Author: Editor

AP

నీటి కరువుపై ఆలూరులో ‘బిందెల’ పోరు: ఎం.కొట్టాల గ్రామస్థుల ఆందోళనతో వాహనాల నిలిపివేత

కర్నూలు జిల్లా… ఆలూరు మండలం ఎం కొట్టాల గ్రామంలో నీటి సమస్య … త్రాగునీటి కోసం చెక్ పోస్ట్ నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు కాళీ బిందెలతో ర్యాలీ చేసిన మహిళలు…. నెల రోజులు గడుస్తున్నా చుక్క నీళ్లు లేవు అంటూ….

AP

జర్నలిస్టులు ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి: అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్

అనంతపురం జిల్లా, కలెక్టరేట్. *జర్నలిస్టులు ఆరోగ్యం పై శ్రద్ధ చూపండి* *మరణించిన జర్నలిస్టులు కాలువ రమణ ఆంధ్రజ్యోతి రవికుమార్ కుటుంబాలకు సహాయం చేస్తాం* *వర్కింగ్ జర్నలిస్టులకు కంటి అద్దాలు పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ రవికాంత్ రమణ మచ్చా….

AP

మహిళా భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట: రాయదుర్గం అవగాహన సదస్సులో ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు

అనంతపురం జిల్లా, రాయదుర్గం. మహిళా భద్రతకు కూటమి ప్రభుత్వం పెద్దపీట. రాష్ట్రంలో మహిళలు, బాలికల భద్రతపై చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనీస్తోందని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాయదుర్గం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో జిల్లా పోలీస్….

AP

మహిళల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: రాయదుర్గం అవగాహన సదస్సులో ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు

మహిళా మరియు బాల బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మహిళల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు మహిళలు వెలిగినప్పుడే దేశం ముందుకు వెళ్తుంది. మహిళా సాధికారతకు మొదటి….

AP

మహిళల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: రాయదుర్గం అవగాహన సదస్సులో ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు

అనంతపురం జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం••••• మహిళా మరియు బాల బాలికల భద్రతపై అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మహిళల భద్రతకు ప్రభుత్వం కట్టుబడి ఉంది ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు అనంతపురం జిల్లా, రాయదుర్గం పట్టణంలోని….

AP

ఆలూరులో వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారని వెంకట ఆచారి మీడియా ముఖంగా వివరణ!

టిడిపికి వైసీపీకి సరిపోక కొన్ని రోజుల క్రితం నుండి 14వ తేదీన వైసిపి నాయకులు తన ఇంటి చుట్టూ తిరుగుతూ నన్ను చంపుతామని బెదిరిస్తున్నారని బాధితుడి ఆవేదన!

AP

జగన్ బ్రహ్మానందం మించిన కమెడియన్: రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీ.జే. భరత్ ధ్వజమెత్తం

అనంతపురం జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం••••• ___________________________ జగన్ బ్రహ్మానందం మించిన కమెడియన్ జగన్మోహన్ రెడ్డి బ్రహ్మానందం మించిన కమెడియన్ గా మారారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీ.జే. భరత్ పేర్కొన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ప్రభుత్వ విప్….

AP

మాయదారి క్షయను తరిమి కొడదాం..

ముదిగుబ్బ, యస్ 9 మాయదారి క్షయను తరిమి కొడదాం ఈరోజు ముదిగుబ్బ పి హెచ్ సి లోని దొరిగళ్ళు సచివాలయం యందు హెచ్ హెచ్ ఎక్స్ రే లు 94 మందికి తీయడం జరిగింది టిబి సూపర్వైజర్ శ్రీనివాసులు మాట్లాడుతూ టిబి….

AP

మంత్రాలయం ప్రమాదంపై మంత్రి నిమ్మల దిగ్భ్రాంతి: క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం

  కర్నూలు జిల్లా మంత్రాలయం దగ్గర జరిగిన ప్రమాదం పై దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. ప్రమాదంపై జిల్లా కలెక్టర్, ఎస్పి లను అడిగి వివరాలు తెలుసుకున్న మంత్రి నిమ్మల. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించి, వారికి….

AP

మంత్రాలయం ప్రమాద మృతుల కుటుంబాలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి సంతాపం.. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం

రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. – కర్నూలు జిల్లా మంత్రాలయంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి. – ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కర్ణాటక వాసుల కుటుంబాలకు సంతాపం తెలిపిన మంత్రి…..