Category: National

పటయాలో సుమారు 90 మంది భారతీయులను అధికారులు అరెస్ట్

థాయిలాండ్ లో ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠా గుట్టు రట్టైంది. పటయాలో సుమారు 90 మంది భారతీయులను అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో 16 మంది మహిళలు ఉన్నారు. అనంతరం వారి వద్ద నుంచి రూ.1.60 లక్షలు, రూ.20.92 కోట్ల….

బీజేవైఎం నేతల అరెస్టులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఖండించారు

బీజేవైఎం నేతల అరెస్టులను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఖండించారు. విశాఖలోని సీతకొండ వ్యూ పాయింట్ పేరును మార్చడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులకు కాదు.. లోటస్ పాండ్ కు ఇష్టం వచ్చిన పేర్లు పెట్టుకోండని పేర్కొన్నారు. సీఎం….

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదలైంది. ఈ మేరకు ఎయిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. అయితే కిషన్ రెడ్డి ఇంకా డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉన్నారు…..

ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ మూడో ఛార్జ్‎షీట్‎లో కీలక విషయాలు

ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ మూడో ఛార్జ్‎షీట్‎లో కీలక విషయాలు వెల్లడించింది. అరుణ్ పిళ్లై, కవితకు సంబంధించిన కీలక అంశాలను ఛార్జ్‎షీట్‎లో పేర్కొంది. దాదాపు రూ.100 కోట్ల ముడుపులు హవాలా ద్వారానే జరిగాయని ఈడీ తెలిపింది. మనీ లాండరింగ్, హవాలా వ్యవహారాల్లో….

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లను రౌస్ అవెన్యూ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. రెండో ఛార్జ్ షీట్ లో మాగుంట రాఘవ, రాజేశ్ జోషి,….

కర్ణాటకలో ఆరు రోజుల్లో 22 ర్యాలీలో పాల్గొనబోతున్న ప్రధాని మోడీ..

మే 10వ తారీఖున కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో రెండు వారాల టైం మాత్రమే మిగిలి ఉండటంతో… కర్ణాటకలో ప్రధాన పార్టీలు ప్రచారంలో హోరెత్తిస్తున్నాయి. ఎలాగైనా అధికారాన్ని కైవాసం చేసుకోవాలని బీజేపీ అన్ని అస్త్రాలను ప్రయోగిస్తుంది. ముఖ్యంగా దక్షిణాదిలో….

మహిళల మధ్య పంపు సెట్టు దగ్గర గొడవఫ్లయిట్ లో గొడవపడి అద్దాన్ని పగలకొట్టారు. అయితేనే ఆ రచ్చ ఓ రేంజ్ లో

మహిళల మధ్య పంపు సెట్టు దగ్గర గొడవ అయితేనే ఆ రచ్చ ఓ రేంజ్ లో ఉంటుంది. ప్లేస్ మారినంత మాత్రానా వారి మధ్య గొడవలు ఉండవన్ కాదు. అది నేల మీద అయినా గాల్లో అయినా. రీసెంట్ గా ఫ్లైట్….

బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశంలో కేసీఆర్ హాట్ కామెంట్స్

హైదరాబాద్ తెలంగాణభవన్ లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రతినిధుల సమావేశంలో ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, కడియం శ్రీహరిని కేసీఆర్ హెచ్చరించారని తెలుస్తోంది. వ్యక్తిగత ప్రతిష్టకు పోకుండా ప్రతి ఒక్కరూ….

మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి రసకందాయం

మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి రసకందాయంలో పడ్డాయి. అజిత్‌ పవార్‌ తన మద్దతుదారులతో కలిసి భాజపాలో చేరతారనే ఊహాగానాలకు తోడు.. ముఖ్యమంత్రి పదవి ఇప్పుడే చేపట్టాలనుందంటూ ఆయన వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఈ క్రమంలోనే శివసేన నేత సంజయ్‌ రౌత్‌ తాజాగా కీలక….

దేశ రక్షణ మంత్రిత్వ శాఖ అమ్ముల పొదిలో మరో కొత్త అస్త్రం

భువనేశ్వర్: దేశ రక్షణ మంత్రిత్వ శాఖ అమ్ముల పొదిలో మరో కొత్త అస్త్రం చేరింది. ఇప్పటివరకు లేని సరికొత్త తరహా క్షిపణిని ఇది. డీఆర్డీఓ విజయవంతంగా దీన్ని పరీక్షించింది. డీఆర్డీఓ- నౌకాదళాధికారులు సంయుక్తంగా ఈ రాకెట్ మిస్సైల్ ప్రయోగాన్ని చేపట్టారు. ఒడిశా….