Category: National

ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగం

ఎన్నికల వేళ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మిషన్ -2024 లో భాగంగా బీజేపీ కేంద్రం నాయకత్వం వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేస్తోంది. అదే సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పైన తాజాగా సంకేతాలు….

ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి ప్రకాశ్ జవదేకర్

ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. అన్ని ధర్మాలను సంరక్షించాలి..అంతేకాని అవమానించకూడదని ఆయన హితవు పలికారు. ఉదయనిధి క్షమాపణ చెప్పాలని ఆయన….

తమిళనాడు మంత్రి, సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాస్పదం

తమిళనాడు మంత్రి, సీఎం స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాస్పదం అయ్యాయి. ముఖ్యంగా బీజేపీ డీఎంకే పార్టీని, ఇండియా కూటమిని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ……

దేశ రాజకీయాల్లో పరిణామాలు వేగం

దేశ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17న ఐదు గ్యారంటీలను ప్రకటించాలని సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశామని తెలిపారు. విజ్ఞప్తి మేరకు CWC సమావేశాలను హైదరాబాద్ లో నిర్వహిస్తున్నందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలియజేశారు…..

ఇండియా అనే పేరును భారత్ గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రచారం

ఇండియా అనే పేరును భారత్ గా మార్చాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది మన దేశం G20 సమ్మిట్‌ను నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ సమావేశానికి జీ20 సభ్య దేశాల అధినేతలు హాజరుకానున్నారు. రాష్ట్రపతి ద్రౌపది….

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్‌ను సత్కరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) చీఫ్ ఎస్ సోమనాథ్‌ను సత్కరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) ఆయనను సత్కరించింది….

జీ 20 సదస్సు వేళ దిల్లీలో ఆంక్షలు

దిల్లీ : జీ 20 (G20- summit) అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న భారత్ (India).. శిఖరాగ్ర సదస్సు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. భద్రతా ఏర్పాట్ల రీత్యా ట్రాఫిక్‌ ఆంక్షలను అమలు చేస్తున్నందున సెప్టెంబర్ 8-10 తేదీల్లో ఆన్‌లైన్‌ ఫుడ్‌….

ఒడిశాలో పిడుగుల బీభత్సం.. ఏకంగా 2 గంటల్లో 61 వేల పిడుగులు

ఒడిశా(Odisha)లో పిడుగులు(Thunderstorms) బీభత్సం సృష్టించాయి. రెండు గంటల వ్యవధిలో ఆయా ప్రాంతాల్లో 61 వేల పిడుగులు పడినట్లు ఆ రాష్ట్ర స్పెషల్ రిలీఫ్ కమిషనర్ సత్యబ్రతా సాహు వెల్లడించారు. ఈ పిడుగుల ధాటికి 12 మంది దుర్మరణం చెందారని తెలిపారు. రాష్ట్రంలో….

త్వరలో భారత్ మార్కెట్లో నోకియా న్యూ 5జీ స్మార్ట్‌ఫోన్

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ హెచ్ఎంటీ గ్లోబల్ తన అనుబంధ నోకియా సంస్థ నుంచి భారత్ మార్కెట్లో న్యూ 5జీ స్మార్ట్ ఫోన్ త్వరలో ఆవిష్కరించనున్నది. Nokia New 5G Smart Phone | ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ….

సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి థర్మన్ షణ్ముగరత్నం విజయం

సింగపూర్: ప్రపంచంలో ఇతర దేశాలను ఏలుతున్న భారతీయుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే బ్రిటన్ తోపాటు పలు దేశాలను భారతీయులు పాలిస్తుండగా.. తాజాగా, ఆ జాబితాలోకి సింగపూర్ చేరింది. సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి చరిత్ర సృష్టించారు. మాజీ మంత్రి….