ఏపీలో దసరాకు ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఆర్టీసీ ఇవాళ రెండు శుభవార్తలు
ఏపీలో దసరాకు ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఆర్టీసీ ఇవాళ రెండు శుభవార్తలు చెప్పింది. దసరా పండుగ సందర్భంగా రద్దీని ఎదుర్కొనేందుకు ఎప్పటిలాగే అదనపు బస్సులు ప్రకటించిన ఆర్టీసీ.. ఇందులో రెండు ఆఫర్లను అందిస్తోంది. వీటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రయాణికులను కోరుతోంది. అసలే….










