Category: National

రాష్ట్రావతరణ వేడుకల్లో సోనియా గాంధీ ఫోటోకు పాలాభిషేకం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇవాళ మాజీ మంత్రి చిన్నారెడ్డి హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. తమ పార్టీ చేపట్టనున్న కార్యక్రమాలను ఆయన వివరించారు. కాంగ్రెస్ పార్టీ….

AP

నిప్పులు కురిపిస్తున్న పప్పులు.. ఆకాశానికి తాకిన ధరలు

కూరల్లో మాంసహారాల కన్నా ఎక్కువగా ఇష్టపడేది పప్పే. పప్పు ఉన్న రోజు ఒక్క రోజు ముద్ద ఎక్కువ దిగుతుంది. అలాంటిది ఇప్పుడు పప్పు దినుసుల రేట్లు చూస్తుంటే గుండె గుబేళ్ మనేలా ఉంది. కొంటే చేతులు కాలేటట్టు ఉన్నాయి. పప్పు ఇప్పుడు….

మెండా మార్కెట్ బంగారం చోరీ కేసులో కీలక పురోగతి..

గత శనివారం సికింద్రాబాద్ లోని మెండా మార్కెట్ లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. 40 గంటలలోపే కొంత మంది నిందితులను పట్టుకున్నారు. 8 మంది బృందంలో నలుగురిని పోలీసులు పట్టుకున్నారు. శనివారం మధ్యాహ్నం పాట్ లోని బాలాజీ….

ఉచితంగా డేటా ఇస్తున్న టెలికం కంపెనీ

ప్రముఖ టెలికం కంపెనీల్లో ఒకటిగా ఉన్న వొడాఫోన్ ఐడియా తన వినియోగదారులకు ఉచితంగా 6 జీబీ డేటా అందిస్తోంది. అయితే ఈ ఆఫర్ అందరికీ వర్తించదు. హంగామా గోల్డ్ ప్లాన్ సబ్‌స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే వర్తిస్తుంది. వొడాఫోన్ గతంలోనే మ్యూజిక్….

రెడ్డి మీద మొదటి వేటు వేసిన సిద్దరామయ్య, ఐటీ హబ్ కు కొత్త బాస్, మార్క్ రాజకీయాలు !

బెంగళూరు: కర్ణాటకలో కాంగ్రెస్ మార్క్ రాజకీయంతో సీఎం సిద్దరామయ్య ఆయన మార్క్ రాజకీయం మొదలుపెట్టారు. బెంగళూరుతో పాటు కర్ణాటకలోని అన్ని జిల్లాల్లో హోమ్ శాఖలో పట్టు సాధించాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. కర్ణాటక రాజధాని, ఐటీ హబ్ బెంగళూరు సిటీ….

ప్రధాని మోడీ తన పట్టాభిషేకంలా భావిస్తున్నారు: కొత్త పార్లమెంటుపై రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పట్టాభిషేకంలా భావిస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ప్రజల గళమని అన్నారు. ప్రదాని మోడీ కొత్త పార్లమెంట్ ప్రారంభించిన కాసేపటికే రాహుల్ ట్విట్టర్ వేదికగా విమర్శలు….

సంచలన రికార్డుల దిశగా ‘ఆదిపురుష్’ బిజినెస్

విడుదల కాబోతోంది. ఇప్పుడు ఈ సినిమాకు జరుగుతున్న బిజినెస్ హాట్ హాట్ గా మారింది. ట్రైలర్ రాకముందు వరకు వ్యతిరేకతను, అనుమానాలను ఎదుర్కొంది. ఎప్పుడైతే ట్రైలర్ విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుందో అప్పటి నుంచి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను విడుదల చేసేందుకు….

హైదరాబాద్లో నాలుగోరోజు ఐటీ రైడ్స్; ఆ సంస్థలు జల్లెడ; భారీగా నగదు స్వాధీనం!!

హైదరాబాద్లో గత నాలుగు రోజులుగా ఐటీ సోదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. బుధవారం నాడు మొదలైన ఐటీ సోదాలు నేడు నాలుగో రోజుకు చేరుకున్నాయి. హైదరాబాద్ నగరంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బుధవారం నాడు….

వైద్యురాలిని బోల్తాకొట్టించిన నైజీరియన్లు.. రూ.13 లక్షలు స్వాహా..

ప్రస్తుతం దాదాపు అందికి సోషల్ మీడియాలో అకౌంట్లు ఉన్నాయి. సోషల్ మీడియా వాడాడమే కాదు.. వాటితో జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియాను ఉపయోగించుకుని సైబర్ నేరగాళ్లు చాలా మందిని మోసం చేస్తున్నారు. తాజాగా ఓ డాక్టర్ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి….

మహిళల్ని వేధింపుల నుంచి రక్షిస్తున్న దిశ యాప్ – తాజా ఉదాహరణలివే..

ఏపీలో మహిళల్ని వేధింపుల నుంచి, ఇతరత్రా ఇబ్బందుల నుంచి రక్షించేందుకు వైసీపీ సర్కార్ తీసుకొచ్చిన దిశ యాప్ ఇప్పుడు వారికి అన్ని విధాలా అండగా నిలుస్తోంది. దిశ యాప్ ద్వారా ప్రభుత్వం ఇప్పటికే వందల సంఖ్యలో మహిళల్ని క్షణాల్లో రక్షిస్తున్న ఉదంతాలు….