మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించిన పినపాక ఎమ్మెల్యే శ్రీ పాయం గారు..
తేదీ:30-1-2024. ఈరోజు అనగా మంగళవారం మణుగూరు ప్రజా భవన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందుమహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ గారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన *పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పాయం వెంకటేశ్వర్లు గారు* *పాయం….










