Author: Editor

AP

రైలు ఢీకొని మగ ఎలుగుబంటి మృతి..

రైలు ఢీకొని మగ ఎలుగుబంటి మృతి అనంతపురం జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం: డి. హిరేహాల్ మండల పరిధిలోని బాధనహల్ గ్రామ సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బాదనహాళ రైల్వే ట్రాక్ హగరి వద్ద తెల్లవారుజామున ఒక మగ ఎలుగుబంటి రైలు ఢీకొని….

AP

తపోవనం సర్కిల్ సమీపంలోని జాతీయ రహదారిపై కూలిన చెట్లు, దెబ్బతిన్న రక్షణ కంచె – పట్టించుకోని అధికారులు

తపోవనం సర్కిల్ సమీపంలోని జాతీయ రహదారిపై కూలిన చెట్లు, దెబ్బతిన్న రక్షణ కంచె – పట్టించుకోని అధికారులు అనంతపురం: నగరంలోని తపోవనం సర్కిల్ సమీపంలో జాతీయ రహదారి పక్కన ఇటీవల వీచిన బలమైన గాలులు, వర్షాల కారణంగా పలు చెట్లు కూలిపోవడంతో….

AP

తపోవనం సర్కిల్‌లో బహిరంగ డ్రైనేజ్ గుంత – వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రజల డిమాండ్

తపోవనం సర్కిల్‌లో బహిరంగ డ్రైనేజ్ గుంత – వెంటనే మరమ్మతులు చేపట్టాలని ప్రజల డిమాండ్ అనంతపురం: నగరంలోని తపోవనం సర్కిల్‌లో డ్రైనేజ్ కాలువపై ఉన్న కాంక్రీట్ స్లాబ్లు పూర్తిగా పగిలిపోవడంతో పెద్ద గుంత ఏర్పడి ప్రజలకు తీవ్ర ప్రమాదంగా మారిందని స్థానికులు….

AP

ఎస్‌ఐఆర్ మ్యాపింగ్‌ను వేగవంతంగా 100% పూర్తి చేయాలి..

–ఎస్‌ఐఆర్ మ్యాపింగ్‌ను వేగవంతంగా 100% పూర్తి చేయాలి –తప్పులు లేకుండా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా విధులు నిర్వహించాలి –నిర్లక్ష్యం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు..తహసీల్దార్ శోభ సువర్ణమ్మ హెచ్చరిక.. ఆలూరు న్యూస్.. కర్నూలు జిల్లా ఆలూరు మండలం మొలగవల్లి గ్రామంలో గురువారం….

AP

హోలగుంద, హలహర్విలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి

కర్నూలు జిల్లా.. హోలగుంద, హలహర్విలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఫుడ్ కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి కర్నూలు జిల్లా హోలగుంద, హలహర్వి మండలాల్లోని కేజీబీవీ హాస్టళ్లు, జడ్పీ పాఠశాలల మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాలు, ప్రజా పంపిణీ వ్యవస్థ….

AP

మతి స్థిమితం కోల్పోయి అదృశ్యం.. శేషాద్రి ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల ఆర్తనాదం

యల్లనూరు(yes9tv )జూలై 2:-మతి స్థిమితం కోల్పోయి అదృశ్యం.. శేషాద్రి ఆచూకీ కోసం కుటుంబ సభ్యుల ఆర్తనాదం యల్లనూరు మండలం సింగారం కొత్తపల్లికి చెందిన నల్ల పోతుల శేషాద్రి (46) ఈ నెల జూన్ 29 నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు….

AP

అరవకూరులో ‘వికసిత్ భారత్ – జి రామ్ జి’ పథకాన్ని ప్రారంభించిన మంత్రి పయ్యావుల కేశవ్

*అరవకూరులో వికసిత్ భారత్ – జి రామ్ జి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్.. గడ్డపార పట్టి ఉపాధి హామీ పనుల్లో పాల్గొన్న మంత్రి పయ్యావుల కేశవ్ – శ్రామికులతో ముచ్చటించి వివరాలు అడిగి….

AP

అరవకూరులో వికసిత్ భారత్ – జి రామ్ జి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్.

*అరవకూరులో వికసిత్ భారత్ – జి రామ్ జి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్..* – *: పార పట్టి ఉపాధి హామీ పనులు చేసి కూలీల్లో స్ఫూర్తి నింపిన మంత్రివర్యులు పయ్యావుల కేశవ్..*….

AP

రాజీ పడదగ్గ కేసుల పరిష్కారానికై కృషి చేయండి..

రాజీ పడదగ్గ కేసుల పరిష్కారానికై కృషి చేయండి : అనంతపురం జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సెక్రటరీ ఎం.రాజశేఖర్ అనంతపురం, జులై 02 : – అనంతపురం జిల్లా కోర్టు ప్రాంగణంలో గల న్యాయ సేవా సదన్ నందు అనంతపురం….

AP

విబీజీ రామ్‌జీ పథకానికి శ్రీకారం..

అనంతపురం, జూలై 2 : గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తరించడంతో పాటు సమగ్ర గ్రామాభివృద్ధికి దోహదపడే (విబీజీ రామ్‌జీ) పథకాన్ని గురువారం ఘనంగా ప్రారంభించారు. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లి గ్రామం నుంచి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి….