Category: National

ఎండలో బయటకు వెళ్తున్నారా? ఈ జాగ్రత్తలు పాటించండి

ఎండలు ముదిరాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటే భయం వేస్తోంది. ఏదైనా అత్యవసర పనులు ఉంటే తప్ప ఎండలో తిరగొద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఎండ దెబ్బ తగిలే ప్రమాదముంటుంది. అందుకే తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే….

ఢిల్లీ వెళ్లకుండా ధైర్యంగా ఉండిపోయిన డీకే

ఎవరో ఏదో మాట్లాడారని తాను దానికి కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. తన వర్గంలో ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అని చెప్పనవసరం లేదని, అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 135 మంది ఎమ్మెల్యేలు నావాళ్లే అని, గత ఐదు ఏళ్లలో….

ఉపరాష్ట్రపతి, మంత్రిపై వేసిన పిటిషన్ విచారణకు నిరాకరించిన సుప్రీం..

న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖర్, కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు చర్యలు తీసుకోవాలని ముంబై లాయర్ల సంఘం వేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీం నిరాకరించింది. రిజిజు,….

డెడ్ లైన్ పెట్టిన డీకే శివకుమార్ ?, అయితే సీఎం, లేకపోతే మీ ఇష్టం, రాజీ లేదు!

 కర్ణాటక రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి, సీఎం కుర్చీ నీకా ?, నాకా ? అంటూ మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ పోటీ పడుతున్నారు. ఇదే సమయంలో మాజీ మంత్రి డీకే. శివకుమార్ చెప్పిన మాటలతో కాంగ్రెస్ పార్టీ….

పగా, ప్రతీకారం, విజయోత్సవ ర్యాలీలో హత్య, కొత్త ప్రభుత్వంలో కౌంట్ డౌన్ మొదలు!

బెంగళూరు/ హోస్ కోటే: కర్ణాటకలో ఇంతకాలం అధికారంలో ఉన్న బీజేపీ ఇంటికి వెళ్లిపోయింది. బీజేపీని చిత్తుగా ఓడించిన కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారంలోకి వస్తోంది. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కర్ణాటక సీఎం పేరు ప్రకటించిన తరువాత ఆ రాష్ట్రంలో అసలు కథ….

కేంద్రానికి సుప్రీం కోర్టు వరుస షాక్‌లు

కేంద్రానికి సుప్రీం కోర్టు వరుస షాక్‌లు ఇస్తోంది. ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని, మహారాష్ట్రలో గవర్నర్‌ తీరు సరిగా లేదని బుధవారం తీర్పు ఇచ్చిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. బుధవారం మరో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్‌లో….

నులక మంచానికి రూ.లక్షపైనే.. భారతీయ మంచాలకు అమెరికాలో ఫుల్‌ డిమాండ్‌!

భారత దేశంలోని పురాతన మంచాలకు అమెరికాలో డిమాండ్‌ పెరుగుతోంది. ఇప్పటికీ​గ్రామాల్లో ఉపయోగించే నులక, నవారా, ప్లాస్టిక్‌ అల్లికతో చేసిన మంచాలను వాడుతున్నారు. పట్టణాలకు వచ్చే సరికి డబుల్‌ కాట్‌ బెడ్స్‌, వివిధ డిసైన్లలో అభిస్తున్నాయి. అయితే పట్టణాలో ఉపయోగించే డబుల్‌కాట్‌ బెడ్‌….

చాట్ జీపీటీ ద్వారా ఫేక్ న్యూస్… ప్రపంచంలోనే మొదటి అరెస్ట్

ఈ మధ్య కాలంలో ఏఐ ఆధారిత చాట్ జీపీటీపై జరుగుతున్నంతగా చర్చ ప్రపంచంలో మరే అంశంపై జరగకపోవచ్చు. చాట్ జీపీటీ ప్రపంచ టెక్నాలజీ రంగానే మార్చేసిందని, ఇదొక అద్భుతమైన ఆవిష్కరణ అని కొందరు వాదిస్తూ ఉంటే దీని వల్ల ప్రజలు ఉపాధి,ఉద్యోగాలు కోల్పోతారని,….

కంటి వెలుగులో 1.34 కోట్ల మందికి పైగా పరీక్షలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రెండో దశ కంటి వెలుగు పథకం కొనసాగుతోంది. కంటి వెలుగు పథకం కింద ఇప్పటి వరకు 1.34 కోట్ల మందికి పైగా కంటి పరీక్షలు చేయించుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. 63,18,637 మంది….

యువగళం పాదయాత్ర 1,100 కిమీ. గమ్యంవైపు అడుగులు

టిడిపి యువనేత నారా లోకేష్‌ జనవరి 27న కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభించి 86 రోజులలో 1,100 కిమీ పూర్తిచేశారు. కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు నియోజకవర్గంలో గోనెగండ్ల మండలంలో సోమవారం నారా లోకేష్‌ 1,100 కిమీ మైలురాయిని అధిగమించారు. ఈ సందర్భంగా….