Category: National

AP

ఏపీలో మహిళా సాధికారత: లోక్‌సభలో..!!

వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న నేపథ్యంలో- ఊహించినట్టే కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లుకు సభలో ప్రతిపాదించింది. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈ బిల్లును లోక్‌సభలో టేబుల్ చేశారు. దీనిపై వాడివేడిగా చర్చ సాగుతోంది. క్రెడిట్….

ఖలిస్తాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత్ ప్రమేయముందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు

ఖలిస్తాన్ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత్ ప్రమేయముందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు గుప్పించిన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య పరిస్దితులు ఉప్పుూనిప్పులా మారిపోయాయి. అనంతరం భారత సీనియర్ దౌత్యవేత్యను కెనడా బహిష్కరిస్తే.. భారత్ కూడా కెనడా దౌత్యవేత్తను….

రాజమౌళి నుంచి బిగ్ అనౌన్స్‌మెంట్

టాలీవుడ్ లో టాప్ దర్శకుడు ఎవరు అంటే టక్కున చెప్పే పేరు ఎస్ ఎస్ రాజమౌళి. దర్శక ధీరుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు రాజమౌళి. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన అన్ని లు సూపర్ హిట్ గా నిలిచాయి. స్టూడెంట్ నెంబర్ వన్….

అమెరికాలోని సోమవారం సౌత్ కరోలినాలో కూలిపోయిన F-35బీ ఫైటర్ జెట్

అమెరికాలోని సోమవారం సౌత్ కరోలినాలో కూలిపోయిన F-35బీ ఫైటర్ జెట్ నుంచి శిధిలాలను కనుగొన్నట్లు US మిలిటరీ తెలిపింది. F-35B లైట్నింగ్ II జెట్ పైలట్ ఆదివారం మధ్యాహ్నం విమానం నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. “జాయింట్ బేస్ చార్లెస్టన్, @MCASBeaufortSC నుంచి….

కేంద్ర మంత్రితో సుమలత మేడమ్ చర్చలు, స్టాలిన్ కు షాక్, అలా చేస్తే రోడ్డున పడుతాం !

తమిళనాడుకు ప్రతిరోజు ఐదు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ కర్ణాటక ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబరు 13వ తేదీ నుంచి వచ్చే 15 రోజుల పాటు తమిళనాడుకు కావేరి నీటిని వదలాలని ఆదేశించడంతో….

న్యూఢిల్లీ: భారత్- కెనడా మధ్య చిచ్చు

న్యూఢిల్లీ: భారత్- కెనడా మధ్య చిచ్చు రగిలింది. విబేధాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. ఈ రెండు దేశాలు ఆరోపణలు, ప్రత్యారోపణలు సంధించుకుంటోన్నాయి. ఈ విషయంలో భారత్ ఓ అడుగు ముందే ఉంది. ఏకంగా భారత్‌లోని ఆ దేశ హైకమిషనర్‌కు సమన్లను జారీ చేసింది…..

వాతావరణ శాఖ కీలక వాతావరణ సూచన

హైదరాబాద్: తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. తాజాగా, వాతావరణ శాఖ కీలక వాతావరణ సూచన చేసింది. అక్టోబర్ నెల 1వ తేదీ వరకు హైదరాబాద్ తోపాటు తెలంగాణ రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు….

పట్టపగలు ప్రియుడితో లేచిపోయిన పిల్లల తల్లి, రాత్రి ఇంటికి వెళ్లిన భర్త లబోదిబో !

భువనేశ్వర్/జార్ఖండ్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చెయ్యడంతో ఇద్దరు పిల్లలు ఉన్నారు. బతుకుదెరువు కోసం దంపతులు పిల్లలతో కలిసి వేరే సిటీకి వెళ్లారు. పని చేస్తూ భార్య పిల్లలను సంతోషంగా చూసుకుంటున్న భర్తకు ఊహించని షాక్ ఎదురైయ్యింది. భర్తతో కలిసి….

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిఫా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది.

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిఫా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దాంతో పాటే మరణాల రేటు కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నిఫా వైరస్ శాంపిల్స్ పై అధ్యయనం చేస్తున్న ఐసీఎంఆర్ ఇవాళ తీవ్ర హెచ్చరికలు చేసింది. దేశంలో నిఫా వైరస్….

వందే భారత్ కు పోటీగా వస్తున్న రైళ్లు

అత్యాధునిక సౌకర్యాలతో ఎక్కువ దూరాన్ని తక్కువ సమయంలో చేరుకునేలా భారతీయ రైల్వే వందే భారత్ రైళ్లను ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. దేశంలోని ప్రధాన నగరాల మధ్య ప్రయాణించే దూరం తక్కువగా ఉండాలన్నదే ఈ రైళ్ల తయారీ వెనక ఉన్న ఉద్దేశం. అయితే….