Category: National

గద్దర్ రచనలు ప్రజలకు ఎంతో స్ఫూర్తి: ప్రధాని మోడీ, విమలకు లేఖ

హైదరాబాద్: ప్రజా కవి గద్దర్ మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కన్నుమూసిన ప్రజా గాయకుడు గద్దర్ పాటలు బడుగుల జీవితం, సమస్యలను ప్రతిబింబిస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ మేరకు గద్దర్ సతీమణి….

అదిరిపోయే డిజైన్ తో కియా EV5

ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లో తన ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ కియా మోటార్స్. ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో ఎంతోకాలం నుంచి ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఎలక్ట్రిక్ కారును అధికారికంగా ఆవిష్కరించింది. చైనాలో జరిగిన చెంగ్డూ….

ఎన్నికల బరిలో హైదరాబాదీ “నాటు” రాహుల్ సిప్లిగంజ్..!

హైదరాబాద్ : బిగ్‌బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ అధ్యక్ష్యా అనేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. టీవీ సినీ రంగంలో సక్సెస్ అయిన రాహుల్ ఇక పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమయ్యారు. డైరెక్ట్‌గా ఎలక్షన్ ఫైట్‌లోకి దిగుతున్నారు. తన యాస భాషతో పక్క హైదరాబాదీ పాతబస్తీ వాసిగా….

చంద్రయాన్-3, చంద్రయాన్-2 మధ్య తేడాలివే..!

చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ ల్యాండింగ్ కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది. కాగా 2019లో చంద్రయాన్-2 మిషన్ లో భాగంగా పంపిన ఆర్బిటర్ తో విక్రమ్ ల్యాండర్ అనుసంధానం చేశారు. దీంతో ల్యాండర్‌ మాడ్యుల్‌ను సంప్రదించేందుకు బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్‌,….

AP

APNGGOగా పేరు మార్చుకుంటున్న ఏపీఎన్జీవో అసోసియేషన్..

ఏపీలో లక్షలాది ఉద్యోగులు సభ్యులుగా కలిగిన ఏపీ ఎన్జీవో సంఘం ఇక పేరు మార్చుకోనుంది. విజయవాడలో జరుగుతున్న ఎన్జీవోల మహాసభల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తొలిరోజు పేరు మార్పుకు సంబంధించి తీసుకున్న నిర్ణయంపై రెండోరోజు అయిన ఇవాళ తీర్మానం చేయబోతున్నారు…..

సుదీర్ఘ విరామమే కొంప ముంచింది.. లూనా25 విఫలమవడంపై యూరీ బోరిసోవ్ స్పందన..

ఆగస్టు 21న లూనా-25 స్పేస్‌క్రాఫ్ట్ దాని ఇంజిన్‌లు సరిగ్గా షట్ డౌన్ చేయడంలో విఫలమవడంతో చంద్రుడిపై కూలిపోయిన విషయం తెలిసిందే. అయితే దీనిపై రోస్కోస్మోస్ డైరెక్టర్ జనరల్ యూరీ బోరిసోవ్ స్పందించారు. ఈ దుర్ఘటనకు దేశం దశాబ్దాలపాటు చంద్రుని అన్వేషణలో విరామమే….

విమానంలో ఇద్దరు యువతులో వ్యాపారి ?, ఎయిర్ పోర్టులో అదిరిపోయే వెల్ కమ్ !

బెంగళూరు: విమానంలో ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లతో అసభ్యంగా ప్రవర్తించి లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలపై బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు ఒక విదేశీ పౌరుడిని అరెస్టు చేశారు. మాల్దీవులకు చెందిన అక్రమ్ మహ్మద్ (51)ను అరెస్టు చేశామని బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం….

జాగ్రత్త.. జనాన్ని మోసం చేస్తోన్న ఈ ఆరు ఫేక్ పాస్ పోర్ట్ వెబ్ సైట్లు

ఫేక్‌ పాస్‌ పోర్ట్‌ వెబ్‌సైట్లపై కేంద్రం హెచ్చరిక జారీ చేసింది. ఆయా వెబ్‌ సైట్లను నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించింది. ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ఫామ్స్, అపాయింట్‌ మెంట్‌ షెడ్యూలింగ్‌కు సంబంధించిన సేవలు అందిస్తామంటూ కొన్ని వెబ్‌సైట్లు, యాప్స్‌ జనాన్ని మోసం చేస్తున్నాయని….

బ్రిటిష్‌ రాజప్రసాదం కంటే నాలుగు రెట్లు ఉండే మన లక్ష్మీ విలాస్‌ ప్యాలెస్‌.. విశేషాలు తెలుసా?

అనేక అద్భుతమైన భవనాలకు నిలయం మన భారతదేశం. ఎంతో ఖరీదైన విలాసవంతమైన యాంటిలియా భవనం ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్‌ అంబానీకి చెందినది. ఇది ప్రపంచంలోనే రెండవ అత్యంత ఖరీదైన ఇల్లుగా ప్రసిద్ధి. అయితే యాంటిలియాను మించి భారతదేశంలో అతిపెద్ద ప్రైవేట్‌ నివాసం….

పాక్‌-చైనా బార్డర్‌ లోనే మోడీ షురూ.. తొలి హైడ్రోజన్‌ బస్సుకు నాంది

దేశీయంగా తయారైన తొలి హైడ్రోజన్‌ ఇంధన బస్సు రోడ్డు ఎక్కబోతోంది. కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్‌లో వాణిజ్య రవాణా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శత్రు దేశాలైన పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లోనే దీనికి మోదీ నాంది పలకబోతున్నారు. దీంతో ఆ రెండు దేశాలతోపాటు ప్రపంచ….