Author: Editor

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారు..

  తేదీ:30-1-2024. ఈరోజు అనగా మంగళవారం మణుగూరు ప్రజా భవన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందుమహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన *పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు* *పాయం….

పాదయాత్రను ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారు..

🕉️ పాదయాత్రను ప్రారంభించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారు 🕉️    భద్రాచలం రామ మందిరానికి మొక్కుబడి, చెల్లించుకోవడానికి పాదయాత్రగా బయలుదేరిన మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు   మణుగూరు మండలం తేదీ:30-1-2024 పినపాక నియోజకవర్గ చరిత్రలోనే….

వారంలోనే దేశ వ్యాప్తంగా సీఏఏ అమలు: కేంద్రమంత్రి సంచలన ప్రకటన..

పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలుపై కేంద్రమంత్రి శంతను ఠాకూర్ సంచలన ప్రకటన చేశారు. సీఏఏ దేశ వ్యాప్తంగా వారం రోజుల్లోగా అమలు చేస్తామని కేంద్రమంత్రి ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లో దక్షిణ 24 పరగణాల జిల్లా కాక్‌ద్వీప్‌లో జరిగిన బహిరంగ సభలో….

‘గ్రేటర్’పై ఆపరేషన్ ‘హస్తం’ ..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఊరట దక్కింది ఏదైనా ఉంది అంటే అది గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే. ఇక్కడ కాంగ్రెస్‌ కేవలం ఒక్కస్థానంలో మాత్రమే విజయం సాధించింది. దీంతో హస్తం పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చినా గ్రేటర్‌పై పట్టు చిక్కలేదు. ఈ….

మేడిగడ్డకు మరింత డ్యామేజీ..!

ఇక విజిలెన్స్‌ చేస్తున్న అధ్యయనంలో షాకింగ్‌ విషయాలు వెలుగు చూస్తున్నాయి. బ్యారేజీ 6, 8వ బ్లాక్‌లలో మరిన్ని పియర్స్‌కు నష్టం జరిగినట్లు గుర్తించాయి. బ్యారేజీ దిగువన ఒక్కొక్కటి 20 టన్నుల బరువుతో ఉన్న సిమెంటు బ్లాక్స్‌ వంద మీటర్లు దూరం కొట్టుకుపోవడం….

AP

ఆ పత్రికలో వైఎస్ షర్మిలకు వాటానా..?

ఏపీ సీఎం జగన్ పదేపదే తనకు మీడియా సపోర్ట్ లేదని చెబుతారు. తన చేతిలో ఏ మీడియా లేదని ప్రజలకు వివరిస్తుంటారు. కానీ ప్రజలందరికీ తెలుసు. సాక్షి అనే మీడియా జగన్ కుటుంబానిది అని తెలుసు.అయితే ఇప్పుడు సాక్షి ఒక్క జగన్….

AP

సుప్రీంకోర్టులో చంద్రబాబుకు బిగ్ రిలీఫ్..

అవినీతి కేసుల్లో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో దాదాపు 52 రోజులు పాటు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఒక్క స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసే కాదు.. మరో….

జాజ్‌పూర్‌లో 123 అడుగుల భారీ శివుని విగ్రహం..

ఒడిశా రాష్ట్రం జాజ్‌పూర్‌లో 123 అడుగుల పొడవుతో భారీ శివుని విగ్రహం రూపు దిద్దుకుంటోంది. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా మార్చి 8న ప్రారంభోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయి. వరాహ క్షేత్ర అభివృద్ధి ప్రాజెక్టు కింద బైతరణి నది ఒడ్డున వరాహనాథ్ మందిరం….

లక్ష నగదు.. తులం బంగారం.. తెలంగాణ సర్కార్‌ మరో శుభవార్త..!

2014లో ఏర్పడిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దళిత, బీసీ, మైనారిటీ పేద యువతులు పెళ్లికి సాయం అందించేందుకు కల్యాణ లక్ష్మి పథకం ప్రారంభించింది. 2017 మార్పి 13న ప్రారంభించిన ఈ పథకంలో మొదట రూ.51 వేల ఆర్థికసాయం అందించారు. తర్వాత సాయాన్ని రూ.75,116కు….

త్వరలో బీసీ కుల గణన.. రేవంత్‌ సంచలన నిర్ణయం.m

బీసీ కుల గణన నిర్వహించి జనాభా దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని బీసీ సంఘాలు చాలాకాలంగా ఉద్యమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో కొన్ని రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు కుల గణన నిర్వహిస్తున్నాయి. మన పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ లోనూ కుల….