Category: National

శివాజీ పుట్టిన గడ్డ మీది నుంచి చెబుతున్నా… ఆర్టికల్ 370ని పునరుద్ధరించే ప్రసక్తి లేదు: అమిత్ షా

జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించే ఆర్టికల్ 370ని పునరుద్ధరించే ప్రసక్తి లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. ఆర్టికల్ 370 అంశంపై జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో ఈరోజు అధికార ఎన్సీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య తోపులాట….

మరణశిక్షపై ప్రశ్న… ‘ఏఐ’ లాయర్ సమాధానంతో ఆశ్చర్యపోయిన సీజేఐ..

మరణశిక్షపై తాను అడిగిన ప్రశ్నకు ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) లాయర్ ఇచ్చిన సమాధానంతో సీజేఐ చంద్రచూడ్ ఆశ్చర్యపోయారు. ఈరోజు ఢిల్లీలో నేష‌న‌ల్ జ్యుడిషియ‌ల్ మ్యూజియంను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి ‘ఏఐ’ లాయర్‌కు సీజేఐ ఓ ప్రశ్నను సంధించారు.   భారత్‌లో….

కేంద్రం సరికొత్త పథకం- బెనిఫిట్స్, అర్హతలు ఇవే..!

ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి శుభవార్తను వినిపించింది. ఆర్థిక అడ్డంకులను తొలగించడానికి ఉద్దేశించిన ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది…..

పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు..

పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ వచ్చింది. నవంబర్ 25న సమావేశాలు ప్రారంభమవుతాయని, డిసెంబర్ 20 వరకు కొనసాగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ఇవాళ (మంగళవారం) ఎక్స్ వేదికగా ప్రకటించారు. ‘‘ కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు పార్లమెంటు….

ఆగ్రాలో కుప్పకూలిన మిగ్-29 యుద్ధ విమానం..

ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా సమీపంలో మిగ్-29 జెట్ ఫైటర్ విమానం కూలిపోయింది. ఈ మేరకు అధికారులను ఉటంకిస్తూ ఏఎన్ఐ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ మిగ్-29 విమానం పంజాబ్‌లోని అదంపూర్ నుంచి ఆగ్రాకు వెళుతోంది. అయితే ఆగ్రా సమీపంలో ఈ విమానం….

సముద్రయాన్ లో వినూత్న ఆవిష్కరణ మత్స్య 6000.. పాతాళలోకాలను అన్వేషించనున్న భారత్..

భారతదేశం గగనతలంపైనే కాదు పాతాళ లోకంలోనూ అడుగు పెట్టేందుకు చకచక అడుగులు వేస్తుంది. అంతరిక్ష తలంలో విభిన్న అన్వేషణలకు శ్రీకారం చుట్టిన భారత్ ఇప్పుడు సముద్రగర్భంలోనూ అన్వేషణలకు శ్రీకారం చుట్టింది. సముద్రయాన్ ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకు వెళుతుంది. దాదాపు 12….

రైలు టికెట్ల బుకింగ్‌కు కొత్త రూల్..

రైల్వే టికెట్ల బుకింగ్‌లో కీలకమైన మార్పు చోటుచేసుకుంది. ముందస్తు రిజర్వేషన్ వ్యవధి (ARP) 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గింది. ఈ కొత్త నిబంధన ఇవాళ్టి (నవంబర్ 1) నుంచే అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ప్రయాణీకులకు అవగాహన కల్పిస్తూ….

ఏఐ సాయంతో ఉగ్రవాదులు హతం..!

జమ్ము కశ్మీర్ లోని అఖ్నూర్ ప్రాంతంలో సోమవారం అక్టోబర్ 28, 2024న జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యం ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చింది. అయితే ఈ ఎన్‌కౌంటర్ చేయడానికి ఇండియర్ ఆర్మీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకుందని మంగళవారం విడుదల చేసిన ఎన్‌కౌంటర్….

2035 నాటికి భారత్ కు ఓ స్పేస్ స్టేషన్..

ఐఎస్ఎస్… ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్… దీంట్లో అమెరికా, రష్యా, ఐరోపా అంతరిక్ష సంస్థ, జపాన్, కెనడా అంతరిక్ష సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. ఇక, టియాంగాంగ్ పేరిట చైనాకు కూడా సొంత అంతరిక్ష కేంద్రం ఉంది. అంతరిక్ష రంగంలో ఎవరికీ సాధ్యం కాని….

భారత్-చైనా సరిహద్దుపై కీలక ఒప్పందం..!

LAC వెంబడి సరిహద్దు పెట్రోలింగ్‌పై భారత్-చైనా ఒప్పందం కుదుర్చుకోవడంపై విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పందించారు. జైశంకర్ మాట్లాడుతూ..పెట్రోలింగ్‌పై మేము ఒక ఒప్పందానికి వచ్చాము. దానితో మేము 2020 లో పరిస్థితిని తిరిగి సాధించామని ఆయన తెలిపారు. చైనాతో సరిహద్దు….