Author: YES9 TV

తెలంగాణలో ఎన్నికల సమరానికి సర్వం సిద్దం

తెలంగాణలో ఎన్నికల సమరానికి సర్వం సిద్దం అవుతోంది. ఎన్నికల సంఘం ఏ క్షణమైనా షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం టీం హైదరాబాద్ లో ఎన్నికల నిర్వహణ పైన మూడు రోజుల కసరత్తు పూర్తి చేసింది…..

ఎన్డీఏతో బంధంపై పవన్ ఏం చెప్పారు – అర్దం అవుతోందా..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ పవన్ టీడీపీతో పొత్తు ప్రకటించారు. పెడన సభలో ఎన్నో ఇబ్బందులు ఉన్న ఎన్డీఏ నుంచి బయటకు వచ్చినట్లు చెప్పుకొచ్చారు. టీడీపీకి జనసేన కలిస్తేనే జగన్ ను ఓడించగలుతామని చెప్పారు…..

చంద్రబాబు బెయిల్ పై ఉత్కంఠ – నేడే కీలకం..!?

టీడీపీ అధినేత చంద్రబాబు కేసుల్లో ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉంది. చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటీషన్ల పైన ఏసీబీ కోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగుతున్నాయి. నేడు జరిగే విచారణ కీలకం కానుంది. ఇప్పటికే మూడో సారి….

AP

అమిత్ షా తో సీఎం జగన్ కీలక భేటీ – ఇక ముందుకే..!?

ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. తొలిరోజు కేంద్ర మంత్రులతో సమావేశమైన సీఎం జగన్ ఈ రోజు హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరగనున్న వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల సదస్సులో పాల్గొననున్నారు. ఈ రాత్రికి అమిత్ షా తో….

అణు పరీక్షలకు రష్యా సంకేతాలు-ఉక్రెయిన్ తో పోరు క్లైమాక్స్ వేళ పుతిన్ హెచ్చరికలు..

ఉక్రెయిన్ తో పోరు మొదలుపెట్టి ఏడాది దాటిపోయినా ఇంకా ఫలితం తేలకపోవడంతో రష్యాపై ముప్పేట విమర్శలు పెరుగుతున్నాయి. దీంతోపాటే రష్యాలోనూ అసంతృప్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నిన్న ఉక్రెయిన్ నగరం ఖార్కివ్ పై ఒక్కసారిగా రష్యా వైమానిక దాడులతో విరుచుకుపడింది. దీంతో….

AP

తెలంగాణ ఎన్నికలపై ఈసీ ప్రెస్ మీట్-ఓట్ల తొలగింపుపై వివరణ-ఓటర్లు 3.17 కోట్లు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్ల పరిశీలన కోసం హైదరాబాద్ వచ్చిన కేంద్ర ఎన్నికల కమిషనర్లు మూడు రోజుల పాటు వివిధ ప్రాంతాల్లో పర్యటించారు. స్ధానికంగా అధికారులు, రాజకీయ పార్టీలతో సమావేశమయ్యారు. ఈసారి ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై అధికారులకు పలు సూచనలు….

రైతు నోట్లో బూటుకాలు పెట్టిన ఎస్ఐ ఏం చేశాడంటే, ధైర్యంగా వెళ్లిన అన్నదాత భార్యకు !

బెంగళూరు/హుబ్బళి: కర్ణాటకలోని (Karnataka) రాయచూరు జిల్లా మస్కీ పట్టణంలో ట్రాక్టర్ నడుపుతూ రైతుపై సబ్ ఇన్స్ పెక్టర్ (SI) మణికంఠ దాడికి పాల్పడ్డాడు. రైతు నోట్లో బూటు కాలు పెట్టి దాడి చేసి క్షమించరాని నేరం చేశాడని, తప్పు చేసిన ఎస్‌ఐని….

టార్గెట్ తెలంగాణా; టీ బీజేపీ ముఖ్యనేతలతో కిషన్ రెడ్డి కీలక సమావేశం!!

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. ఇప్పటికే బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలోకి వెళుతూ, అనేక అభివృద్ధి కార్యక్రమాలతో, సభలు సమావేశాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు….

హీరో విశాల్ ఆరోపణలపై రంగంలోకి సీబీఐ-సెన్సార్ బోర్డులో ముగ్గురిపై కేసు నమోదు…

తమిళ హీరో విశాల్ నటించిన మార్క్ ఆంటోనీ చిత్రం హిందీ వెర్షన్ కు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు సభ్యులు రూ.7 లక్షలు లంచం అడిగారన్న ఆరోపణలపై సీబీఐ రంగంలోకి దిగింది. సెన్సార్ బోర్డులో ముగ్గురిపై కేసు నమోదు చేసింది…..

పవన్ ది సూపర్ డూపర్ ప్లాప్ షో – మంత్రి జోగి రమేష్..!!

చంద్రబాబు జైల్లో ఉంటే టీడీపీ నాయకులు పవన్ కల్యాణ్‌ సభ దగ్గర పడిగాపులు పడుతున్నారని మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేసారు. పవన్‌ కల్యాణ్‌ వారాహి యాత్ర పెడనలో అట్టర్ ఫ్లాప్ షోలా మిగిలిపోయిందని పేర్కొన్నారు. పవన్ సభకు రెండు వేల….