Category: National

కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్‌లో మొదలైన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్..!

కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ఆరంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. గడువు దాటిన తరువాత కూడా క్యూలైన్‌లో వేచివున్న వారికి ఓటు వేసే అవకాశం….

జమ్మూకశ్మీర్ లో ఎల్లుండే తొలి దశ ఎన్నికలు-భద్రతే పెను సవాల్ ..!

జమ్మూ కాశ్మీర్ లో పదేళ్ల తర్వాత తొలిసారి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. బుధవారం రాష్ట్రంలోని 24 సీట్లకు జరుగుతున్న ఈ ఎన్నికల కోసం భారీ ఎత్తున భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత రాష్ట్రంలో మారిన పరిస్ధితుల….

ఈ టర్మ్‌లోనే ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’..!

ఒకే దేశం. ఒకే ఎన్నిక (జమిలి ఎన్నికల) అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ అన్న తన ఎన్నికల హామీని ముందుకు తీసుకువెళ్లేందుకు ఎన్డీఏ సర్కార్ సిద్ధమవుతోంది. ప్రస్తుత ఎన్డీఏ పాలనలోనే జమిలి ఎన్నికల నిర్వహణ….

మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ఈసారి ఎంతంటే..?

వినియోగదారులకు బిగ్ షాక్. చమురు సంస్థలు గ్యాస్ ధరలు మళ్లీ పెంచాయి. సెప్టెంబర్ ఒకటో తేది వచ్చిన నేపథ్యంలో చమురు సంస్థలు గ్యాస్ ధరలపై అప్డేట్ ప్రకటించాయి.   19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్‌పై రూ.39 పెంచుతున్నట్లు ప్రకటించాయి…..

త్వరలో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌..!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం అమలు చేయనున్న యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్‌.. దేశంలో విప్లవాత్మక మార్పులకు కేంద్ర బిందువు కానుంది. ఆర్థిక పటిష్టతకు బలమైన పునాది వేయడం ఖాయంగా కనిపిస్తోంది. అటు రాష్ట్రాలు, ఇటు ప్రజలకు……

ఓటుకు నోటు కేసు, పిటిషన్ డిస్మిస్..!

ఓటుకు నోటు కేసు ట్రయల్ బదిలీ చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. ఈ కేసు విచారణ తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్‌కు బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ నేత జగదీశ్వర్ రెడ్డి పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన….

కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు.. దేశవ్యాప్తంగా 12 స్మార్ట్ సిటీస్..

తెలుగు రాష్ట్రాలతోపాటు పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా మొత్తం 12 గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీస్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీస్ లో తెలంగాణకు-1, ఆంధ్రాకు -2 కేటాయించినట్లు కేంద్రం స్పష్టం….

కోల్‌కతా హత్యాచారం నిందితుడు సంజయ్ రాయ్ లైడిక్టెటర్ టెస్టులో సంచలన విషయాలు..

కోల్ కతా మహిళా డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడైన సంజయ్ రాయ్ పై ఆదివారం పాలీగ్రాఫ్ టెస్టు(నిజ నిర్ధారణ పరీక్ష) నిర్వహించారు. ఈ టెస్టులో ఆశ్చర్యకర విషయాలు తెలిశాయని సిబిఐ అధికారులు తెలిపారు. కోర్టులో హాజరుపరిచినపుడు నిందితుడు సంజయ్ రాయ్ తను….

ఫీవర్, కోల్డ్‌కి వినియోగించే 156 కాంబినేషన్ డ్రగ్స్‌పై భారత్ నిషేధం..

భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జ్వరం, నొప్పి, జలుబు, అలెర్జీలకు చికిత్స చేయడానికి ఉపయోగించే 156 ఫిక్స్‌డ్-డోస్ కాంబినేషన్ (FDC) మందులను.. ‘మానవులకు ప్రమాదం కలిగించే అవకాశం ఉంది’ అని పేర్కొంటూ కేంద్రం నిషేధించింది. ఎఫ్‌డీసీ ఔషధాలు అంటే….

కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసు.. మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌పై పాలీగాఫ్ టెస్ట్

కోల్‌కతా మహిళా డాక్టర్ హత్యాచారం కేసు విచారణలో గురువారం ఆర్ జి కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ సందీప్ ఝోష్ పై పాలీగ్రాఫ్ టెస్ట్ చేసేందుకు సిబిఐ అధికారులకు స్పెషల్ కోర్టు అనుమతులిచ్చింది. ఈ కేసులో కాలేజీ ప్రిన్స్‌పాల్‌ తో పాటు….