Category: National

బంగారంతో డబ్బు రెట్టింపు.

బంగారంతో డబ్బు రెట్టింపు. ఎలా అని అనుకుంటున్నారా. అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఫిజికల్ గోల్డ్ కొంటే మీరు దాన్ని ఇంట్లో పెట్టుకోవాల్సిందే. లేదంటే బ్యాంక్‌లో (Bank) పెట్టి లోన్ తెచ్చుకోవచ్చు. అవసరం తీరిన తర్వాత మళ్లీ లోన్ డబ్బులు….

ఐఫోన్ల వినియోగంలో ఈ నగరాలు టాప్.. ఆశ్చర్యపరుస్తున్న లెక్కలివే..!

ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాపిల్‌ (Apple) లవర్స్‌ లేటెస్ట్ సిరీస్‌ ఐఫోన్‌ 15 (iPhone 15) కోసం ఎదురుచూస్తున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా, కుపెర్టినోలోని యాపిల్ పార్క్‌లో జరగనున్న వండర్‌లస్ట్ ఈవెంట్‌లో ఈ రోజు రాత్రి 10.30కి యాపిల్‌ లేటెస్ట్ సిరీస్ ఐఫోన్లను ఇంట్రడ్యూస్‌….

రాజ్‌ఘాట్‌ను సందర్శించనున్న పలు దేశాల అధినేతలు..

UK ప్రధాన మంత్రి రిషి సునక్ ఆయన భార్య అక్షతా మూర్తి రాజ్‌ఘాట్‌లోని ప్రపంచ నాయకులతో పాటు అక్షరధామ్ ఆలయ ప్రాంగణం నుంచి బయలుదేరారు. సునక్, మూర్తి ఈ రోజు ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయం వెలుపల భద్రతా ఏర్పాట్లు….

చంద్రుడిపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో చేపట్టిన పరిశోధనలకు తాత్కాలికంగా బ్రేక్

బెంగళూరు: చంద్రుడిపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో చేపట్టిన పరిశోధనలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. చంద్రయాన్ 3లో భాగంగా ఇస్రో పంపించిన విక్రమ్ ల్యాండర్.. నిద్రలోకి జారుకుంది. చంద్రుడిపై రాత్రి సమయం ఆరంభం కావడం దీనికి కారణం. బ్యాటరీ ఛార్జింగ్….

దేశంలో ఈ వారం ప్రారంభంలో ఎన్నికలు

న్యూఢిల్లీ: దేశంలో ఈ వారం ప్రారంభంలో ఎన్నికలు జరిగిన ఏడు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు శుక్రవారం వెలువడనున్నాయి. ఉత్తరాఖండ్‌లోని బాగేశ్వర్, ఉత్తరప్రదేశ్‌లోని ఘోసి, కేరళలోని పుతుపల్లి, పశ్చిమ బెంగాల్‌లోని ధూప్‌గురి, జార్ఖండ్‌లోని డుమ్రీ, త్రిపురలోని బోక్సానగర్, ధన్‌పూర్‌లో ఏడు….

కాంగ్రెస్ పార్టీలో పలువురు కీలక నేతల చేరికలు

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో పలువురు కీలక నేతల చేరికలు మరింత ఊపునిచ్చేలా ఉన్నాయి. ఇందుకు సెప్టెంబర్ 17న నిర్వహించనున్న బహిరంగ వేదిక కానున్నట్లు తెలుస్తోంది. భారీ ఎత్తున జనసీమకరణ చేసి సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారు…..

ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల

ప్రభుత్వం రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 20 నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. అక్టోబర్‌ 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 5089 పోస్టుల భర్తీకి….

దేశ రాజధాని ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సుకు సిద్దమైంది

దేశ రాజధాని ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సుకు సిద్దమైంది. జీ20 దేశాల అధినేతలు ఢిల్లీలో అడుగు పెడుతున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ రన్ వే 28పై దేశాధినేతల విమానాలు దిగనున్నాయి. మొత్తం 70 ప్రత్యేక విమానాల్లో వివిధ దేశాధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు తరలి….

ఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న అంతర్జాతీయ జీ20 సదస్సు

ఢిల్లీలో ఈ నెల 9, 10 తేదీల్లో జరగనున్న అంతర్జాతీయ జీ20 సదస్సు కోసం ముమ్మర ఏర్పాట్లు సాగుతున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే ఢిల్లీలోని పలు ప్రాంతాల్ని తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు, ఆర్మీ జల్లెడ పట్టే పనిలో బిజీగా ఉన్నారు…..

ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి

ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కర్ణాటక తరువాత తెలంగాణ పైన కాంగ్రెస్ నాయకత్వం గురి పెట్టింది. హైదరాబాద్ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. తెలంగాణతో పాటుగా దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు కోసం అడుగులు వేస్తోంది. సీడబ్ల్యూసీ సమావేశాలను హైదరాబాద్….