Category: National

సినీ నటి జయప్రదకు ఆరు నెలలు జైలు శిక్ష. ఆమె చేసిన నేరం ఏంటంటే?

సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆమెకు ఏకంగా ఆరు నెలల జైలు శిక్షను విధిస్తూ తీర్పు వెలువరించింది.జయప్రదతో పాటు నేరానికి పాల్పడిన మరో ముగ్గురు వ్యక్తులకు జైలు శిక్ష ఖరారు చేసింది. తమ వద్ద….

AP

400 నుంచి 40 కి వచ్చారు.. పదే పదే రాహుల్ ను ఎందుకు ప్రయోగిస్తారు?

భారతీయ జనతా పార్టీపై కాంగ్రెస్ పార్టీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో లోక్ సభ లో వాడి వేడి చర్చ జరిగింది. ఈ క్రమంలో అంతకుముందు రాహుల్ గాంధీ తనను దృతరాష్ట్రుడితో పోల్చడం పట్ల నరేంద్ర మోడీ….

బియ్యం ఎగుమతుల నిషేధం విషయంలో మోడీ ప్లాన్ వర్కవుట్ అయ్యిందా?

ఆమధ్య బియ్యం ఎగుమతులపై కేంద్రం నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. చెప్పినట్టుగానే బియ్యం ఎగుమతులు నిలిచిపోవడంతో అమెరికా నుంచి మొదలుపెడితే ఆఫ్రికా వరకు అన్ని దేశాల్లో ఆర్తనాదాలు మొదలయ్యాయి. బియ్యం నిషేధంపై మీడియా సోషల్….

కేంద్ర దళాలను ఆదుకున్న చిరంజీవి.. ఆలస్యంగా వెలుగులోకి

సేవా కార్యక్రమాలు చేయడం లో మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు ముందు ఉంటాడు. తాను ముందుండి ఫ్యాన్స్ ని నడిపిస్తూ పది మందికి ఆదర్శంగా నిలుస్తున్న చిరంజీవి గురించి తాజాగా ఒక విషయం బయటకు వచ్చింది. దేశం మొత్తం కూడా చేతులెత్తి మొక్కే….

AP

కళ్లనే మోసం చేసే 3డి పెయింటింగ్‌

కళ్లనే మోసం చేసే 3డి పెయింటింగ్‌తో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఆర్టిస్ట్‌ కొత్త రికార్డు సృష్టించాడు. 3డి ఇల్యూజన్‌ పెయింటింగ్స్‌ని రూపొందించి వరల్డ్‌ గ్రేటెస్ట్‌ రికార్డ్‌ బుక్‌ గుర్తింపును సాధించాడు. పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాకు చెందిన పెయింటర్‌ సౌమిత్ర మొండల్‌….

AP

మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన ఆరోపణలు

మణిపూర్ లో జరుగుతున్న హింస, పుల్వామా దాడి జరిగినప్పుడు జమ్ము కాశ్మీర్ మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన ఆరోపణలు, సరిహద్దుల్లో పెరుగుతున్న చైనా దురాఘతాలను నిరసిస్తూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు అవిశ్వాస….

ఘోర పడవ ప్రమాదం.. 17 మంది రోహింగ్యా శరణార్థులు మృతి

మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రం నుంచి పారిపోతున్న రోహింగ్యా శరణార్థులను తీసుకెళ్తున్న పడవ ఈ వారం సముద్రంలో మునిగిపోవడం వల్ల దాదాపు 17 మంది మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారని మునిగిపోయారని అధికారులు గురువారం తెలిపారు. ప్రతి సంవత్సరం వేలాది మంది రోహింగ్యాలు తమ….

గూగుల్ గుత్తాధిపత్యానికి ఇండియా బ్రేక్.. సొంత బ్రౌజర్‌ తేనున్న మోదీ సర్కార్

ఇంటర్నెట్‌ లో ఏదైనా సెర్చ్ చేయడానికి ఎక్కువ మంది వినియోగించే బ్రౌజర్ గూగుల్ కు చెందిన క్రోమ్. మొజిల్లా ఫైర్‌ ఫాక్స్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, ఒపెరా వంటి బ్రౌజర్లు పోటీపడుతున్నా.. గూగుల్ మాత్రం తన స్థానం కాపాడుకుంటూ వస్తోంది. ఇప్పుడు దానికి….

డిస్నీ+ హాట్‌స్టార్‌కు కోటికి పైగా సబ్‌స్క్రైబర్లు గుడ్‌బై.

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ+ హాట్‌స్టార్‌ (Disney+ Hotstar) పెద్ద ఎత్తున సబ్‌స్క్రైబర్లను (Subscribers) కోల్పోయింది. మూడో త్రైమాసికంలో కోటి 25 లక్షల చందాదారులు దీనిని వీడారు. కొద్ది రోజుల క్రితం పాస్‌వర్డ్‌ షేరింగ్‌పై పరిమితులు తీసుకురానున్నట్లు ఈ ఓటీటీ దిగ్గజంపై….

ఆమె ట్రాప్‌లో పడితే అంతే సంగతులు!

ఫేక్ ఐడెంటిటీల సాయంతో ఆన్‌లైన్‌లో పలువురు మహిళలను మోసం చేస్తున్న ఉదంతాలు తరచూ వెలుగు చూస్తున్నాయి. మహిళలే స్వయంగా ఇటువంటి మోసాలకు దిగడం విశేషం. వారు ఫేక్‌ ఐడెంటిటీల సాయంతో కొంతమంది మహిళలకు ఫోన్‌ చేసి.. మీకు ఖరీదైన బహుమతులు వచ్చాయని,….