Category: National

పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు..

పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ వచ్చింది. నవంబర్ 25న సమావేశాలు ప్రారంభమవుతాయని, డిసెంబర్ 20 వరకు కొనసాగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ఇవాళ (మంగళవారం) ఎక్స్ వేదికగా ప్రకటించారు. ‘‘ కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు పార్లమెంటు….

ఆగ్రాలో కుప్పకూలిన మిగ్-29 యుద్ధ విమానం..

ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా సమీపంలో మిగ్-29 జెట్ ఫైటర్ విమానం కూలిపోయింది. ఈ మేరకు అధికారులను ఉటంకిస్తూ ఏఎన్ఐ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ మిగ్-29 విమానం పంజాబ్‌లోని అదంపూర్ నుంచి ఆగ్రాకు వెళుతోంది. అయితే ఆగ్రా సమీపంలో ఈ విమానం….

సముద్రయాన్ లో వినూత్న ఆవిష్కరణ మత్స్య 6000.. పాతాళలోకాలను అన్వేషించనున్న భారత్..

భారతదేశం గగనతలంపైనే కాదు పాతాళ లోకంలోనూ అడుగు పెట్టేందుకు చకచక అడుగులు వేస్తుంది. అంతరిక్ష తలంలో విభిన్న అన్వేషణలకు శ్రీకారం చుట్టిన భారత్ ఇప్పుడు సముద్రగర్భంలోనూ అన్వేషణలకు శ్రీకారం చుట్టింది. సముద్రయాన్ ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకు వెళుతుంది. దాదాపు 12….

రైలు టికెట్ల బుకింగ్‌కు కొత్త రూల్..

రైల్వే టికెట్ల బుకింగ్‌లో కీలకమైన మార్పు చోటుచేసుకుంది. ముందస్తు రిజర్వేషన్ వ్యవధి (ARP) 120 రోజుల నుంచి 60 రోజులకు తగ్గింది. ఈ కొత్త నిబంధన ఇవాళ్టి (నవంబర్ 1) నుంచే అమల్లోకి వచ్చింది. ఈ మేరకు ప్రయాణీకులకు అవగాహన కల్పిస్తూ….

ఏఐ సాయంతో ఉగ్రవాదులు హతం..!

జమ్ము కశ్మీర్ లోని అఖ్నూర్ ప్రాంతంలో సోమవారం అక్టోబర్ 28, 2024న జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత సైన్యం ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చింది. అయితే ఈ ఎన్‌కౌంటర్ చేయడానికి ఇండియర్ ఆర్మీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకుందని మంగళవారం విడుదల చేసిన ఎన్‌కౌంటర్….

2035 నాటికి భారత్ కు ఓ స్పేస్ స్టేషన్..

ఐఎస్ఎస్… ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్… దీంట్లో అమెరికా, రష్యా, ఐరోపా అంతరిక్ష సంస్థ, జపాన్, కెనడా అంతరిక్ష సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. ఇక, టియాంగాంగ్ పేరిట చైనాకు కూడా సొంత అంతరిక్ష కేంద్రం ఉంది. అంతరిక్ష రంగంలో ఎవరికీ సాధ్యం కాని….

భారత్-చైనా సరిహద్దుపై కీలక ఒప్పందం..!

LAC వెంబడి సరిహద్దు పెట్రోలింగ్‌పై భారత్-చైనా ఒప్పందం కుదుర్చుకోవడంపై విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పందించారు. జైశంకర్ మాట్లాడుతూ..పెట్రోలింగ్‌పై మేము ఒక ఒప్పందానికి వచ్చాము. దానితో మేము 2020 లో పరిస్థితిని తిరిగి సాధించామని ఆయన తెలిపారు. చైనాతో సరిహద్దు….

బీజేపీ ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది..!

దేశంలో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీలకు ముహూర్తం కుదిరింది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఇటీవలే విడుదల చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్.   288 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్రలో నవంబర్ 20వ….

2027లోనే జమిలీ ఎన్నికలు..కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..?

భారతదేశం మొత్తం ఒకేసారి 2027 ఫిబ్రవరిలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు (జమిలీ) నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.జమిలీ ఎన్నికలకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేశారు.కమిటీ కూడా పూర్తి స్థాయిలో పరిశీలన జరిపి….

బాల్య వివాహాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

బాల్య వివాహాల నిరోధక చట్టం అమలుకు వ్యక్తిగత చట్టాలు అడ్డంకి కారాదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. వ్యక్తిగత చట్టాలతో ఎలాంటి సంబంధం లేకుండా బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని అమలు చేయాలని సూచించింది. బాల్యంలో వివాహం చేస్తే, జీవిత….