ఢిల్లీలో ఇండియా కూటమి స్టీరింగ్ కమిటీ భేటీ-సీట్ల లెక్క తేలిపోతుందా ?
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించే లక్ష్యంతో జట్టు కట్టిన ఇండియా కూటమి ఇవాళ మరో భేటీ కాబోతోంది. ఢిల్లీలో ఇండియా కూటమి ఏర్పాటు చేసుకున్న 14 మంది సభ్యుల సమన్వయ కమిటీ తొలిసారి సమావేశమవుతోంది. ఢిల్లీలోని ఎన్సీపీ అధ్యక్షుడు శరద్….










