Category: National

‘నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త’.. ఉద్యోగశిక్షణతోపాటు ప్రతినెల రూ.5000 ఆర్థికసాయం..

కేంద్ర ప్రభుత్వం దేశంలోని నిరుద్యోగులకు శుభవార్త తెలిపింది. దేశంలో ఆర్థికంగా వెనుకబడిన నిరుద్యోగుల కోసం కొత్త పథకం ప్రారంభించింది. పిఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ (PM Internship Scheme) పేరుతో ప్రతినెలా నిరుద్యోగులకు రూ.5000 ఆర్థిక సాయం అందించనుంది. కార్పొరేట్ అఫైర్స్ మంత్రిత్వశాఖ….

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓటుహక్కు వినియోగించుకున్న వాల్మీకి ప్రజలు..

జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి నేడు జరుగుతున్న మూడో విడత ఎన్నికల పోలింగ్ సజావుగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో వాల్మీకి సామాజికవర్గానికి చెందిన ప్రజలు తొలిసారి తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఈ విడతలో 40 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఓటు హక్కు….

భగ్గుమంటున్న జమ్మూ కాశ్మీర్..! కారణం అదేనా..?

అసెంబ్లీ ఎన్నికల వేళ- కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా మృతికి నిరసనగా కాశ్మీరీయులు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలకు దిగారు. భారీ ర్యాలీలను నిర్వహించారు. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు…..

జమ్ము కశ్మీర్ ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు: ప్రధాని మోదీ..

జమ్ము కశ్మీర్ ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. ఇక్కడ అక్టోబర్ 1న తుది విడత పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో జమ్ములో జరిగిన ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ… మొదటి రెండు విడతల అనంతరం పోలింగ్ సరళిని….

నాణ్యత పరీక్షలో 53 ఔషధాలు ఫెయిల్… జాబితాలో పారాసిటమాల్..

భారత ఔషధ నియంత్రణ సంస్థ సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో) పరిశీలనలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. నాణ్యత పరీక్షలో ఏకంగా 53 ఔషధాలు విఫలమయ్యాయి. ఈ జాబితాలో పారాసిటమాల్‌తో పాటు కాల్షియం, విటమిన్ డీ3 సప్లిమెంట్లు, యాంటీ-డయాబెటిస్ మాత్రలు,….

జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతోన్న రెండో విడత ఎన్నికల పోలింగ్..

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. పీర్ పంజాల్ పర్వత శ్రేణికి ఇరు వైపులా ఉన్న శ్రీనగర్, బడ్ గామ్, రాజౌరీ, ఫూంఛ్, గండేర్‌బల్,….

దేశవ్యాప్తంగా మధ్యంతర ఎన్నికలు..?

దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికల నిర్వహణ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ తాజాగా ఆమోద ముద్ర వేసింది. అదే సమయంలో తమ హయాంలోనే జమిలి ఎన్నికలు నిర్వహించి తీరుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చిచెప్పేశారు. దీంతో వచ్చే ఐదేళ్లలోపే మధ్యంతర ఎన్నికలు తప్పవని….

తిరుమల లడ్డు వ్యవహారం.. జగన్‌పై కేంద్ర మంత్రుల సంచలన వ్యాఖ్యలు..

తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ నేరథ్యంలో పార్టీల నేతలు, ప్రజాసంఘాలు స్పందిస్తున్నారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై కేంద్రమంత్రులు వరసగా స్పందిస్తున్నారు.  ….

కోల్‌క‌తా వైద్య విద్యార్థుల ఆందోళ‌న విర‌మ‌ణ‌.. కీల‌క ప్ర‌క‌ట‌న‌..!

కోల్‌క‌తా ట్రైనీ వైద్యురాలిపై హ‌త్యాచార ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు జ‌రిగాయి. కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ సీబీఐ ఈ కేసును ద‌ర్యాప్తు చేస్తోంది. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించి బాధితురాలికి న్యాయం చేయాల‌ని డిమాండ్….

జమ్మూకశ్మీర్ తొలి విడత పోలింగ్ వివరాలు..

జమ్మూకశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, బుధవారం తొలి దశ పోలింగ్ జరిగింది. తొలి దశలో 24 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 59 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల ముఖ్య కమిషనర్ పీకే పోలె తెలిపారు…..