Category: National

సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు జారీ

హత్య కేసుల్లో మరణం వాంగ్మూలం ఆధారంగా దోషుల్ని నిర్ధారించడం దశాబ్దాలుగా మన దేశంలో కొనసాగుతోంది. అయితే ప్రతీ సందర్భంలోనూ మరణ వాంగ్మూలాల ఆధారంగా దోషుల్ని నిర్ధారించాలా లేక ఇందులో ఏదైనా మినహాయింపు ఉంటుందా అన్న అంశంపై ఇవాళ సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు….

చంద్రుడి ఉపరితలంపై నడకను మొదలుపెట్టిన ప్రజ్ఞాన్ రోవర్

భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. జాబిల్లిపై తన అసలు పనికి ఇప్పుడే శ్రీకారం చుట్టింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ నుంచి ఇదివరకే బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. తన పని….

భారత్ కు పుతిన్ హ్యాండ్ ! ఉక్రెయిన్ లో బిజీ.. రాలేనంటూ..

భారత్-రష్యా మధ్య చిరకాల సంబంధాలు ఉన్నాయి. అగ్రరాజ్యాల్లో ఒకటైన రష్యా భారత్ కు దశాబ్దాలుగా నమ్మకమైన మిత్రదేశంగా ఉంది. గతేడాది మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలోనూ ప్రపంచమంతా రష్యాను టార్గెట్ చేస్తున్నా భారత్ మాత్రం తటస్ధంగా ఉంటోంది. దీంతో పాటు రష్యాపై ఇతర….

నమక్కల్‌ జిల్లాలోని మట్టిని ఇస్రో శాస్త్రవేత్తలు ఉపయోగించారు. 2012 నుంచీ ఇక్కడి మట్టితో ప్రయోగాలు

చెన్నై: భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. జాబిల్లిపై తన అసలు పనికి ఇప్పుడే శ్రీకారం చుట్టింది. విక్రమ్ ల్యాండర్ మాడ్యుల్ నుంచి ఇదివరకే బయటికి వచ్చి చంద్రుడి ఉపరితలంపై అడుగు పెట్టిన ప్రజ్ఞాన్ రోవర్.. తన….

మహాత్మాగాంధీ విగ్రహం ధ్వంసం కేసులో నిందితులను అరెస్టు

బెంగళూరు/శివమొగ్గ: ఓ పట్టణంలో ఇటీవల జరిగిన మహాత్మాగాంధీ విగ్రహం ధ్వంసం కేసులో నిందితులను అరెస్టు చేయడంలో పోలీసులు శక్తి వంచన లేకుండా పని చేశారని కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ జీకే. మిథున్‌ కుమార్‌ తెలిపారు. శివమొగ్గలో ఏర్పాటు చేసిన….

బూటకపు కాల్ చేసినందుకు ఒక వ్యక్తిని అరెస్టు

విమానంలో బాంబు ఉందంటూ ఓ బాలుడు ఫోన్ చేయడంతో ఎయిర్ పోర్టు సిబ్బంది అప్రమత్తమయ్యాడు. వెంటనే బాంబు స్క్వాడ్ తో తనిఖీ చేయించారు. అయితే ఎలాంఇ బాంబు లేదని నిర్ధారించారు. దీంతో అందురు ఊపిరి పీల్చుకున్నాడు. ఆకతాయిగా బాలుడు ఫోన్ చేసినట్లు….

హైదరాబాద్‌లో ప్లంబర్‌గా పనిచేస్తున్న విక్రంభాయ్ తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి వాటిలోకి చొరబడేందుకు పథకం

ఎట్టకేలకు ఓ చడ్డీగ్యాంగ్ ముఠా సభ్యుడు పోలీసులకు చిక్కాడు. హఫీజ్‌పేట, అమీన్‌పూర్‌లోని ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న చడ్డీ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి నాలుగు లక్షల రూపాయల విలువైన బంగారాన్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు…..

గద్దర్ రచనలు ప్రజలకు ఎంతో స్ఫూర్తి: ప్రధాని మోడీ, విమలకు లేఖ

హైదరాబాద్: ప్రజా కవి గద్దర్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కన్నుమూసిన ప్రజా గాయకుడు గద్దర్ పాటలు బడుగుల జీవితం, సమస్యలను ప్రతిబింబిస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ మేరకు గద్దర్ సతీమణి….

అదిరిపోయే డిజైన్ తో కియా EV5

ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లో తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్. ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో ఎంతోకాలం నుంచి ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఎలక్ట్రిక్ కారును అధికారికంగా ఆవిష్కరించింది. చైనాలో జరిగిన చెంగ్డూ….

ఎన్నికల బరిలో హైదరాబాదీ “నాటు” రాహుల్ సిప్లిగంజ్..!

హైదరాబాద్ : బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ అధ్యక్ష్యా అనేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. టీవీ సినీ రంగంలో సక్సెస్ అయిన రాహుల్ ఇక పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. డైరెక్ట్‌గా ఎలక్షన్ ఫైట్‌లోకి దిగుతున్నారు. తన యాస భాషతో పక్క హైదరాబాదీ పాతబస్తీ వాసిగా….