Category: National

చంద్రుడి దక్షిణ దృవంపై దిగిన మన చంద్రయాన్ 3 మిషన్ అసాధ్యాన్ని సుసాధ్యం

చంద్రుడి దక్షిణ దృవంపై దిగిన మన చంద్రయాన్ 3 మిషన్ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఇంతవరకూ ప్రపంచంలో ఏ దేశం చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టలేదు. ఇలా దింపి భారత్ చరిత్ర సృష్టించింది. ఇస్రో పంపిన చంద్రయాన్ 3 సేఫ్ ల్యాండింగ్….

చందమామపై అడుగు పెట్టిన ఇస్రో తదుపరి లక్ష్యం సూర్యుడే

యావత్ భారత దేశ ప్రజల ఆశలను, ఆకాంక్షలను నిజం చేస్తూ చంద్రయాన్‌-3 విజయవంతమైంది. పట్టువదలని విక్రమ్‌ ల్యాండర్‌ జాబిల్లి నేలను ముద్దాడింది. దేశ అంతరిక్ష పరిశోధనల రంగంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. మరి నెక్స్ట్‌ ఏంటి? ఇస్రో చేపట్టబోతున్న తదుపరి ప్రాజెక్టులేంటి?….

రోవర్‌ ప్రజ్ఞాన్‌ ఏం చేయనున్నాయి..? ఇవీ తెలుసుకోవాల్సిన అత్యంత కీలక అంశాలు.

యావత్‌ ప్రపంచం ఒళ్లంతా కళ్లు చేసుకుని ఎదురు చూసిన చంద్రయాన్‌-3 దిగ్విజయమైంది. మరి ఇక్కడినుంచి ఏమిటి..? చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలిడిన అరుదైన ఘనతను మనకు అందించిన ల్యాండర్‌ విక్రమ్‌.. దాన్నుంచి బయటకు వచ్చే రోవర్‌ ప్రజ్ఞాన్‌ ఏం చేయనున్నాయి..? ఇవీ….

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా నుంచి కిలో 15000 చొప్పున మట్టిని కొనుగోలు చేసి దిగుమతి

చంద్రయాన్_3 విజయవంతమైంది. అందులోని లాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ తొలి చిత్రాలను భూమి పైకి చేరవేశాయి. దీంతో శాస్త్రవేత్తలు ఆనందం మిన్నంటింది. అయితే అవి తర్వాత ఎలాంటి ప్రయోగాలు చేస్తాయి అనేది పక్కన పెడితే.. లాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ కు….

చంద్రయాన్_3 విజయంలో ఇస్రో చైర్మన్ శ్రీధర సోమనాథ్ భారతి కీలకపాత్ర

చందమామ రహస్యాలు విప్పడానికి 140 కోట్ల మంది భారతీయుల ఆశలను మోసుకెళ్లిన చంద్రయాన్_3 దక్షిణ ధ్రువం పై విజయవంతంగా ల్యాండ్ అయింది. దీంతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. అయితే దీని వెనక చాలామంది శాస్త్రవేత్తల కృషి ఉంది. ప్రస్తుతం చంద్రయాన్ ప్రయోగం….

ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రధాని మోడీ ప్రశంసలు

బెంగళూరు: చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంలో పాల్గొన్న బారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) శాస్త్రవేత్తలపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. శనివారం తెల్లవారుజామున ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరులోని హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున….

ప్రధాని మోడీ బెంగళూరు పర్యటన వివరాలు

బెంగళూరు: చంద్రునిపై విజయవంతమైన చంద్రయాన్-3 మిషన్‌లో పాల్గొన్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) శాస్త్రవేత్తలను అభినందించడంతోపాటు వారితో సంభాషించడానికి ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఉదయం కర్ణాటకలోని బెంగళూరులో అడుగుపెట్టారు. శనివారం ఉదయం 7.15 గంటలకు ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్ అండ్….

ముస్లిం విద్యార్థిని హిందూ స్టూడెంట్స్‌తో చెంపదెబ్బలు కొట్టించిన టీచర్..!!

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. ఓ ఉపాధ్యాయురాలు అమానవీయంగా ప్రవర్తించారు. విద్యార్థులకు మంచి చెడును నేర్పించాల్సిన టీచర్.. వారి మధ్య మతం ప్రస్తావనను తీసుకొచ్చారు. ఒక మతం మీద విధ్వేషాన్ని ప్రదర్శించేలా వ్యవహరించారు. ఈ ఘటనతో ఆమెపై….

పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లోకి డీపీ మనూ, కిషోర్ జెనా,నీరజ్ చోప్రా

హంగరీలోని బుడాపెస్ట్ లో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ లో భారతీయులు సత్తా చాటుతున్నారు. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లోకి ఇప్పటికే నీరజ్ చోప్రా ప్రవేశించగా.. ఇప్పుడు మరో ఇద్దరు త్రోయర్లు డీపీ మనూ, కిషోర్ జెనా కూడా అర్హత….

అధ్యక్షురాలు క్యాథరినా సక్కెరెపోలో, ప్రధానమంత్రి కిరియాకోస్ మిట్సెటకోస్‌తో భే

భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. జాబిల్లిపై తన అసలు పనికి ఇప్పుడే శ్రీకారం చుట్టింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ నుంచి ఇదివరకే బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. తన పని….