర్చించారు. ఆర్డినెన్స్ పార్లమెంట్ లో చట్టరూపం దాల్చకుండా….

ఓఆర్ఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫైర్

ఔటర్ రింగ్ రోడ్డు లీజ్ వ్యవహారంపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓఆర్ఆర్ టోల్ టెండర్ దక్కించుకున్న ఐఆర్బీ సంస్థపై పలు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. టెండర్లపై మంత్రి కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ఎమ్మెల్యే రఘునందన్ రావు….

ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తో ఢిల్లీ సీఎం..

ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భేటీ అయ్యారు. ఢిల్లీలో పాలనా అధికారాలపై కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ తో పాటు గవర్నర్ వ్యవస్థపై శరద్ పవార్ తో చర్చించారు. ఆర్డినెన్స్ పార్లమెంట్ లో చట్టరూపం దాల్చకుండా….

కేసీఆర్ మీద అపార నమ్మకం.!మహారాష్ట్ర నుంచి వెల్లువలా చేరికలు.!

మహారాష్ట్ర/హైదరాబాద్ : దేశ సమగ్ర వికాసమే లక్ష్యంగా ఆవిర్భవించిన బిఆర్ఎస్ పార్టీలోకి మహారాష్ట్ర నుంచి వలసల వెల్లువ కొనసాగుతుంది. మహారాష్ట్ర నుండి ఇప్పటికే పలువురు మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు, పలు జిల్లాల నుంచి మాజీ జడ్పీ చైర్మన్లు, మున్సిపల్, మాజీ….

మోదీ ప్రసంగానికి సిడ్నీ జేజేలు..ఏం చెప్పారంటే..?

సిడ్నీ: భారత్ ఆస్ట్రేలియా మధ్య సంబంధాలు రోజురోజుకూ మెరుగవుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. సిడ్నీలో భారత సంతతి వారిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. కామన్‌వెల్త్, కర్రీ, క్రికెట్ ఈ మూడు దేశాలను కలుపుతున్నాయని చెప్పిన ప్రధాని… ప్రపంచంలో ఎక్కడ ఆపద….

ఈ-సిమ్ కార్డుతో మోటరోలా ఎడ్జ్ 40..

మోటోరోలా ఎడ్జ్‌ 40 స్మార్ట్‌ఫోన్‌ భారత్‌లో మంగళవారం విడుదలైంది. ఈ ఫోన్‌ను (Motorola Edge 40)ను ఐరోపా, పశ్చిమాసియా, లాటిన్ అమెరికా, ఏసియా- పసిఫిక్‌లోని కొన్ని మార్కెట్లలో ఏప్రిల్ నెలలో ఆవిష్కరించారు. ప్రస్తుతం ఇండియాలో బేస్‌ వేరియంట్‌ను తీసుకొచ్చారు. మోటరోలా ఎడ్జ్‌40….

పద్దతి మార్చుకుంటే మీకే మంచింది, ఢిల్లీ డీల్ గురించి తెలుసుకో, డీకేఎస్ స్ట్రాంగ్ వార్నింగ్ !

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 135 సీట్లు కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సీఎం కుర్చీ కోసం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఎన్ని రోజులు బెంగళూరు, ఢిల్లీలో పోటీపడ్డారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి సమయంలో….