ముస్లిం విద్యార్థిని హిందూ స్టూడెంట్స్తో చెంపదెబ్బలు కొట్టించిన టీచర్..!!
లక్నో: ఉత్తర ప్రదేశ్లో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. ఓ ఉపాధ్యాయురాలు అమానవీయంగా ప్రవర్తించారు. విద్యార్థులకు మంచి చెడును నేర్పించాల్సిన టీచర్.. వారి మధ్య మతం ప్రస్తావనను తీసుకొచ్చారు. ఒక మతం మీద విధ్వేషాన్ని ప్రదర్శించేలా వ్యవహరించారు. ఈ ఘటనతో ఆమెపై….










